Express News 24X7 Telugu HD

Express News 24X7 Telugu HD Express News 24x7 is Web based News Channel under the Spoorthy Media Group Private Limited, Flat No: https://www.youtube.com/channel/UC-YASiF_7eQMvreUvSlOVKg

27/11/2023

Good Morning! Wars and armed conflicts not only claim human lives but also inflict substantial harm on the environment. Water, soil, and other natural resources suffer severe damage, jeopardizing the secure livelihood of future generations.

Read my article in today’s Eenadu: https://www.eenadu.net/telugu-news/vyakyanam/general/1302/123219593

భద్రమైన జీవనం... యుద్ధాలతో ఛిద్రం

By Srinivas Ganjivarapu

యుద్ధాలు, సాయుధ ఘర్షణలు ప్రజల ఆయువులను హరించడంతో పాటు ప్రకృతికీ తీరని నష్టం కలిగిస్తున్నాయి. నీరు, నేల, ఇతర సహజ వనరులు వాటివల్ల తీవ్రంగా దెబ్బతింటున్నాయి. ఫలితంగా, భవిష్యత్తు తరాల భద్రమైన జీవనం ప్రమాదంలో పడుతోంది. నవ చరిత్రలో వివిధ తెగలు, సమూహాలు, ప్రాంతాలు, దేశాల మధ్య యుద్ధాలు, అంతర్గత సాయుధ మిగిల్చాయి. నిరుడు మొదలైన రష్యా- ఉక్రెయిన్ యుద్ధానికి తోడు, ఇజ్రాయెల్-హమాస్ పోరు సైతం వాటిని కళ్లకు కడుతున్నాయి. యుద్ధాల వల్ల పెద్దసంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. జీవనోపాధులు ఛిన్నాభిన్నమై ఎందరో నిరాశ్రయులుగా మిగులుతున్నారు. యుద్ధాలు, సాయుధ ఘర్షణల వల్ల ప్రకృతి వనరులకు, జీవవైవిధ్యానికీ అపార నష్టం వాటిల్లుతోంది.

ఆహార భద్రతకు తూట్లు

భూభాగం, నీరు, చమురు, బంగారం, వజ్రాలు, కలప వంటి అతి విలువైన సహజ వనరులపై ఆధిపత్యం, హక్కుల చుట్టూనే అత్యధిక వివాదాలు ముడివడి ఉంటాయి. ఇవి ఘర్షణలు, సాయుధ తిరుగు బాట్లు, యుద్ధాలకు దారితీస్తున్నాయి. వాటివల్ల స్థానిక ప్రకృతి వనరులు పెద్దయెత్తున నాశనమవుతున్నాయి. యుద్ధాల్లో ఆయా దేశాలు ప్రత్యర్ధి భూభాగంపై భారీగా ఆయుధాలు ప్రయోగిస్తాయి. ఇలాంటి వాటిలో పేలని మందుపాతరలు, ఇతర ఆయుధాలు అనంతర కాలంలోనూ మనుషులతో పాటు వన్యప్రాణులను బలితీసు కుంటున్నాయి. ఐక్యరాజ్య సమితి అంచనాల ప్రకారం 2010-2020 మధ్య కాలంలో ఉష్ణమండల అరణ్యాలు అంతరించిన ప్రదేశాల్లోని 43శాతం అటవీ భూములు యుద్ధ ప్రభావ ప్రాంతాల్లోనే ఉన్నాయి. సాయుధ పోరాటాల వల్ల చాలాచోట్ల తాగునీటి వనరులు కలుషితం అవుతున్నాయి. దానివల్ల నీటి సంక్షోభ పరిస్థితులు తలెత్తుతున్నాయి. ప్రపంచంలో విలువైన జీవవైవిధ్య సంపద ఉన్న 200 ప్రదేశాల్లోని 90శాతం ప్రాంతాలపై యుద్ధాలు, సాయుధ ఘర్షణలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. యుద్ధాల వల్ల చాలా చోట్ల ఆహార పంటలు, దాన్యం నిల్వలు నాశనం అవుతున్నాయి. మందుగుండు దాడుల వల్ల భూములు సాగుకు పనికిరాకుండా పోతున్నాయి. ఫలితంగా ఆహారం అభద్రత ముమ్మరిస్తోంది. ఐరాస నిర్వాసితుల విభాగం అంచనాలు ప్రకారం సాయుధ ఘర్షణల మూలంగా 2020 నాటికి ప్రపంచ వ్యాప్తంగా 8.24 కోట్ల మంది నిర్వాసితులయ్యారు. ప్రపంచ దేశాల మద్య తలెత్తే యుద్ధ విద్వంసం వాటి సన్నాహక దశ నుంచి ముగిసే వరకు కొనసాగుతూనే ఉంటుంది. సైనిక వాహనాలు, విమానాలు, నౌకలు, భవనాల నిర్మాణం, నిర్వహణ అన్నింటికీ చమురు, ఖనిజ వనరులు అవసరం. ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యే కర్బన ఉద్గారాల్లో 5.5శాతానికి సైనిక కార్యకలాపాలే కారణమని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. యుద్ధ ప్రాంతాల్లో సైన్యాల మోహరింపు, వారి కోసం ఏర్పాట్లు, ఆయుధాలు పేలుళ్లు, దాడులు.. ఇలా అన్ని దశల్లో అడవులు, నీరు వంటి సహజ వనరులు తీవ్ర విధ్వంసానికి గురవుతాయి. దాడుల మూలంగా ఏర్పడే వాయు కాలుష్యం. కర్బన ఉద్గారాలు వాతావరణ మార్పుల దుష్పరిణామాలను పెంచు తున్నాయి.
పొరుగు దేశంతో ఉద్రిక్తతలు ఉన్నప్పుడు, దాని నుంచి దాడులు, యుద్ధం ముప్పును ఎదుర్కొనేందుకు ఆయా దేశాలు పెద్దయెత్తున ఆయుధ సంపత్తిని కూడబెట్టుకుంటున్నాయి. సైనిక శక్తిని పెంచు కుంటున్నాయి. కేవలం యుద్ధ సందర్భాల్లోనే కాకుండా మిగిలిన సమయాల్లోనూ సైనికుల రవాణా, వారికి శిక్షణ, మారణాయుధాల తయారీ, పరీక్షల దశల్లోనూ మితిమీరిన పర్యావరణ నష్టం వాటిల్లు తోంది. ముడిపదార్థాల తవ్వకు, ఆయుధాల తయారీ, వాటి పరీక్షల మూలంగా ప్రకృతి వ్యవస్థలు తీవ్రంగా కలుషితమవుతున్నాయి. అణ్వా యుధాల తయారీలో ఈ నష్ట ప్రభావం రెట్టింపు ఉంటుంది. రసాయన, జీవ ఆయుధాల మూలంగా తలెత్తే కాలుష్యం తీవ్రత చాలా ఎక్కువ! ఇటువంటి పర్యావరణ నష్టాలను ఆయా దేశాలు అంతగా పట్టించుకోకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. పర్యావరణ పరి రక్షణ నిబంధనల పటిష్ట అమలులో అనేక దేశాలు చిత్తశుద్ధి కనబర చడం లేదు. దీనిపై అంతర్జాతీయ స్థాయిలో వివిధ పర్యావరణ సంస్థలు ఆవేదన వ్యక్తం చేస్తున్నా పాలకుల చెవికెక్కడం లేదు

పటిష్ఠ చర్యలు కీలకం

ఇజ్రాయెల్-హమాస్ పోరు వల్ల గాజులోని 95 శాతం తాగునీటి వనరులు కలుషితమయ్యాయి. రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో అనేక పరిశ్రమలు నాశనమై ప్రమాదకర రసాయనాలు భూగర్భ జలాల్లో కలిశాయి. ఏడున్నర దశాబ్దాల క్రితం హిరోషిమా, నాగసాకిలపై అణుబాంబుల దాడి ఘటనల నుంచి నేటికీ ప్రపంచ దేశాలు పాఠాలు నేర్చుకోలేదు. దేశాలు సుస్థిరాభివృద్ధి సాధించాలంటే యుద్ధాలకు స్వస్తి పలకాలి. సాయుధ ఘర్షణలను నిరోధించాలి. శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పేందుకు నడుంకట్టాలి. సమాజ పురోగతిలో ప్రకృతి వనరుల సుస్థిర యాజమాన్యం కీలకమైన అంశం ఈ క్రమంలో పర్యావరణ వ్యవస్థలను ఆరోగ్యకరంగా ఉంచాల్సిన బాధ్యతలను ఆయా దేశాలు గుర్తెరగాలి. తద్వారా భవి ష్యతు తరాల ఆశలు చిదిమేయకుండా మసలుకోవాలి.

21/05/2023
https://www.facebook.com/100063862013612/posts/572083488263713/?sfnsn=wiwspmo&mibextid=6aamW6
27/12/2022

https://www.facebook.com/100063862013612/posts/572083488263713/?sfnsn=wiwspmo&mibextid=6aamW6

ఆరోగ్య మంత్రి ఇలాఖాలో భూరికార్డులకు త్రీవ్ర అనారోగ్యం?

*మంత్రి రజని నియోజక వర్గంలోఅడ్డూ, ఆపులేని
భూకబ్జాలు! అంటున్న అచ్చెన్నాయుడు..
*దశాబ్దాలనుంచి రైతులసాగులో ఉన్నభూమిని దేవాదాయభూముల జాబితాలో?
*250 మంది రైతులు సాగుచేసుకుంటున్న 260 ఎకరాల భూమి రికార్డులు తారుమారు?
*-ఒక్కదారిగా దేవాదాయశాఖ పరిధిలోకి చంఘిజ్ ఖాన్ పేట గ్రామరైతుల భూమి?
ఎలావెళ్తుంది?
నమస్తే జనశక్తి, అమరావతి:
రాష్ట్రవ్యాప్తంగా భూకబ్జాల్లో మునిగితేలుతున్న అధికారపార్టీ నేతల ఆగడాలకు అడ్డూ, ఆపు లేకుండా పోతోంది. శ్రీకాకుళం నుంచి చిత్తూరువరకు నిత్యం మూడు కబ్జాలు, ఆరు దోపిడీలతో సాగుతున్న పాలనలో, దశాబ్దాలనుంచి రైతుల సాగులో ఉన్న భూములు ఒక్కసారిగా దేవాదాయ శాఖ భూములుగా మారిన వైనం ఆరోగ్యశాఖమంత్రి ఇలాఖాలో జరిగిం ది. స్వాతంత్ర్యానికి పూర్వం (1946) నుంచి యడ్లపాడుమండలం కొండవీడు గ్రామ శివారు, చంఘీజ్ ఖాన్ పేటకు చెందిన రైతుల స్వాధీనంలో ఉన్న 260ఎకరాలకుపైగా భూమి, ఒక్క కలం పోటుతో రాత్రికి రాత్రి దేవాదాయశాఖ పరం కావడం గమనార్హం. జమీందార్ల నుంచి రైతులకు సంక్రమించిన భూమి కొన్ని దశాబ్దాల నుంచి వారి సాగులోనే ఉంది. రైతులకు ఇచ్చిన భూమి తిరిగి తమకుచెందాలని జమీందార్ వారసులు కొందరు కోర్టులను ఆశ్రయించినా, వారి కి నిరాశే ఎదురైంది. రైతులు దావా ఐ.ఏ.30/1961 నరసరావుపేట రెవెన్యూ డివిజనల్ అధికారివారిపై వేయగా, ఇరువర్గాల వాదనలువిన్న న్యాయస్థానం సదరు భూమి సాగు చేసుకుంటున్న రైతులకే చెందుతుందని చెప్పింది. న్యాయస్థానం తీర్పును అనుసరించి, తరువాత సదరు భూములపై రైతుల పేర్లతో రైత్వారీ పట్టాలుకూడా నాటి అధికారులు మంజూరు చేశారు. రైత్వారీ పట్టాలతో పాటు, ఆర్.ఎస్.ఆర్ నందు, ఫామ్-8, ఇనాం-బీ రిజిస్టర్ల లో కూడా భూముల్ని రైతుల పేర్లతోనే నమోదుచేశారు. అయితే ఆ భూములపై కన్నేసిన స్థానిక వైసీపీ నేతలు కొందరు అధికారులతో చేతులు కలిపి, కొట్టేయడానికి పథకం వేశారని రైతులు బావురు మంటున్నారు. తన నియోజకవర్గంలో జరుగుతున్న భూదోపిడీ గురించి ఆరోగ్యశా ఖ మంత్రికి తెలియదా? అని ప్రశ్నిస్తున్నాం అం8 అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.. దశాబ్దాలనుంచి భూములు సాగుచేసుకుంటూన్న రైతులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేసారు!

*మీ మీ జిల్లాల్లోని మీ స్వంత పట్టణం/ గ్రామం/ మండలంలో మీ అభయ ఔషధి ఫార్మసీ స్టోరును తెరవాలనుకుంటే, మరిన్ని వివరాలకు పైన వు...
15/05/2022

*మీ మీ జిల్లాల్లోని మీ స్వంత పట్టణం/ గ్రామం/ మండలంలో మీ అభయ ఔషధి ఫార్మసీ స్టోరును తెరవాలనుకుంటే, మరిన్ని వివరాలకు పైన వున్న క్యూ‌ఆర్ కోడ్ లేదా; క్రింది వాట్సాప్ లింక్ ద్వారా ఫోన్ నెంబర్: +91-95730 20000 ను సంప్రదించండి:*
అభయ ఔషది చైర్మన్
ఆన్నపరెడ్డి విజయభాస్కర్ రెడ్డి
*Message to: Dr YSR Abhaya Aushadhi on WhatsApp*: https://wa.me/message/TIC5TDUL7ELYD1

01/03/2022

*సెరిబ్రల్ పాల్సీతో పోరాడుతూమైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల 26 ఏళ్ల కుమారుడు జైన్ మరణం!*

*ఉన్నత స్థితిలో ఉన్న వారికి కూడా ఆత్మక్షోభ వుంటుందనటానికి, కుటుంబంలో ఉన్న విషాదాలను అధిగమించి ప్రపంచ స్థాయి సెలబ్రిటీలుగా ఎదగటానికి వారెంత శ్రమించి ఉంటారన్న ప్రశ్నకు సత్య నాదెళ్ల ఒక ఉదాహరణ మాత్రమే? తమ బిడ్డల లోని లోపాలను అవి శారీరకమైన వైనా లేకా వారి ప్రవర్తన పరమైనవైనా... వాటిని తమ పిల్లలు అధిగమించేందుకు తోడ్పాటు అందిస్తూనే, వారిని అమితంగా ప్రేమిస్తూ వారి వల్ల తాము పడుతున్న వత్తిడిని సైతం అధిగమించి ప్రపంచ అత్యున్నత స్థాయి సెలబ్రిటీగా ఎదిగిన అరుదైన వ్యక్తి గా సత్య నాదేళ్లను చెప్పుకోవచ్చు *

మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల కుమారుడు జైన్, తన జీవితకాలమంతా సెరిబ్రల్ పాల్సీతో పోరాడుతూ, నేడు సోమవారం 26 ఏళ్ల వయసులో మరణించారని ఆయన సంస్థ ఇమెయిల్ ద్వారా తెలియజేసింది. ఈ సమయంలో తెలుగు వాడైన నాదెల్లా కుటుంబానికి *ఆంద్రప్రదేశ్ జర్నలిస్ట్ యూనియన్* ప్రఘాడ సానుభూతి తెలియచేస్తుంది.
*అన్నపరెడ్డి విజయభాస్కర్ రెడ్డి*
అధ్యక్ష్యుడు-ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ యూనియన్

17/02/2022

గౌతమ్ సవాంగ్‌ కు జరిగిన అవమానానికి కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్న పచ్చ మీడియా?

ఉద్యోగాల్లో పారదర్శకత మరింత మెరుగైన సేవల కోసం ఛైర్మన్‌గా మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) ఛైర్మన్‌గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. రెండ్రోజుల క్రితం డీజీపీ పోస్టు నుంచి బదిలీ అయిన ఆయన స్థానంలో కసిరెడ్డి రాజేంద్రనాథ్‌రెడ్డిని అడిషనల్ ఛార్జ్ డీజీపీగా రాష్ట్ర ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే పచ్చ మీడియా, తెలుగు తమ్ముళ్లు, ఇంకా జనం లేని సేనాపతి* అదేదో సవాంగ్ కు పెద్ద అవమానం జరిగిందని పెట్టపెట్టున గళమెత్తిన నేపథ్యంలో ఇప్పుడు ఆయన మరింత గౌరవప్రదమైన పోస్టులో ఆయన నియమింపబడటం... కూడా అవమానం ఆనంటూ డిబేట్లు పెట్టి మరీ కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్నారు!. పచ్చ మీడియా కు జగన్ వ్యూహాలు అంతుబట్టకనే వారి ఊహాగానాలతో నిత్యం వారే నవ్వులపాలు అవుతున్నారనటంలో సందేహం లేదు?

పచ్చ మీడియా రచ్చ చేస్తున్న ఓటీఎస్' అసలు లోగుట్టు ఏమిటి?. అసలు వన్ టైం సెటిల్మెంట్*తో తెలుగు దేశాధీశులు ఎందుకు ఖంగారు పడు...
07/12/2021

పచ్చ మీడియా రచ్చ చేస్తున్న ఓటీఎస్' అసలు లోగుట్టు ఏమిటి?. అసలు వన్ టైం సెటిల్మెంట్*తో తెలుగు దేశాధీశులు ఎందుకు ఖంగారు పడుతున్నారు?. అసలిది పేదలకు లాభమా నష్టమా?. మెరుగైన సంక్షేమ ప్రక్షాళనకు ఓటీఎస్ నిజంగా మేలుచేసేదైనప్పుడు.. ప్రజలకు అవగాహన కల్పించడంలో లోపమెక్కడుంది? ఈ విషయంలో ప్రభుత్వ యంత్రాగం... వైసీపీ ప్రతినిదుల అలసత్వముందా?
*బోల్డ్ టాక్ విత్ అన్నపరెడ్డి* బోలుడన్ని మాటలండి*
ఏక్ప్'ప్రెస్ న్యూస్ 24x7 తెలుగు హెచ్'డి వెబ్ సీరీస్ లో...09 డిసెంబర్ 2021

https://youtu.be/P8cMbU2HOzo
04/10/2021

https://youtu.be/P8cMbU2HOzo

కావలి డివిజన్ కొండాపురం మండలం గుడవళ్ళూరు గ్రామ సర్పంచి పై కుర్చీతో దాడి చేసిన వైసిపి నాయకుల పై కఠన చర్యలు తీసు.....

03/10/2021

Express News 24x7 is a Telugu News Channel under the dome of Spoorthy Media Group Private Limited

*Please Do Like, Share & Subscribe: Express News 24x7 Channel. Lot of Updates including Live Streaming, Special Stories,...
30/09/2021

*Please Do Like, Share & Subscribe: Express News 24x7 Channel. Lot of Updates including Live Streaming, Special Stories, Debates. & News bulletins*
https://www.youtube.com/watch?v=mYXxnkGhWwg

Posani Krishna Murali About Pawan Kalyan Charecter_ నీ రెమ్యునరేషన్ రూ. 50 కోట్లు కాదా.....

వరద ముంపు ప్రాతాలను సందర్శించిన గోపాలపురం యంయల్యే తలారి వెంకట్రావుhttps://youtu.be/H1JEgCKz6PY
19/09/2021

వరద ముంపు ప్రాతాలను సందర్శించిన గోపాలపురం యంయల్యే తలారి వెంకట్రావు
https://youtu.be/H1JEgCKz6PY

భారీ వర్షాల కారణంగా పోటెత్తుతున్న వరద ఉధృతిపై అధికారులతో శాసనసభ్యుల వారి సమీక్షఅధికారులను అప్రమత్తం చేసిన_ఎమ...

కేసీఆర్ దత్తత గ్రామంలో టీఆర్యస్ నాయకులపై ప్రజల ఆగ్రహం20 సెప్టెంబర్ 2021https://youtu.be/wATXYK18ntE
19/09/2021

కేసీఆర్ దత్తత గ్రామంలో టీఆర్యస్ నాయకులపై ప్రజల ఆగ్రహం
20 సెప్టెంబర్ 2021
https://youtu.be/wATXYK18ntE

తెరాస పార్టీ నాయకుల పై తిరగబడ్డ గ్రామ ప్రజలు..✊-హుస్నాబాద్ నియోజకవర్గం ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత గ్రామం చిన్న .....

బాబు పై కన్నబాబు సెటైర్లు. ఫలితాలపై ప్రెస్ మీట్20 సెప్టెంబర్ 2021https://youtu.be/C7_Rntvdngk
19/09/2021

బాబు పై కన్నబాబు సెటైర్లు. ఫలితాలపై ప్రెస్ మీట్
20 సెప్టెంబర్ 2021
https://youtu.be/C7_Rntvdngk

Agriculture Minister Sri Kurasala Kannababu Press meet From Party Central Office About Election Results - Tadepalli

ప్రజలిచ్చిన విజయానికి వినమ్రంగా ధన్యవాదాలు అంటున్న ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల*20 సెప్టెంబర్ 2021https://youtu.be/E31...
19/09/2021

ప్రజలిచ్చిన విజయానికి వినమ్రంగా ధన్యవాదాలు అంటున్న ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల*
20 సెప్టెంబర్ 2021
https://youtu.be/E31PYViKZu0

YSRCP General Secretary & Govt. Advisor Public Affairs Sri Sajjala Ramakrishna Reddy About Election Results

టీడీపీ లీడర్స్ అయ్యన్న, అచ్చెన్నలపై ఫైర్ అయిన మంత్రి అనిల్ కుమార్...19 సెప్టెంబర్ 2021https://youtu.be/CVau8NwFAis
19/09/2021

టీడీపీ లీడర్స్ అయ్యన్న, అచ్చెన్నలపై ఫైర్ అయిన మంత్రి అనిల్ కుమార్...
19 సెప్టెంబర్ 2021
https://youtu.be/CVau8NwFAis

AP Minister Sri P. Anil Kumar Yadav Fire On TDP Leaders Atchannaidu And Ayyanna # TDP VS YCP

ఇరిగేషన్ శాఖా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రెస్ మీట్... పరిషత్ ఎన్నికల ఫలితాలపై: ఎక్స్ప్రెస్ న్యూస్ 24x7https://youtu.be/...
19/09/2021

ఇరిగేషన్ శాఖా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రెస్ మీట్... పరిషత్ ఎన్నికల ఫలితాలపై: ఎక్స్ప్రెస్ న్యూస్ 24x7
https://youtu.be/isN4pecc7CE

Irrigation Minister Sri P. Anil Kumar Yadav Press Meet On ZPTC AND MPTC Results At Tadepalli Party office

https://youtu.be/1XFBmRSgjDc
06/09/2021

https://youtu.be/1XFBmRSgjDc

నెల్లూరులో హోమియోపతి డాక్టర్ బాలకోటేశ్వరరావు అరుణ అనే మహిళతో సహజీవనం చేస్తున్నాడు అయితే ఈమద్య కాలంలో తనను దూ.....

https://youtu.be/UQpKECpQWrg
06/09/2021

https://youtu.be/UQpKECpQWrg

నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని డియస్పి కార్యాలయంలో డియస్పి ప్రసాదు వినాయక చవితి పండుగ సందర్భంగా మీడియా సమా.....

https://youtu.be/puWXH0B9Ons
06/09/2021

https://youtu.be/puWXH0B9Ons

కర్నూలు: వినాయకచవితిని ఇళ్లలోనే జరుపుకోవాలంటూ ఏపీ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీ.....

ఎక్స్'ప్రెస్ న్యూస్ 24x7 తెలుగు న్యూస్ ఛానల్ పునఃప్రసారాల ప్రారంభం.అన్ని ఏరియాల్లో నియామకాలు జరుగుతున్నాయి.7382349000htt...
28/08/2021

ఎక్స్'ప్రెస్ న్యూస్ 24x7 తెలుగు న్యూస్ ఛానల్ పునఃప్రసారాల ప్రారంభం.
అన్ని ఏరియాల్లో నియామకాలు జరుగుతున్నాయి.
7382349000

https://youtube.com/channel/UC-YASiF_7eQMvreUvSlOVKg

Express News 24x7 is a Telugu News Channel under the dome of Spoorthy Media Group Private Limited

08/08/2021
29/05/2021

కోవిడ్ వేళ తమ ఉద్యోగులకోసం, పాత్రకేయ సంక్షేమం కోసం తెలుగు దినపత్రిక సాక్షి' వేసిన ముందడుగు ను యావత్తు తెలుగు పాత్రికేయలోకం అభినందిస్తున్నదని నిస్సందేహంగా చెప్పగలను. ఏర్పాటు కొద్దిగా ఆలస్యమైనా వేర్పాటు'వాద మీడియాకు మీరు ఓ మార్గ నిర్దేశనం చేశారని చెప్పవచ్చు. ఎవరూ పట్టించుకోని పాత్రికేయుని బతుక్కి కోవిడ్ వేళ మరణించి కుటుంబాలని దిక్కులేని జీవచ్చావాలుగా మార్చేసి లోకం నుండి తరలి వెళ్లిపోయిన జర్నలిస్టులకు మీరిచ్చే ఈ చేయూత పెద్ద ఆసరా కానుంది. ఆంధ్ర ప్రదేశ్ జర్నలిస్ట్ యూనియన్ తరపున సాక్షి యమాన్యానికి మా ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే మిగతా యాజమాన్యాలు కూడా ఈ తరహా ఆలోచనలతో తమవద్ద పనిచేసే పాత్రికేయుల మేలు కోరుకోవాలని ఆసిస్తూ... మాజీతా వెజ్ బోర్డు మరియు వర్కింగ్ జర్న్స్లిస్టుల చట్టం ప్రకారం అన్ని మీడియా యాజమాన్యాలు తమ ఉద్యోగుల పట్ల న్యాయంగా పరివర్తించాలని ఆశిస్తున్నాం. అదే సమయంలో కుక్కమూతి పిందెల్లాగా' వ్యవరిస్తున్న కొన్ని తోటి జర్నలిస్టు సంఘాల తీరును నిరశిస్తున్నాం. కలిసి రండి. ఇదే తరహా ప్యాకేజీలను అన్ని యాజమాన్యాల నుండి డిమాండ్ చేసి సాదిద్దా. ఇట్లు: అన్నపరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, అధ్యక్ష్యులు, ఏపీజేయు 9703883885

22/03/2021

మిత్రుడు , సీనియర్ జర్నలిస్ట్ సుదీర్ఘ ఏపీజేయు ప్రస్తానకర్త శ్రీ పాలడుగు కిరణ్ కుమార్ గారు... ఆంద్రప్రదేశ్ జర్నలిస్ట్ యూనియన్ కు రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్ష్యుడిగా నియమిస్తూ - రాష్ట్ర అధ్యక్ష్యుడు అన్నపరెడ్డి విజయభాస్కర రెడ్డి 15 మార్చి 2021 నాడు విడుదల చేసిన అధికారిక ఉత్తర్వ్యూలు. మనందరి తరపున కిరణ్ గారికి శుభాకాంక్షలు.

*నైతిక విలువలు గలిగిన జర్నలిజానికి ఎప్పుడు అత్యున్నత గౌరవమే... దేవిరెడ్డి శ్రీనాధ రెడ్డి... చైర్మన్ ఆంద్రప్రదేశ్ ప్రెస్ ...
30/12/2020

*నైతిక విలువలు గలిగిన జర్నలిజానికి ఎప్పుడు అత్యున్నత గౌరవమే... దేవిరెడ్డి శ్రీనాధ రెడ్డి... చైర్మన్ ఆంద్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ.: తిరుపతి నమస్తే జనశక్తి, 30 డిసెంబర్ 2020* http://epaper.janasakti.com/c/57378646

Dated 30 Dec 2020

16/11/2020

*Attention SpoorthyMedia Group Family* Am here in to introduce & welcome aboard Mr. YV Narayana Reddy (Popularly known as Journalist YV)as our new *AP Operations Head - Express News 24x7 TV* and hence requests all staff members, Reporters, Regional Heads to mark his Official Mobile Number in your contacts *738 232 9000*. All Regional Coordinators, District In-chages are requested to approach him for ID CARDS, LOGOS, DEBATES, INTERVIEWS, and or any matters related to Express News 24x7 Telugu TV channel. Thank You: Annapareddy Vijaya bhaskar Reddy, Chairman Spoorthy Media Group Private Limited: 738 234 9000

Address

MIG 147 HOUSING BOARD COLONY
Guntur
522005

Alerts

Be the first to know and let us send you an email when Express News 24X7 Telugu HD posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Express News 24X7 Telugu HD:

Share