28/04/2022
జగన్మోహన్ రెడ్డి సర్కారు నిరంకుశ పాలనలో మహిళల మీద జరుగుతున్న దాడులను, దౌర్జన్యాలను నలు దిక్కులు చాటేలా తెలుగు మహిళ గారి Anitha Vangalapudi ఆధ్వర్యంలో ఏప్రిల్ 29వ తేదీన అనంతపురం, గుత్తి రోడ్ లోని బల్ల కన్వెన్షన్ లో జరుగబోతున్న " నారీ సంకల్ప దీక్ష " లో మహిళలు అందరూ పాల్గొని ఈ అసమర్ధ వైసీపీ పాలనపై తమ నిరసన గళం వినిపించాలని కోరుకుంటున్నాను.✌️