05/11/2023
2019లో తెలంగాణాలో బీజేపీ 4 ఎంపీ స్థానాలు గెలుస్తుందని ఏ మీడియా చెప్పలేదు,గ్రేటర్లో కూడా,ప్రజలు గెలిపించారు, ప్రజలను నమ్మండి...
మధ్యలో వచ్చి వెళ్లిన కోమటిరెడ్డి, వివేక్ ఇతర నాయకులు గెలిపించలేదు బీజేపీకి 4 ఎంపీ స్థానాలను, గ్రేటర్ విజయాన్ని... ప్రజలు నమ్మి గెలిపించారు...
మధ్యలో వచ్చిన mlc ఎన్నికల్లో బీజేపీ గెలిచింది పార్టీ కార్యకర్తలు అభిమానుల వలన, అవకాశం కోసం వలస వచ్చి వెళ్లిన నాయకుల వలన కాదు...
2019 ఎన్నికల్లో, గ్రేటర్లో, ఉప ఎన్నికల్లో, mlc ఎన్నికల్లో బీజేపీని చూసారు, నమ్మారు, అప్పుడు కూడా కార్యకర్తలు అభిమానులు గెలిపించారు...
అక్కడ ఉన్నది కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటెల అన్నది కాదు...అక్కడ ఉన్నది బీజేపీ పార్టీ,కమలం గుర్తు, ఆ గుర్తుకు ఓటేశారు ప్రజలు...
ప్రజలను నమ్మండి ప్రజలు గెలిపిస్తారు, దొంగ మీడియాలను, కుహనా మేథావులను కాదు...
విజయానికి కృషి చేయకుండా కార్యకర్తలు, అభిమానులు పేరుతో నెగటివ్ పోస్టులు విశ్లేషణలు చేసేవారిని దూరం పెట్టండి..
మీరు ఇతరుల ట్రాపులో పడకుండా బీజేపీ పార్టీ ఎజెండాలో నడవండి, పార్టీని నమ్మండి, ప్రజలను నమ్మండి,ప్రజలే గెలిపిస్తారు...