ప్రపంచ మానవ హక్కుల సంఘం (వీ.ఏమ్.పీ) సహకారం తో ఓ పేదవాడి కి లభించిన విజయం⚖️✊
గత మూడు నెలల పోరాటానికి నేడు విజయం వరించింది.., పూనేపల్లి వద్ద బాధితుడు శ్రీనివాస్ అనే అతను చేస్తున్నా పోరాటం ఇది వరకే మీ అందరికీ తెలుసు..,ఆ పోరాటానికి నేడు విజయం చేకూరింది,జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు తహాశిలధర్ గారు వీ.ఆర్.ఓ గారి చేతుల మీదుగా శ్రీనివాస్ వారి కుటుంబానికి పూనేపల్లి హౌసింగ్ కాలనీ లో సర్వే నెంబర్ 296 గల ప్లాట్ చూపించి ఇంటి పట్టాను అందజేయడం జరిగింది.,అలాగే బాధితుడు శ్రీనివాస్ ఇంటి వెనుక వైపు ఉన్న వినాయగం అతని కుమారులు శ్రీనివాస్ ఉన్న ఇంటిని నేలమట్టం చేసినందుకు గాను నష్టపరిహారం ఇవ్వడం జరిగింది..,ఈ సమస్య పరిష్కారం కు కష్టపడిన మా టీం సభ్యులు ప్రతి ఒక్కరికీ ధన్యవాదములు అలాగే మరి ముఖ్యంగా మాకు తోడ్పాటును అందించి మాకు సహకరించిన చిత్తూరు టాకీస్ సభ్యులక
పాప వాళ్ళ సొంత ఊరు వెల్లూరు వాళ్ళు గత 3 రోజుల క్రితం చిత్తూరు కి రావడం జరిగింది..,పాప వీధిలో ఆడుతుంటే రోడ్డు పైకి వచ్చేసింది...,ఈ విషయం తెలిసి స్థానికంగా ఉన్న చిత్తూరు టాకీస్ మరియు ప్రపంచ మానవ హక్కుల సంఘం వారు వెను వెంటనే పోలీస్ గారికి అప్పచెప్పడం జరిగింది...,స్థానికుల సమాచారం మేరకు వాళ్ళ తల్లి తండ్రులు వస్తే వారికి అప్పాచెప్పడం జరిగింది🙏🙏🙏
*ఈ 21 వ శతాబ్ధంలో కూడ పేదలకు న్యాయం అందక వారు వారి హక్కుల కోసం పోరాడుతున్న నేపథ్యాలు అనేకం...,అలాంటి వారికి ధైర్యాన్ని ఇస్తూ ప్రతి ఒక్కరూ కూడ తమ తమ హక్కుల కోసం గళం విప్పాలని తెలియచేస్తూ ఆ పేదవారికి మనం బాసట గా నిలుస్తూ వారి సమస్య కు మనం గొంతుక ఇవ్వాలని మా అందర్నీ ఓ త్రాటి పైకి తీసుకొచ్చి మాకు ప్రతి విషయంలో తోడ్పాటును అందిస్తున్నటు వంటి మహిళ విభాగం చీఫ్ జెనరల్ సెకరెట్రీ గౌ శ్రీమతి.ఆర్.కే శోభారాణి గారు చిత్తూరు కు విచ్చేసిన సందర్భంగా చిత్తూరు బృందం వారిని మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సత్కరించడం జరిగింది..,అలాగే హక్కుల పై పోరాడటానికి ప్రతి ఒక్కరూ కూడ న్యాయం పై కాసంత అవగాహన పెంచుకోవడం అవసరం అని తెలియచేస్తూ మా అందరికీ వారి అమూల్యమైన సేవలను అందిస్తున్నటువంటీ లీగల్ సెల్ అడ్వైసర్ శ్రీమతి ఆరణి కవితా గారిని కూడ ఈ సందర్భంగా సత్కరించడం జరిగింది..,ఈ