AP10 News

AP10 News express people views
(6)

Shout out to my newest followers! Excited to have you onboard! Shout out to my newest followers! Excited to have you onb...
18/09/2024

Shout out to my newest followers! Excited to have you onboard! Shout out to my newest followers! Excited to have you onboard! Mahesh Mahesh, Noor Shaik

17/09/2024

Hi everyone! 🌟 You can support me by sending Stars - they help me earn money to keep making content you love.

Whenever you see the Stars icon, you can send me Stars!

ఉలవ పాళ్ళ గ్రామంలో ఘనంగా జరుగుతున్న వినాయక చవితి వేడుకలువినాయక చవితి సందర్భంగా నెల్లూరు జిల్లా దగదర్తి మండలం ఉలవ పాళ్ళ గ...
12/09/2024

ఉలవ పాళ్ళ గ్రామంలో ఘనంగా జరుగుతున్న వినాయక చవితి వేడుకలు

వినాయక చవితి సందర్భంగా నెల్లూరు జిల్లా దగదర్తి మండలం ఉలవ పాళ్ళ గ్రామం నందు 14వ తేదీ మెగా మ్యూజికల్ ఈవెంట్ కల్చరల్ ప్రోగ్రాం జరుగుతున్నది. 15వ తేదీ వినాయకుని నిమజ్జనం కార్యక్రమం జరుగుతుంది కావున కావలి నియోజకవర్గం లోని ప్రజలందరూ విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం ఉలవపాళ్ళ గ్రామం

04/09/2024
30/08/2024
https://youtu.be/ZQRGogx_0A8?si=yU9pBWd7m277anE7
28/08/2024

https://youtu.be/ZQRGogx_0A8?si=yU9pBWd7m277anE7

నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం లో చెరువులను అక్రమార్కులు ఆక్రమించి అక్రమ కట్టడాలన...

Ap10 news : కావలినెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం లో చెరువులను   అక్రమార్కులు ఆక్రమించి అక్రమ కట్టడాలను కడుతున్నారని దీ...
28/08/2024

Ap10 news : కావలి
నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం లో చెరువులను అక్రమార్కులు ఆక్రమించి అక్రమ కట్టడాలను కడుతున్నారని దీనివల్ల సాగు, త్రాగునీరు కొరత ఏర్పడుతుందని దళిత సంఘర్షణ సమితి నెల్లూరు జిల్లా అధ్యక్షుడు ఎస్ మల్లి ఆరోపించారు. ఆయన దళిత నాయకులతో కలిసి ఆర్డీవో కార్యాలయంలో ఆర్డిఓ శినానాయక్ కు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కావలి పట్టణంలో ఉన్న మందాటి చెరువు, పాపిరెడ్డి చెరువు, కొవ్వూరు పల్లి చెరువులతోపాటు నియోజకవర్గంలో పలు చెరువులలో అక్రమార్కులు ఆక్రమించి లేఅవుట్లు వేసి అక్రమ కట్టడాలను కడుతున్నారన్నారు. దీనివల్ల సాగునీరు, పశువులకు త్రాగునీరు కొదువై ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. దీనికి సహకరిస్తున్న ఇరిగేషన్ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎస్ మల్లి కోరారు. దీనిపై అధికారులు వెంటనే చర్యలు తీసుకొని చెరువుల్లో జరిగిన ఆక్రమణలను గుర్తించి తొలగించాలని వినతి పత్రం అందజేయడం జరిగిందన్నారు.

*అక్క ఒక బిందె నీళ్లు ఇవ్వు అక్క.....* 😭😭😭😭😭😭😭😭😭😭*కావలి పట్టణం కు మల్లి పట్టిన గ్రహణం...*కావలి పట్టణం పతవూరులో మొదలైన నీ...
27/08/2024

*అక్క ఒక బిందె నీళ్లు ఇవ్వు అక్క.....*
😭😭😭😭😭😭😭😭😭😭

*కావలి పట్టణం కు మల్లి పట్టిన గ్రహణం...

*కావలి పట్టణం పతవూరులో మొదలైన నీటి సమస్య......*

*_పట్టించుకోని సంభందిత అధికారులు....*_

*స్పందించని వార్డు ఇంచార్జులు....*

*సొంత నిధులతో ట్యాంకర్లు...తెప్పిస్తున్న కొందరు...*

*అయోమయంలో పాతవూరు ప్రజలు....*

*తిందరిలో ఎమ్మెల్యే గారి దగ్గరకు భారీగా చేరనున్న పాతవూరు ప్రజలు....*

సెప్టెంబర్ 1న తుమ్మలపెంట రోడ్డుకు శంకుస్థాపన - 9 కిలోమీటర్లు పాదయాత్ర చేపట్టి మహిళల చేత శంకుస్థాపన - డిసెంబర్ 31 నాటికి ...
27/08/2024

సెప్టెంబర్ 1న తుమ్మలపెంట రోడ్డుకు శంకుస్థాపన
- 9 కిలోమీటర్లు పాదయాత్ర చేపట్టి మహిళల చేత శంకుస్థాపన
- డిసెంబర్ 31 నాటికి తుమ్మలపెట్ట రోడ్డు పనులు పూర్తి
- టిడిపి శ్రేణులకు దిశా నిర్దేశం చేసిన ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు
సెప్టెంబర్ 1వ తేదీన కావలి - తుమ్మలపెంట రోడ్డుకు శంకుస్థాపన చేస్తున్నట్లు కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు తెలిపారు.. మంగళవారం కావలి టిడిపి కార్యాలయంలో కావలి మండల, కావలి పట్టణ నేతలతో ఆయన సమావేశం నిర్వహించారు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ సెప్టెంబర్ 1వ తేదీన 9 కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేపట్టి తుమ్మలపెంట చేరుకొని రూరల్ మండలంలోని అన్ని గ్రామాల మహిళలను కలుపుకొని శంకుస్థాపన చేస్తున్నట్లు తెలిపారు.. డిసెంబర్ 31నాటికి రోడ్డు పనులు పూర్తి చేసి నూతన సంవత్సర వేడుకలు ఆ రోడ్డు పై చేసుకునేలా చేస్తామని అన్నారు.. ఐదేళ్లపాటు అనుభవించిన నరకానికి విముక్తి కలిగిస్తూ, రూరల్ మండలం గ్రామాల్లోని ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా ఆ రోజు ముందుకు వచ్చి పాదయాత్రలో భాగస్వామ్యంలో అవ్వాలని, రోడ్డు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనాలని, ఆరోగ్యం సహకరించని వారు ముందుగా తుమ్మలపెంట చేరుకోవాలని ఆయన కోరారు. పట్టణ వాసులు ఈ కార్యక్రమానికి సంఘీభావం తెలపాలని అన్నారు.. ఈ కార్యక్రమంలో కావలి రూరల్ మండలం అధ్యక్షులు ఆవుల రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి ఉప్పాల వెంకట్రావు, టిడిపి కావలి పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ బాబు, ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు, మొగిలి కల్లయ్య, పోతుగంటి అలేఖ్య, నాయుడు రాంప్రసాద్, పొన్నగంటి రవీంద్ర, గుర్రం సునీల్ కుమార్, బొట్లగుంట శ్రీహరి నాయుడు తిని వీధి ప్రసాద్, ఉప్పుటూరి బాల గురుస్వామి, కిరణ్, తోట వెంకటేశ్వర్లు, షేక్ మస్తాన్, రఫీ, దేవ కుమార్, రూరల్ మండల, పట్టణ నేతలు, జనసేన నాయకులు సమ్మను వెంకట సుబ్బయ్య, పొబ్బా సాయి విఠల్, తదితరులు పాల్గొన్నారు..

https://youtu.be/BlGu9cVdGoA?si=M-DZ2bHeEBPehT2k
27/08/2024

https://youtu.be/BlGu9cVdGoA?si=M-DZ2bHeEBPehT2k

నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని రైల్వే రోడ్డులో అక్రమాలను మంగళవారం నాడు మున్సిపాలిటీ ....

26/08/2024

Ap10 news ప్రేక్షకులకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు

Our AP10 NEWS CHANNEL scanner PLEASE SUPPORT US LATEST UPADTES, WATCH ON Youtube OR FACEBOOK  Subscribe OUR CHANNEL
23/08/2024

Our AP10 NEWS CHANNEL scanner PLEASE SUPPORT US

LATEST UPADTES, WATCH ON Youtube OR FACEBOOK Subscribe OUR CHANNEL

https://youtu.be/j77EHc86oIY?si=OEvYIVxGBDxYkgdG
20/08/2024

https://youtu.be/j77EHc86oIY?si=OEvYIVxGBDxYkgdG

నెల్లూరు జిల్లా కావలి రూరల్ నూతన సిఐ గా భాద్యతలు తీసుకున్న రాజేశ్వరరావు ను తన కార్యాల...

Address

Janthapet North Kavali

Opening Hours

Monday 09:00 - 17:00
Tuesday 09:00 - 17:00
Wednesday 09:00 - 17:00
Thursday 09:00 - 17:00
Friday 09:00 - 17:00
Saturday 09:00 - 17:00
Sunday 09:00 - 17:00

Telephone

+918979785521

Alerts

Be the first to know and let us send you an email when AP10 News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to AP10 News:

Videos

Shortcuts

  • Address
  • Telephone
  • Opening Hours
  • Alerts
  • Contact The Business
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share