ఆదివారం అర్ధరాత్రి ప్రజలు నిద్రిస్తున్న సమయంలో మూడు ఆర్టీసీ బస్సుల్లో
గుంటూరు జిల్లాచిలకలూరిపేట
👆చిలకలూరిపేట పెద్ద చెరువులు కాలకూట విషంగా మారబోతున్న యా..??*
👉 ఆదివారం అర్ధరాత్రి పూట ప్రజలు నిద్రిస్తున్న సమయంలో మూడు ఆర్టీసీ బస్సుల్లో కరోన బాధితుల్ని తీసుకురావటం మీకు తగునా అధ్యక్షా..??
👉కనీసం యాభై రెండు ఎకరాల్లో అపార్ట్మెంట్లో కరోన బాధితుల్ని తీసుకు వచ్చినప్పటికీ డ్రైనేజీ వ్యవస్థ కూడా సరిగా లేదు కదా అధ్యక్షా..??
👉కరోనా బాధితుల మలమూత్రాలు మొత్తం కాలువలోకి రావాల్సిందే కదా?? అదే కాలవలో పేట ప్రజానీకం ఒక లక్షా 50 వేల మంది దాహాన్ని తీర్చే త్రాగునీరు పైప్ లైన్లు వెళ్తున్నాయి కదా..??
👉ఆ పైపులైనుకు తొమ్మిది లీకేజీలు ఉన్నాయంట..? పేట ప్రజానీకం ఏ రకంగా త్రాగునీరు దాహాన్ని తీర్చుకోవాలి అధ్యక్ష..?? *ఒక లక్షా 50 వేల మంది పేట ప్రజలు కరోన నీళ్లు తాగాల్సిందే నా అధ్యక్షా..??*
👉అక్కడున్న పెద్ద చెరువు కి కనీసం పెనిస్సింగ్ లాంటిది
చిలకలూరిపేట టౌన్: పట్టణంలోని NRT సెంటర్ లో గల మేఘన బార్ & రెస్టారెంట్ ను అకస్మాత్తుగా తనిఖీ….
చిలకలూరిపేట టౌన్: పట్టణంలోని NRT సెంటర్ లో గల మేఘన బార్ & రెస్టారెంట్ ను అకస్మాత్తుగా తనిఖీ….
గుంటూరు-2 excise డిపార్ట్మెంట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ A. రేఖ, సబ్ ఇన్స్పెక్టర్ ch. మాధవి, నల్లపాడు డిపో సిబ్బంది, చిలకలూరిపేట టౌన్ మహిళ పోలీస్ సిబ్బంది, వాలంటీర్ల సమక్షంలో పట్టణంలోని NRT సెంటర్ లో గల మేఘన బార్ & రెస్టారెంట్ ను అకస్మాత్తుగా తనిఖీ చేశారు.
ఫౌండేషన్ చైర్మన్ అరా మస్తాన్
అరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని నిరుపేదలకు కూరగాయలు పంపిణీ లో భాగంగా ఫౌండేషన్ చైర్మన్ అరా మస్తాన్ పట్టణంలో వేలూరు రోడ్డు,రూత్ డైకెమెన్ నగర్,తూర్పు మలపల్లి ,రహమత్ నగర్,మద్ది నగర్, వేలూరు గ పసుమర్రు గ్రామాల్లో పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పెదవాని ఇంటికి వెళ్లి చెయ్యత నివ్వగలమనే ఆశాభావం వ్యక్తం చేశారు
నిత్యావసరసరుకుల రేట్లుఖచ్చితంగా పాటించేల
నిత్యావసర చిలకలూరిపేట లో నిత్యావసర సరుకుల కూరగాయల రేట్లు పట్టిక అమలు చేసి వాటిని ఖచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని లోక్ సత్తా నాయకులు భాను ప్రసాద్ కోరారు.
వార్డుల్లో వాలంటీర్ ల ద్వారా రేషన్ సరుకులు ఇప్పించాలని ఆయన తెలిపారు.
తూనికలు కొలతలు పాటించాలని, ఈ విషయాలపై అధికారులతో మాట్లాడినట్లు వీరు తెలియజేసారు.
అనంతపురంలో నారాయణ విద్యాసంస్థల అధినేత, మాజీ మంత్రి నారాయణకు అవమానం. నారాయణ విద్యాసంస్థల్లో అధిక ఫీజులపై కాలర్ పట్టుకుని నిలదీసిన ఓ విద్యార్థి నాయకుడు.
తాడేపల్లి
ముఖ్యమంత్రి వైయస్.జగన్ను కలిసిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ
తాడేపల్లి సీఎం నివాసంలో కలిసిన వల్లభనేని వంశీ
సమావేశంలో పాల్గొన్న మంత్రులు పేర్నినాని, కొడాలి నాని
ఆంద్రప్రదేశ్ లో హీరో మహేష్ దత్త్తత తీసుకున్న బుర్రిపాలెం గ్రామం ఫౌండేషన్ వివరాలు ys భారతి గారి కి వివరించిన నమ్రత మహేష్.. ప్రభుత్వం నుండి గ్రామం కోసం సహాకారం అదిగించాలని కోరిన నమ్రతమహేష్