ఆస్తికోసం వృద్ధురాలు కిడ్నాప్
ఆస్తికోసం వృద్ధురాలు కిడ్నాప్ ..#rajampeta #kadapa #AnnamayyaDistrict #oldwomen #KidnappingCase #AndhraPradesh #police #Crime #wealth #marktvtelugu
Follow Us : https://www.youtube.com/@marktvtelugu
అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలోని మన్నూరు రామాలయం సమీపంలో గత ఆదివారం ఆస్తికోసం తనను కిడ్నాప్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారని, వృద్ధురాలు అని కూడా చూడకుండా తనపై భౌతిక దాడికి పాల్పడి స్వర్ణాభరణాలు అపహరించి ఆస్తి కాజేసేందుకు కుట్రలు పన్నారంటూ ఆరోపిస్తూ మన్నూరు రామాలయం సమీపంలో నివసిస్తున్న కుడుమల లక్ష్మీనరసమ్మ శనివారం తన నివాసంలో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి బోరున విలపించింది. మీడియాతో లక్ష్మీనరసమ్మ మాట్లాడుతూ తనకు సుబ్బారెడ్డి, శ్రీనివాసులు రెడ్డి అని ఇద్దరు కుమారులు సంతానమని, వీరిలో చిన్న కుమారుడు శ్రీనివాసులు రెడ్డికి మంటపం పల్లె వాసి అయిన రేవతి తో సుమారు తొమ్మిది ఏళ్ల క్రితం వివాహం జరిపించామని తెలిపారు. వివాహం అవ్వగానే నూతన ద
టిడ్కో గృహల వద్ద కార్డెన్ సెర్చ్..
టిడ్కో గృహల వద్ద కార్డెన్ సెర్చ్..#allagadda #Nandyal #marktvtelugu #police #TIDCOHouses #cardensearch
Follow Us : https://www.youtube.com/@marktvtelugu
ఆళ్లగడ్డ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో గల టిడ్కో గృహ సముదాయాల వద్ద ఆళ్లగడ్డ డిఎస్పి షేక్ షర్ఫుద్దీన్ ఆధ్వర్యంలో పట్టణ సిఐ రమేష్ బాబు, రూరల్ సీఐ హనుమంత నాయక్ సిరివెళ్ల సిఐ చంద్రబాబు, ఎస్ఐలు నగీన, నరసింహులు, రామాంజనేయరెడ్డి, మరియు పోలీసు సిబ్బంది స్పెషల్ పార్టీ పోలీసులతో కలిసి కార్డెన్ సెర్చ్ ను ఆదివారం తెల్లవారుజామున నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అనుమానిత గృహాలను తనిఖీ చేశారు. అలాగే నూతన వ్యక్తుల సంచారం ఉంటే పోలీసు వాళ్లకి తెలిపాలని అక్కడి డిఎస్పి షర్ఫుద్దీన్ ప్రజలకు సూచించారు.
ఎన్నికలకు సర్వం సిద్ధం
ఎన్నికలకు సర్వం సిద్ధం ..#chagalamarri #tdp #TDPJSPBJPWinning #ananthapuram #APPolitics #AndhraPradesh #apelections2024 #marktvtelugu #nandayal #allagadda #apelections2024 #ysrcp #TDPJSPWinning #tdpjspbjpwinning #tdpjspbjptogether
Follow Us : https://www.youtube.com/MarkTVTelugu
ఆళ్ళగడ్డ నియోజకవర్గం మండల కేంద్రమైన చాగలమర్రి గ్రామంలో రేపు జరిగే ఎన్నికలకు ఎన్నికల అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఓటు హక్కును వినియోగించుకునేందుకు EVM యంత్రాలు, బ్యాలెట్ పత్రాలను ఎన్నికల అధికారులు సిబ్బందికి అందజేశారు.పోలింగ్ కేంద్రాల వద్ద కేంద్ర ప్రభుత్వం పోలీస్ బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేసింది.అదే విధంగా చాగలమర్రి మండలంలో మొత్తం ఓటర్ల సంఖ్య : 40,627 , పురుషుల ఓటర్ల సంఖ్య : 20,186 , మహిళ ఓటర్ల సంఖ్య : 20,439 .స్థానిక ఎస్ ఐ రమణయ్య ఆధ్వర్యంలో పోలీస్ బలగాలతో రేపు జరగబోయే ఎన్నికలకు మార్కెట్ నిర్వహించరాదని తెలియజేశారు.
గ్రామాల్లో అమిలినేని రోడ్ షో..
గ్రామాల్లో అమిలినేని రోడ్ షో.. #kalyanadurgam #amilinenisurendrababu #tdp #TDPJSPBJPWinning #ananthapuram #APPolitics #AndhraPradesh #apelections2024 #marktvtelugu
Follow Us : https://www.youtube.com/Mark TV Telugu
సెట్టూరు మండలం చింతలపల్లి, ముచ్చర్లపల్లి, కనుకూరు గ్రామాల్లో రోడ్ షో ద్వారా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామాల్లో ప్రజలు హారతులు పట్టి సురేంద్రబాబుకు స్వాగతం పలికారు. నియోజకవర్గంలో ఐదేళ్లు పాలకులుగా ఉండి కూడా మంత్రి కనీసం రోడ్లు వేయించలేదని కూటమి అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు దుయ్యబట్టారు. ఇప్పుడు వైకాపా అభ్యర్థి రంగయ్య తాను మంచి వాడిని, ఉద్యోగస్తుడని కళ్లి బుల్లి మాటలు చెప్పే ఓట్లు అభ్యర్థిస్తున్నాడని అన్నారు. ఐదేళ్లు ఎంపీగా ఉండే ఈ నియోజకవర్గానికి ఆయన ఏం చేశాడని ప్రశ్నించారు. ఇలాంటి వాళ్లకు ఓటేస్తారా అభివృద్ధి అజెండాగా పెట్టుకుని పల్లె పల్లె తిరుగుతున్న తనకు ఓటేస్తారా ఆలోచించుకోవాలని ప్రజలకు విన్నవించారు. 13వ తేదీన సైక
అమిలినేని రోడ్ షో అదుర్స్..
అమిలినేని రోడ్ షో అదుర్స్.. #kalyanadurgam #amilinenisurendrababu #tdp #TDPJSPBJPWinning #ananthapuram #APPolitics #AndhraPradesh #apelections2024 #marktvtelugu
Follow Us : https://www.youtube.com/Mark TV Telugu
ప్రజాదరణ పొందిన టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఉమ్మడి మ్యానిఫెస్టో అన్ని వర్గాలకు సంతృప్తినిచ్చిందని ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబు హర్షం వ్యక్తం చేశారు. టిడిపి మ్యానిఫెస్టో, సొంత అజెండాతో తమదైన శైలిలో ప్రచారంలో దూసుకుపోతున్న అమిలినేని సురేంద్రబాబు. అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం గుండిగానిపల్లి,పోలేపల్లి, బైరావానితిప్ప, పలు గ్రామాల్లో టీడీపీ రోడ్ షో నిర్వహించారు. గ్రామస్తులు , పార్టీ శ్రేణులు టిడిపి కు అపూర్వస్వాగతం పలుకుతూ గజమాలతో సత్కరిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అమిలినేని సురేంద్రబాబు బిటిపి ప్రాజెక్టును సందర్శించారు.
కురువ ఆత్మీయ సమ్మేళనం..
కురువ ఆత్మీయ సమ్మేళనం..#adoni #kurnool #AndhraPradesh #apelections2024 #APPolitics #tdp #TDPJSPWinning #TDPJSPTogether #marktvtelugu #bjp
Follow Us : https://www.youtube.com/@marktvtelugu
రాష్ట్రంలో గత ఐదేళ్లుగా బీసీలను అణగదొక్కుతూ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తి సీఎం జగన్ అని కర్నూలు టిడిపి ఎంపీ అభ్యర్థి బస్తిపాడు నాగరాజు అన్నారు. బుధవారం ఆదోనిలో కురువ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు మీనాక్షి నాయుడు, ఆదోని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పార్థసారథి, జనసేన ఇన్చార్జ్ మల్లప్ప తదితర టిడిపి, జనసేన, బిజెపి ముఖ్య నేతలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు మీనాక్షి నాయుడు ,పార్థసారథి మాట్లాడుతూ.... రాష్ట్రంలో బీసీలను ఎదగనీయకుండా సీఎం జగన్ కుట్రలు చేశారని, అన్ని వర్గాలకు న్యాయం చేస్తామని, బీసీలను అన్ని రంగాల్లో ప్రాధాన్యత కల్పించకుండా అన్యాయం చేశారని విమర్శించారు. ఎస్
ప్రచారంలో అంబటి దూకుడు
ప్రచారంలో అంబటి దూకుడు..#chagallu #YSRCP #AmbatiRambabu #ysjagan #anilkumaryadav #appolitics #AndhraPradesh #apelections2024 #Sattenapalli #guntur #marktvtelugu #eastgodavari
Follow Us : https://www.youtube.com/@marktvtelugu
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారధ్యంలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాను గుర్తు ప్రభంజనం సృష్టించడం ఖాయమని రాష్ట్ర జల వనరుల శాఖామాత్యులు , వైయస్సార్సీపీ నియోజకవర్గ అభ్యర్థి అంబటి రాంబాబు అన్నారు . సోమవారం నకరికల్లు మండలంలోని కండ్లకుంట, చాగల్లు గ్రామాలలో ఆయన విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. చాగల్లు గ్రామంలో స్థానిక మహిళలు ఆయనకు విశేషంగా ఎదురేగి హారతులు ఇచ్చారు. అన్ని సామాజిక వర్గాల నుంచి ప్రజలు విశేషంగా తరలివచ్చారు. వీధి వీధినా ప్రచార రథంపై అంబటిని ఊరేగించారు. ప్రతి ఇంటి వద్ద ఆయనకు జేజేలు పలికారు. ప్రార్ధన మందిరాలకు అంబటి వెళ్లి ప్రత్యేక పూజలు,ప్రార్ధనలు చేశారు. డిజె డప్పుల సవ్వడితో5 గ్రామమంతా పండుగ వాతావరణ నెలకొంది. ఈ సందర్భంగ
పార్టీ గుడ్. లీడర్స్ వేస్ట్..
పార్టీ గుడ్. లీడర్స్ వేస్ట్..#nandalur #rajampeta #TDP #ysrcp #APPolitics #AndhraPradesh #annamayaadist #marktvtelugu #apelections2024 #TDPJSPBJPWinning #kadapa
Follow Us : https://www.youtube.com/@marktvtelugu
అన్నమయ్య జిల్లా నందలూరు మండలంలో వైకాపా నాయకులు గడికోట సుబ్బారెడ్డి నాగిరెడ్డిపల్లె పంచాయతీ వార్డ్ మెంబర్లని సమావేశ పరిచి తమ పైన ఆరోపణలు చేస్తున్నారని ఆ వ్యాఖ్యలను ఖండించిన మాజీ నాగిరెడిపల్లె పంచాయతీ సర్పంచ్ జంబూ సూర్య నారాయణ మరియు మాజీ వక్స్ బోర్డు చైర్మన్ సయ్యద్ అమీర్. ఇరువురు పత్రికా విలేఖరులతో మాట్లాడుతూ మేము పార్టీ నచ్చక మారలేదని రాజంపేటలో ఉన్న వైకాపా నాయకుల తీరు నచ్చక మారామని అన్నారు. మేము ఎవ్వరికీ మాయమాటలు చెప్పి ప్రజలను మభ్య పెట్టి ఓట్లు వేయమని అడగలేదు. సర్పంచ్ గా నేను నామినేషన్ దాఖలు చేసినప్పటి నుండి అందరూ వార్డు మెంబర్ ల నుంచి కరపత్రాల వరకు ప్రతి పైసా నేనే పెట్టుకున్న అని అలాగే మా తోనే వైకాపా లో ఉన్నప్పుడు సర్పంచిగా ప్రచారం
జోష్ లో అమిలినేని..
జోష్ లో అమిలినేని #kalyanadurgam #amilinenisurendrababu #tdp #TDPJSPBJPWinning #ananthapuram #APPolitics #AndhraPradesh #apelections2024 #marktvtelugu
Follow Us : https://www.youtube.com/@marktvtelugu
అనంతపురం జిల్లా సెట్టూరు మండలంలో చిన్నంపల్లి, బొచ్చుపల్లి, లింగదీర్లపల్లి, కైరేవు, చెర్లోపల్లి, గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించారు. ఎన్నికల ప్రచారానికి వచ్చిన కళ్యాణదుర్గం తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబుకు టీడీపీ పార్టీ సీనియర్ నాయకులు, మహిళలు, గ్రామస్థులు పూలవర్షం కురిపించి హారతులు పట్టి గజమాలతో ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్బంగా టిడిపి కూటమి అభ్యర్థి సురేంద్రబాబు
మాట్లాడుతూ కళ్యాణదుర్గం నియోజకవర్గానికి సాగునీరు అందించి సస్యశ్యామలం చేస్తామన్నారు. ప్రచారంలో ప్రజలకు హామీ ఇస్తూ ముందుకు సాగారు. అంతేకాకుండా కళ్యాణదుర్గం నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. గ్రామాలకు న
జగ్గంపేట బరిలో బీఎస్పీ..
జగ్గంపేట బరిలో బీఎస్పీ.. #BSP #AndhraPradesh #marktvtelugu #jaggampeta #apelections2024 #APPolitics #jutthukanageswararao #mayavati #kanshiram #kakinada
Follow Us : https://www.youtube.com/@marktvtelugu
జగ్గంపేట నియోజకవర్గ బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థి జుత్తుక నాగేశ్వరావు (BSP)నామినేషన్ దాఖలు చేశారు.
మంగళవారం ఉదయం 11 .17 నిమిషములకు తన నామినేషన్ పత్రాలను జగ్గంపేట ఎన్నికల అధికారి యం. శ్రీనివాస్ కు అందజేశారు.
రాజంపేట టిక్కెట్ నాకివ్వాల్సిందే..
రాజంపేట టిక్కెట్ నాకివ్వాల్సిందే..#bathyalachengalrayudu #rajampeta #TDP #TDPWillBeBack #TDPJSPTogether #TDPforDevelopment #marktvtelugu #AnnamayyaDistrict #kadapa #AndhraPradesh #APPolitics #apelections2024
Follow Us : https://www.youtube.com/@marktvtelugu
అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలో గల బత్యాల భవన్లో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరియు అసెంబ్లీ ఇన్చార్జి బత్యాల చెంగల్రాయుడు మీడియా మిత్రులతో మాట్లాడుతూ 2019 సార్వత్రిక ఎన్నికల నుండి ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ ని కార్యకర్తలను కాపాడుకుంటూ వచ్చాను.కుప్పంలో నాకే రాజంపేట సీట్ అని హామీ ఇచ్చిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు . ఆఖరికి సీటును రాయచోటి వాస్తవ్యుడు అయిన సుగవాసి బాల సుబ్రమణ్యంకు కేటాయించారు.
ఆదివారం నాడు కలవమని అధిష్ఠానం నుండి పిలుపు.
నాకు జరిగిన అన్యాయం గుర్తించి ఇప్పటికైనా నాకు సీటు ఇచ్చి నన్ను ఆదరించండి అని అడగడానికి వెళ్తున్నాను.
నేను వైకాపాలో కానీ,కాంగ్రెస్ లో కానీ చే
శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి విశేష పూజలు
శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి విశేష పూజలు #srivasavikanyakaparameswari #chagalamarri #nandhyala #AndhraPradesh #hindufestival #sanathanadharma #marktvtelugu #goddessparvathi
Follow Us: https://www.youtube.com/Mark TV Telugu
నంద్యాల జిల్లా చాగలమర్రి గ్రామంలో శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవస్థానంలో ఘనంగా నిర్వహించిన ప్రతి శుక్రవార పూజ .పూజారి పుల్లేటికుర్తి రాధాక్రిష్ణ ఆధ్వర్యములో విశేష పూజలు జరిపారు.మహిళల ఆధ్వర్యములో శ్రీ లలిత సహస్రనామం మరియు అమ్మవారికి వడిబియ్యం కార్యక్రమం నిర్వహించారు.అదే విధంగా ఉభయదారులు కూరపాటి లక్ష్మీనారాయణ ధర్మపత్ని సునితాలక్ష్మి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షుడు వంకదార లక్ష్మణ బాబు , ధర్మకర్త క్రిష్ణం శివ ప్రసాద్ , కమిటీ సభ్యులు , భక్తులు , తదితరులు పాల్గొన్నారు.