తెలంగాణలో మరోసారి కఠినంగా లాక్ డౌన్ అమలు చేసే యోచనలో రాష్ట్ర సర్కార్ ఉంది. రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతుండడంతో సర్కార్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సందర్భంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మరో రెండు రోజుల్లో తెలంగాణలో కఠినంగా లాక్ డౌన్ విధించే అవకాశం ఉందన్నారు. ఇది తెలంగాణ మొత్తం ఉంటుందా లేక హైదరాబాద్ వరకు ఉంటుందా అనే దాని పై సీఎం కేసీఆర్ ప్రకటన చేస్తారన్నారు. దీని పై సీఎం కేసీఆర్ సోమవారం ప్రకటన చేసే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం లాక్ డౌన్ 5 భారీ సడలింపులతో కొనసాగుతుంది. కానీ లాక్ డౌన్ లా లేదు. మరో వైపు దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నట్టే తెలంగాణలో కూడా కరోనా కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి. దీంతో మరోసారి తెలంగాణలో కఠిన లాక్ డౌన్ దిశగా సర్కార్ మొగ్గు చూపుతున్నట్టు సమాచారం.
Please subscribe JTV NEWS MEDIA FOR LATEST UPDATES
27/09/2019
https://youtu.be/4J5GwyJ16UA. లింక్ క్లిక్ చేసి వీడియో చూడండి నచ్చుతే లికె&షేర్ చేయండి .పక్కనే ఉన్న బెల్ బట్టన్ నొకండి🔔మేము పెట్టె వీడియోస్ మీకు ముందుగా వస్తాయి🔔JTV న్యూస్
PLEASE INFORM ANY COPYRIGHTS MAIL IT [email protected] i can remove 24 hours subscribe JTB NEWS #
Be the first to know and let us send you an email when Jtv News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.