Republic Hindustan

Republic Hindustan NEWS MAGAZINE

రిపబ్లిక్ హిందుస్థాన్ :విశ్వబ్రాహ్మణ వంశీయులు కి కోటప్పకొండ కి ఒక ప్రత్యేక అనుభంద చరిత్ర ఉన్నది.పలనాడు జిల్లాలోని కోటప్ప...
18/12/2024

రిపబ్లిక్ హిందుస్థాన్ :విశ్వబ్రాహ్మణ వంశీయులు కి కోటప్పకొండ కి ఒక ప్రత్యేక అనుభంద చరిత్ర ఉన్నది.పలనాడు జిల్లాలోని కోటప్పకొండ క్షేత్రం శివరాత్రి తిరునాల్లకి ప్రతేకముగా ప్రభలు ఊరేగింపు గా అద్భుతం గా అలంకరణ తో వస్తాయి.ఈ ప్రభలు కోటప్పకొండ చుట్ట పక్కల ఉన్న పల్లెటూర్లలోని విశ్వబ్రాహ్మణ వంశీయులు చేత ఆయా గ్రామస్తులు పెద్దలు తయారు చేయిస్తారు.వినుకొండ దగ్గర ఉన్న కనుమర్లపూడి లోని విశ్వబ్రాహ్మణ వంశీయులు వీరయ్యచార్యులు, శరభయ్యా చార్యులు గారి చేత నిర్మాణం అయిన ప్రభ చూడడానికి ప్రజలు రెండు వరుసల్లో బార్లు తీరేవారు.వీరు కొండ వద్ద బొమ్మల నెలవు నిర్వహణ చేసేవారు....

రిపబ్లిక్ హిందుస్థాన్ :విశ్వబ్రాహ్మణ వంశీయులు కి కోటప్పకొండ కి ఒక ప్రత్యేక అనుభంద చరిత్ర ఉన్నది.పలనాడు జిల్లా....

సిద్దిపేట జిల్లా: డిసెంబర్ 15ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను అడవిలో వదిలి వెళ్లాడో కనికరం లేని ఓ కసాయి భర్త ఈ ఘటన సిద...
15/12/2024

సిద్దిపేట జిల్లా: డిసెంబర్ 15ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను అడవిలో వదిలి వెళ్లాడో కనికరం లేని ఓ కసాయి భర్త ఈ ఘటన సిద్దిపేట జిల్లా వంటి మామిడి మండలంలోని అటవీ ప్రాంతంలో శనివారం సాయంత్రం చోటు చేసుకుంది.. స్థానికుల కథనం ప్రకారం.. మహారాష్ట్రకు చెందిన విక్రమ్‌ మన్వర్‌ ఉద్యోగ రీత్యా బెంగళూరులో నివాసం ఉంటున్నాడు. అక్కడ రబియా అనే యువతితో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ కలిసి సహజీవనం చేస్తూనే డిసెంబర్ 4న పెళ్లి చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య గొడవలు తలెత్తాయి....

సిద్దిపేట జిల్లా: డిసెంబర్ 15ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను అడవిలో వదిలి వెళ్లాడో కనికరం లేని ఓ కసాయి భర్త ఈ...

14/12/2024

రిపబ్లిక్ హిందుస్థాన్,ఆదిలాబాద్: జిల్లాలో పులి సంచరించడం.. ఆవులపై దాడి చేయడం.. బోథ్ నియోజకవర్గంలోని చిరుత ఆవులపై దాడితో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఈరోజు(శనివారం) ఉదయం ఏకంగా చిరుత ఒక మహిళ పైన దాడి చేయడంతో ప్రజలు భయపడుతున్నారు. వివరాల్లోకి వెళితే... బజార్ హత్నూర్ మండలంలోని డెడ్రా గ్రామానికి చెందిన అర్కా భీమాబాయి బహిరభూమికి వెళ్లిన సమయంలో చిరుతపులి దాడి చేసింది. చిరుత దాడిలో మహిళకు గాయాలవ్వడంతో మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, మెరుగైన చికిత్స కోసం జిల్లా కేంద్రంలోని రిమ్స్ కు తరలించారు. మహిళపై చిరుత దాడి చేయడంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. వ్యవసాయ పనులకు వెళ్లాలంటే భయపడుతున్నారు. దాడి చేసిన ప్రదేశాన్ని ఫారెస్ట్ అధికారులు పరిశీలిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం పులి దాడిలో మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే.

మేషం (Aries)ఆరోగ్యం : మీ ఆరోగ్యం బాగుంది కానీ ఒత్తిడిని తగ్గించడానికి విశ్రాంతి తీసుకోండి.కార్యక్షేత్రం : పనిలో కొత్త అవ...
12/12/2024

మేషం (Aries)ఆరోగ్యం : మీ ఆరోగ్యం బాగుంది కానీ ఒత్తిడిని తగ్గించడానికి విశ్రాంతి తీసుకోండి.కార్యక్షేత్రం : పనిలో కొత్త అవకాశాలు వస్తాయి. మీ ప్రతిభను చూపించడానికి ఇది మంచి సమయం.ప్రేమ: మీ భాగస్వామితో మంచి సమయం గడుపుతారు. కొత్త సంబంధాలు ఏర్పడే అవకాశం ఉంది. వృషభం (Taurus)ఆరోగ్యం: ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. జాగ్రత్తగా ఉండండి.కార్యక్షేత్రం: పనిలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు కానీ అవి త్వరగా పరిష్కరించబడతాయి.ప్రేమ : మీ ప్రేమ జీవితం సంతోషంగా ఉంటుంది. మీ భాగస్వామితో సమయం గడపండి....

మేషం (Aries)ఆరోగ్యం : మీ ఆరోగ్యం బాగుంది కానీ ఒత్తిడిని తగ్గించడానికి విశ్రాంతి తీసుకోండి.కార్యక్షేత్రం : పనిలో కొత....

08/12/2024

మొగుళ్లపల్లి : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది కాలంలోనే అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చి అద్భుతమైన విజయం సాధించిందని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు యార రవికుమార్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కెసిఆర్ నియంతృత్వ పాలనను బద్దలు కొట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏడాది కాలంలోనే చరిత్రాత్మక పనులు చేపట్టిందని సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధి కోసం రోజు 18 గంటలు కష్టపడుతున్నారని, వేసే దండగ కాదని పండుగ అని కాంగ్రెస్ ప్రభుత్వం నిరూపిస్తుందన్నారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గా గెలిచిన సంవత్సర కాలంలోనే గండ్ర సత్యనారాయణ రావు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో పయనింపచేస్తున్నారని, నియోజకవర్గ ఆవిర్భవించినప్పటి నుండి కనివిని ఎరుగని రీతిలో భారీ మెజార్టీతో గెలిచిన గండ్ర సత్యనారాయణరావు నిత్యం ప్రజాక్షేత్రంలోనే ఉంటూ ఏడాది లోనే 1350 కోట్ల అభివృద్ధి పనులతో సంచలనం సృష్టించారని, అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఫలాలు అందాలనే ఉద్దేశంతో పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ఎమ్మెల్యే పనిచేస్తున్నారన్నారు.

రామకృష్ణాపూర్: అవినీతి ప్రజాస్వామ్యాన్ని బలహీన పరుస్తుందని సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ అధ్యక్షుడు, అడ్వకేట్ రాజలింగు...
07/12/2024

రామకృష్ణాపూర్: అవినీతి ప్రజాస్వామ్యాన్ని బలహీన పరుస్తుందని సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ అధ్యక్షుడు, అడ్వకేట్ రాజలింగు మోతె అన్నారు.జిల్లా కేంద్రంలో డిసెంబర్ 8న నిర్వహించే అంతర్జాతీయ అవినీతి నిర్మూలన దినోత్సవం పై ఆయన మాట్లాడారు. అవినీతి అనేది అనేక శతాబ్దాలుగా సమాజాన్ని పీడిస్తున్న ఒక సామాజిక దురాచారం అని అన్నారు.అవినీతి పెచ్చరిలిందని, ఇది సమాజంపై వినాశకరమైన ప్రభావాన్ని చూపుతుందని,ఆర్థిక అభివృద్ధిని అణచివేస్తుంది అని అన్నారు. ప్రభుత్వ అధికారులు అంకితభావం, ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పాన్ని మరచి లంచాల కోసం తెగ పడుతున్నారని అన్నారు. లంచం తీసుకుంటూ ఆదాయానికి మించి ఆస్తులు కూడపెడుతున్నారని అన్నారు....

రామకృష్ణాపూర్: అవినీతి ప్రజాస్వామ్యాన్ని బలహీన పరుస్తుందని  సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ అధ్యక్షుడు, అడ్.....

07/12/2024

పులి దాడిలో గర్భిణీ మహిళ... పూర్తి వివరాలు కామెంట్ బాక్స్ లో

మహారాష్ట్ర: దారుణం.. పులి దాడిలో tiger attack on women మహిళ మృతిమహారాష్ట్రలో విషాద ఘటన చోటుచేసుకుంది. గడ్చిరోలిలో శారద (...
07/12/2024

మహారాష్ట్ర: దారుణం.. పులి దాడిలో tiger attack on women మహిళ మృతిమహారాష్ట్రలో విషాద ఘటన చోటుచేసుకుంది. గడ్చిరోలిలో శారద (24) అనే 8 నెలల గర్భిణి మహిళ పొలం పనులు ముగించుకొని ఇంటికి వెళ్తుండగా పులి దాడి చేసింది. ఈ దాడిలో శారద అక్కడికక్కడే మృతిచెందింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం అటవీశాఖ అధికారులు పులి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

మహారాష్ట్ర: దారుణం.. పులి దాడిలో tiger attack on women మహిళ మృతిమహారాష్ట్రలో విషాద ఘటన చోటుచేసుకుంది. గడ్చిరోలిలో శారద (24) అనే 8 ...

నవాబు పేట : 05-12-1963 నాడు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రోజున యావత్ దేశ బంజారాలు జరుపుకునే డిసెంబర్ 05...
06/12/2024

నవాబు పేట : 05-12-1963 నాడు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రోజున యావత్ దేశ బంజారాలు జరుపుకునే డిసెంబర్ 05 న నాయకేర్ దన్ ను నవాబు పేటలోని బంజారా భవన్లో జరుపుకున్నారు. ఈ సందర్భంగా బంజార నాయకులు మాట్లాడుతూ.. వసంతరావు నాయక్ నాయకత్వం గ్రామీణ ప్రాంతాల నుంచి ఉద్భవించింది. వసంతరావు నాయక్ మహారాష్ట్ర సామాజిక, ఆర్థిక, రాజకీయ, వ్యవసాయ మరియు విద్యా నిర్మాణం లో గణనీయమైన కృషి చేశారు. మహారాష్ట్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా పనిచేస్తూనే సామాన్యులపై దృష్టి సారిస్తూ తన అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లారు....

నవాబు పేట : 05-12-1963 నాడు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రోజున యావత్ దేశ బంజారాలు జరుపుకునే డిసెంబర.....

05/12/2024

హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఇంటి వద్ద పోలీసులు మోహరిం చారు. మరోవైపు కౌశిక్ రెడ్డి నివాసానికి ఎమ్మెల్యే హరీష్‌ రావు వెళ్లారు. ఇవాళ ఉదయం కౌశిక్‌ ఇంటి వద్దకు వెళ్లిన మాజీ మంత్రి హరీష్‌ రావును పోలీసులు అడ్డుకున్నారు. ఎందుకు అనుమతి లేదంటూ హరీష్‌ రావు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసు కుంది. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఈనేపథ్యంలో పోలీసులు హరీష్‌ రావును అదుపులో తీసుకున్నారు....

తెలంగాణ : ఆర్టీసీ బస్సు నుంచి జారి బస్సు వెనుక చక్రం కింద పడడంతో విద్యార్థిని తీవ్ర గాయాలపాలైన ఘటన మెదక్ జిల్లాలో చోటుచే...
03/12/2024

తెలంగాణ : ఆర్టీసీ బస్సు నుంచి జారి బస్సు వెనుక చక్రం కింద పడడంతో విద్యార్థిని తీవ్ర గాయాలపాలైన ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. పాపన్నపేట మండలం నార్సింగి చౌరస్తాలో బస్సులో ఎక్కువ మంది ఎక్కడంతో ఫుట్‌బోర్డుపై నుండి బోడ అఖిల(16) అనే విద్యార్థిని కింద పడింది. ఆమె కింద పడగా బస్సు వెనుక చక్రం అఖిల కాలుపై నుండి వెళ్ళింది. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది. దీనికి సంబంధించిన దృశ్యాలు CCTVలో రికార్డయ్యాయి.

తెలంగాణ : ఆర్టీసీ బస్సు నుంచి జారి బస్సు వెనుక చక్రం కింద పడడంతో విద్యార్థిని తీవ్ర గాయాలపాలైన ఘటన మెదక్ జిల్లా....

రిపబ్లిక్ హిందుస్థాన్ ,ఆదిలాబాద్ :ఈ సందర్భంగా  స్టోర్ రూమ్, కిచెన్, త్రాగునీటి ని, టాయిలెట్ , తదితర వాటిని పరిశీలించారు....
28/11/2024

రిపబ్లిక్ హిందుస్థాన్ ,ఆదిలాబాద్ :ఈ సందర్భంగా స్టోర్ రూమ్, కిచెన్, త్రాగునీటి ని, టాయిలెట్ , తదితర వాటిని పరిశీలించారు. స్టోర్ రూమ్ లో నిల్వ ఉంచిన సన్నబియ్యం, ఇతర సరుకుల నాణ్యతను, విద్యార్థుల కోసం వండిన భోజనాన్ని పరిశీలించి నిర్వాహకులకు కీలక సూచనలు చేశారు. ఆహార పదార్థాలను భద్రపరిచే విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, పరిశుభ్రమైన వాతావరణంలో భోజనం తయారు చేసేలా చూడాలన్నారు. కూరగాయలు, ఆహార పదార్థాలను ఎక్కడపడితే అక్కడ నేలపై ఉంచకుండా స్టీల్ డబ్బాలలో భద్రపర్చాలని, వాటిపై తప్పనిసరిగా మూతలు భిగించాలనీ, ఆహారం కలుషితం కాకుండా జాగ్రత్తలు పాటించాలని ప్రతిరోజూ భోజనం వండడానికి ముందే ఆహార పదార్థాలు నాణ్యతను క్షుణ్ణంగా పరిశీలించాలని, కాలం చెల్లిన పదార్థాలు వినియోగించకూడదని సూచించారు. భోజనం వండిన తరువాత కూడా విద్యార్థులకు వడ్డించడానికి ముందు రుచి చూడాలని నిర్వాహకులను ఆదేశించారు. నాసిరకమైన బియ్యం, నూనె, ఇతర సరుకులు సరఫరా జరగకుండా చూడాలని తెలిపారు.

రిపబ్లిక్ హిందుస్థాన్ ,ఆదిలాబాద్ :ఈ సందర్భంగా స్టోర్ రూమ్, కిచెన్, త్రాగునీటి ని, టాయిలెట్ , తదితర వాటిని పరిశీలి....

రిపబ్లిక్ హిందుస్థాన్, సిర్పూర్ (యు) 28 : సిర్పూర్ (యు) మండలంలోని మహాగం సమీపంలో గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రాంతంలో ఎ...
28/11/2024

రిపబ్లిక్ హిందుస్థాన్, సిర్పూర్ (యు) 28 : సిర్పూర్ (యు) మండలంలోని మహాగం సమీపంలో గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రాంతంలో ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. సిర్పూర్ (యు) ఎస్ ఐ రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారంగా అతివేగంగా రెండు వాహనాలు నడుపుతూ ద్విచక్ర వాహనాలు రెండు ఢీకొనడంతో లింగాపూర్ మండలం పిట్టగూడా గ్రామానికి చెందిన మరప లింగు కుమారుడు మరప శంభు (35) అక్కడికక్కడే మృతి చెందారని ఎస్సై తెలిపారు....

రిపబ్లిక్ హిందుస్థాన్, సిర్పూర్ (యు) 28 : సిర్పూర్ (యు) మండలంలోని మహాగం సమీపంలో గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రాంతం.....

హైదరాబాద్, నవంబర్ 21 : అర్ధరాత్రి సమయంలో హైదరాబాద్ పాతబస్తీలో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు హత్యకు సంబంధించిన వివరాల్లో...
21/11/2024

హైదరాబాద్, నవంబర్ 21 : అర్ధరాత్రి సమయంలో హైదరాబాద్ పాతబస్తీలో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు హత్యకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఫలక్ నుమా పోలీస్ స్టేషన్ పరిధిలో ఫాతిమా నగర్ వట్టే పల్లి వద్ద సాజిద్ అనే వ్యక్తిని తన ఇంటి వద్ద పాత కక్షలతో సిద్ధిక్ అనే వ్యక్తి కత్తులతో దాడి చేసి హత్య చేసాడు విషయాన్నీ తెలుసుకున్న పోలీసులు.. ఆ తరవాత సంఘటన స్థలం చేరుకున్నారు. పోలీసులు సాజిద్ ని ఆసుపత్రికి తరలించగా ఆసుపత్రిలో మృతి చెందాడు. అయితే ఈ హత్యకి గల కారణాలు పాతకక్షలుగా ప్రాథమిక అంచనాగా పేర్కొన్నారు పోలీసులు....

హైదరాబాద్, నవంబర్ 21 :  అర్ధరాత్రి సమయంలో హైదరాబాద్ పాతబస్తీలో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు హత్యకు సంబంధించిన ....

గద్వాల జిల్లా , నవంబర్ 18 : జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం పంచాయతీరాజ్ ఏఈ పాండురంగారావు 50 వేల రూపాయలు లంచం తీసుక...
18/11/2024

గద్వాల జిల్లా , నవంబర్ 18 : జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం పంచాయతీరాజ్ ఏఈ పాండురంగారావు 50 వేల రూపాయలు లంచం తీసుకుంటూ. ఈరోజు ఏసీబీ అధికారులకు చిక్కారు పంచాయతీరాజ్ డిపార్ట్ మెంట్ లో ఏఈగా పనిచే స్తున్న పాండురంగారావు లంచం తీసుకుంటూ సోమవారం ఏసీబీకి పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ కృష్ణయ్య గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం… జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలంలోని రాజశ్రీ గార్లపాడు గ్రామంలో రూ.35 లక్షల నిధులతో మైనార్టీ కమిటీ హాల్ నిర్మాణం చేపట్టారు. నిర్మాణం పూర్తయ్యి ఆరు నెలలు గడుస్తున్నా బిల్లులు కాకపోవడంతో......

గద్వాల జిల్లా , నవంబర్ 18 : జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం పంచాయతీరాజ్ ఏఈ పాండురంగారావు 50 వేల రూపాయలు లంచం త...

నిర్మాణ అనుమతులు ఇచ్చిన అధికారుల పై చట్ట రీత్యా చర్యలు తీసుకోవాలి...ఏజెన్సీ చట్టాల పరిరక్షణ కు ప్రభుత్వం చర్యలు తీసుకోకు...
18/11/2024

నిర్మాణ అనుమతులు ఇచ్చిన అధికారుల పై చట్ట రీత్యా చర్యలు తీసుకోవాలి...ఏజెన్సీ చట్టాల పరిరక్షణ కు ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే స్వయం పాలన ప్రకటిస్తాం..-- ఆదివాసీ సంఘాల నాయకులు రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చోడ : నోటిఫైడ్ ఏజెన్సీ ప్రాంతమైన ఇచ్చోడ మండల సమస్యను జిల్లా కలెక్టర్ పరిష్కరించాలని మరియు పంచాయతీరాజ్ విస్తీర్ణ ( పేసా) చట్టం ప్రకారం ఇచ్చోడ గ్రామపంచాయతీ ద్వారా ఇప్పటివరకు ఇచ్చోడాలో ఎన్ని కుటుంబాలకు భవన నిర్మాణ అనుమతులు ఇచ్చారు..? ఏ ప్రాతిపదికన ఇచ్చారు..? మరియు ఎన్ని కుటుంబాలకు కరెంటు మీటర్ ఇచ్చారు..? ...

నిర్మాణ అనుమతులు ఇచ్చిన అధికారుల పై చట్ట రీత్యా చర్యలు తీసుకోవాలి…ఏజెన్సీ చట్టాల పరిరక్షణ కు ప్రభుత్వం చర్యల.....

మేష రాశి (Aries)గ్రహస్థితులు: మీ రాశి లో చంద్రుడు ఉన్నాడు.ఫలితాలు:  బంధుమిత్రులతో వివాదాలు పరిష్కారమవుతాయి. రావలసిన సొమ్...
18/11/2024

మేష రాశి (Aries)గ్రహస్థితులు: మీ రాశి లో చంద్రుడు ఉన్నాడు.ఫలితాలు: బంధుమిత్రులతో వివాదాలు పరిష్కారమవుతాయి. రావలసిన సొమ్ము అందుతుంది. స్థిరాస్తి అగ్రిమెంట్లు చేసుకుంటారు. వృషభ రాశి (Taurus)గ్రహస్థితులు: మీ రాశి లో శుక్రుడు ఉన్నాడు.ఫలితాలు: కుటుంబ వివాదాలు పరిష్కారమవుతాయి. అవసరాలకు సొమ్ము అందుతుంది. కొత్త పరిచయాలు కలుగుతాయి. మిథున రాశి (Gemini)గ్రహస్థితులు: మీ రాశి లో బుధుడు ఉన్నాడు.ఫలితాలు: రాబడి బాగుంటుంది. విజయవంతమైన రోజు. క్రొత్త పరిచయాలు ఏర్పడతాయి....

మేష రాశి (Aries)గ్రహస్థితులు: మీ రాశి లో చంద్రుడు ఉన్నాడు.ఫలితాలు: బంధుమిత్రులతో వివాదాలు పరిష్కారమవుతాయి. రావలసిన ....

Address

Adilabad

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm
Sunday 9am - 5pm

Alerts

Be the first to know and let us send you an email when Republic Hindustan posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Share