27/12/2024
సమగ్ర శిక్ష ఉద్యోగులు ఉపాధ్యాయుల మరియు గిరిజన ఆశ్రమ పాఠశాలల ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని 26 డిసెంబర్ 2024 న హైద్రాబాద్ లోని ధర్నాచౌక్ లో TPTF ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో OU ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కాశీం పాల్గొని మద్ధతు తెలుపుతూ ప్రసంగించారు.