07/09/2023
'Mallochinde Mayadari Entodu'
Gaddar..synonymous with song, popular word for word.
If you move him, the song will flow.
It floats on the waves.
The people say
దుర్మార్గ విధానాలను వ్యతిరేకిస్తే దాడులా? ప్రశ్నించిన వారిపై కేసులా? |
vekuva is a compilation of popular news from around the telangana. Any time you read an interesting news story on the web, you can share it.
The news on this site is generated by the network, the most popular stories are pushed to the top of the site.
'Mallochinde Mayadari Entodu'
Gaddar..synonymous with song, popular word for word.
If you move him, the song will flow.
It floats on the waves.
The people say
దుర్మార్గ విధానాలను వ్యతిరేకిస్తే దాడులా? ప్రశ్నించిన వారిపై కేసులా? |
అసలు దోషులు గుర్తింప బడుతారా? వారికి శిక్షలు పడతాయా...
అన్నది పక్కకు పెడితే... కోర్టులో కేసు విచారణకే నోచుకోకుంటే ఎలా?
ఎనిమిదేండ్లు గడుస్తున్నా.. విచారణ జరుగక పోవటానికి మూలం ఎక్కడున్నది?
లాంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇప్పటికైనా..
పన్సారే హత్య కేసులో విచారణ సత్వరం చేపట్టాలి. దోషులను గుర్తించి శిక్షించాలి.
తద్వారా.. న్యాయవ్యవస్థపై సాధారణ ప్రజలకు విశ్వాసాన్ని కల్పించాలి.
అసలు దోషులు గుర్తింప బడుతారా? వారికి శిక్షలు పడతాయా... అన్నది పక్కకు పెడితే... కోర్టులో కేసు విచారణకే నోచ....
సామాజిక, శాస్త్ర విజ్ఞానానికి పునాదులు వేస్తూ విద్యార్థులను,
సమాజాన్ని తీర్చిదిద్దాల్సిన యూనివర్సిటీ లు ఇలాంటి
మత మౌఢ్యాలకు కేంద్రాలుగా మారటం ఇటీవలి కాలంలో ఎక్కువైంది.
ఈ నేపథ్యంలోనే శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయంలో
వీసీగా పదవీ బాధ్యతలు నిర్వహిస్తూ ఇలాంటి పనికి పూనుకున్నా రని పలు
విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. యూనివర్సిటీలో
ధన్వంతరి మృత్యుంజయ యాగం నిర్వహణపట్ల ఆందోళనలు చేపట్టాయి.
మత మౌఢ్యం అందలమెక్కితే.. దాని విపరీతాలు ఎలా ఉంటాయో అనుభవంలోకి వస్తున్నది. ఆంధ్రప్ర దేశ్లోని అనంతపుర....
ఆహారం, బట్టలు, ఔషధాలతో ఆదుకోవాల్సిన పరిస్థితుల్లో
ఇజ్రాయిల్ సిరియాపై విమానదాడికి పాల్పడటం దిగ్భ్రాంతి కరం.
ఈ దాడితో ఇజ్రాయిల్ అంతర్జాతీయ న్యాయసూత్రాలను కూడా తుంగలో తొక్కింది.
ఇలాంటి దుశ్చర్యలను ఐక్యరాజ్యసమితితో సహా ప్రపంచ దేశాలన్నీ ఖండించాలి.
ఏ కారణం చెప్పినా... ఇప్పుడున్న స్థితిలో సిరియాపై ఇజ్రాయిల్ దాడి సమర్థనీయం అనిపించుకోదు.
ఆహారం, బట్టలు, ఔషధాలతో ఆదుకోవాల్సిన పరిస్థితుల్లో ఇజ్రాయిల్ సిరియాపై విమానదాడికి పాల్పడటం దిగ్భ్రాంత....
దశాబ్దాలుగా ఒక సాంస్కృతిక సంస్థగా చెప్పుకొంటూ...
రాజకీయ వాద, వివాదాలకు దూరంగా ఉన్నట్లు నటిస్తూ
వచ్చిన ఆర్ఎస్ ఎస్ ఇప్పుడు ముసుగుచించుకొని బయటకు వస్తున్నది.
రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, చివరికి కోర్టు వ్యవహరాల్లోనూ
తల దూర్చి ఆర్ఎస్ఎస్ నిజరూపమేమిటో బయట పెట్టుకుంటున్నది.
దశాబ్దాలుగా ఒక సాంస్కృతిక సంస్థగా చెప్పుకొంటూ... రాజకీయ వాద, వివాదాలకు దూరంగా ఉన్నట్లు నటిస్తూ వచ్చిన .....
అయితే ఈసారి త్రిపురలో మరో పార్టీ తిప్ర మోత పేరుతో సరికొత్త పార్టీ రంగంలోకి దిగటంతో త్రిముఖ పోరునుంచి బహుమ....
కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి.
మరో రెండు మూడు నెలల్లో ఎన్నికలు జరుగబోతున్నాయి.
తాజా పరిస్థితుల నేపథ్యంలో బీజేపీ తిరిగి ఆ రాష్ట్రంలో
అధికారం నిలుపుకోవటం కష్టంగానే కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలో...
మెజారిటీ ఓట్లను తమ వైపు తిప్పుకొనేందుకు బీజేపీ నేతలు
హిందుత్వ కార్డును బయటకు తీస్తున్నారు.
మతపరమైన సున్నితాంశాలతో వివాదం రేపి లబ్ధిపొందేందుకు
కుయుక్తులు పన్నుతున్నారు. ఆ క్రమంలోనే..
కర్ణాటక రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు నళిన్ కుమార్ కటీల్ నోరు పారేసుకున్నారు.
టిప్పు సుల్తాన్ అనుయాయులు ఈ భూమి మీద ఉండటానికి వీలులేదని ప్రకటించాడు.
కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. మరో రెండు మూడు నెలల్లో ఎన్నికలు జరుగబోతున్నాయి. తాజా...
మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వ ప్రస్తుత తీరు చూస్తే...
ఎమర్జెన్సీకి ముందురోజుల్లోని ఇందిరాగాంధీ గుర్తుకొస్తున్నది.
నాడు ఇందిరాగాంధీ తన సొంతపార్టీలోని నేతల మాటలు ఖాతరు చేయక,
విమర్శలను భరించలేక తన అదికారాన్ని నిలుపుకోవటం కోసం ఏకంగా ఎమర్జెన్సీనే ప్రకటించారు.
సరిగ్గా ఇప్పుడు మోదీ కూడా అలాగే ప్రవర్తిస్తున్నారు.
ఇన్నాళ్లూ.. విపక్ష పార్టీ నేతలు, వారి సంస్థలు, హక్కుల సంస్థలు, మేధావులు, రచయితలు లక్ష్యంగా ఈడీ, ఐటీ దాడు....
రిటైర్డ్ న్యాయ మూర్తులు పదవులు పొందొచ్చా..?
- అబ్దుల్ నజీర్ నియామకం చర్చనీయాంశం
- ఇదే మొదలూ కాదు...ఆఖరు కాదేమో!
- అమలులో నియమాలకు చెల్లుచీటీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్గా జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ నియామకం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అవు...
తరతరాలుగా భారతీయ సామాజిక జీవనంలో ఉన్న వెనుకబాటు తనం, మూఢ విశ్వాసాల ఆసరాతో బీజేపీ విస్తరించింది, సంఘ....
విమర్శలు, ప్రతి విమర్శల సందర్భంగా... చట్ట సభల్లో ఏవైనా అభ్యంతరకరమైన (అన్ పార్లమెంటరీ లాంగ్వేజ్) ....
బిజెపి పాలిత ప్రాంతం అయిన హర్యానాలో నిరుద్యోగం అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువగా ఉందని , సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండ.....
మతం పునదిగా... మత బోధనలతో... మనుషుల్లో నైతికతను,
జీవన విలువలను పెంపొందించటమే లక్ష్యంగా చెప్పుకొంటూ..
సమాజంలో గౌరవ మర్యాదలు, మన్ననలు పొందుతున్న వారంతా
నిలువెల్లా మకిలంతో ఉన్నారని తెలిసి వస్తున్నది.
తరతరాలుగా మంచినే బోధిస్తున్న మతం వెలుగులో...
నడుస్తున్న సమాజ సమూహాల్లో అవినీతి, అక్రమాలు ఎందుకున్నాయో ఎవరూ చెప్పరు!
ఏ మతమూ బాధ్యత వహించదు!! జరుగుతున్న ఘటనలు,
సామాజిక పరిణామాలను చూస్తే... అసలు అమానవీయత
అంతా మతంలోనే ఉన్నదని ఎందుకు అనుకోకూడదనే ప్రశ్న ఉత్పన్నం కాక మానదు.
ఆధునిక నాగరిక సమాజానికి మతం గుదిబండ కాదా..?
మతం పునదిగా... మత బోధనలతో... మనుషుల్లో నైతికతను, జీవన విలువలను పెంపొందించటమే లక్ష్యంగా చెప్పుకొం....
మన దేశం WTO లో ఉన్నంత కాలం మన బడ్జెట్ లు ఇలాగే ఉంటాయి .
ఇవి ప్రజలందరి బడ్జెట్ లు కావు .
కార్పోరేట్ శక్తులు వారి భక్తుల ప్రయోజనాలు
నెరవేర్చేవే ఈ బడ్జెట్ లు .
ఇది ప్రజలకు అర్ధం కావాలి అంటే అందంగా
అలంకరించిన రంగురంగుల పధకాల పేర్ల కింద కప్పివేయబడ్డ
నిజమైన లెక్కలను బయటికి తీసి ప్రజల ముందు పెట్టడం ,
ప్రజాపక్ష మేధావుల , ఆర్ధికవేత్తల భాధ్యత .
ఇది గతం కంటే మరింత ఎక్కువగా ఈ రోజు ఉంది ,
లంకా పాపి రెడ్డి
దేశ ప్రభుత్వమైనా , రాష్ట్రాల ప్రభుత్వాలు అయినా ఒకే విధమైన అర్ధిక విధానాలు అవలంబిస్తున్నాయి . పదకాల పేర్లలో మార.....
ప్రేమికుల రోజు (వాలంటైన్స్ డే) విదేశీ సంస్కృతి అంటూ...
దేశం మీద పడి ఇన్నాళ్లూ నానాయాగి చేసిన వాళ్లు ఇప్పుడు
ఆవును హగ్ చేసుకోవాలని అంటున్నారు.
ఫిబ్రవరి 14ను ప్రేమికుల రోజును ఆవు కౌగిలింత రోజుగా పాటించాలని పిలుపునిస్తున్నారు.
మనుషులు, వారి ప్రేమలంటే.. విదేశీ సంస్కృతిగా చూసిన
మన సాంప్రదాయగ్రే సరులు ఆవును ఆలింగనం చేసుకోవటాన్ని
మన దేశీయ సంస్కృతిగా చెప్పుకొస్తున్నారు. ఆవును హగ్ చేసుకొంటే...
ఆత్మీయులను ఆలింగనం చేసుకున్నంతగా అనుభూతి చెందుతామని కొత్తగా చెప్తున్నారు.
అంతటితో ఆగటం లేదు... కృత్రిమంగా దానికో శాస్త్రీయ సమర్థన.. కూడా తెస్తున్నారు.
ఆవును కౌగలించుకొంటే.. ఆక్సిటోసిన్ అనే ఎంజైమ్ మన శరీరంలో ఎక్కవుగా విడుదలై..
మనల్ని ఆనంద పరవశుల్ని చేస్తుందని అంటున్నారు..!
ఇది ఇవ్వాళ పశువులంటే.. గిట్టని, తెలియని వారు చెప్తుండటమే విడ్డూరం.
.ప్రేమికుల రోజు (వాలంటైన్స్ డే) విదేశీ సంస్కృతి అంటూ... దేశం మీద పడి ఇన్నాళ్లూ నానాయాగి చేసిన వాళ్లు ఇప్పుడు ఆవున...
Who is Modi's stubbornness for?
తరతరాలుగా భారతీయ సామాజిక జీవనంలో ఉన్న వెనుకబాటు తనం, మూఢ విశ్వాసాల ఆసరాతో బీజేపీ విస్తరించింది, సంఘ....
ఆక్స్ ఫామ్ అసమానతలకు చెప్పే కారణాలు పరిష్కారాలు రెండు కూడా ప్రజలను పక్కదారి పట్టించేవే .
ప్రపంచంలోని అసమానతల గురించి రిపోర్టులు చాంతాడంత ప్రకటించి ,
పెద్దఎత్తున ప్రచారం చేసినప్పుడు సాధారణంగానే ప్రజలు ఆ సంస్థ చెప్పే పరిష్కారాల పట్ల కూడా ఆసక్తిని కనబరుస్తారు .
ఇంత మంచి రిపోర్టు ఇన్ని లెక్కలతో సహా చెప్పిన తరువాత పరిష్కారం కూడా సరి అయినదే అనుకుంటారు .
ప్రజలు తీవ్రమైన అసమానతలను ఎదుర్కొంటూ తమకు తామే పరిష్కారాలను కనుగొంటే ,
పెట్టుబడిదారీ ప్రపంచానికి ప్రమాదం . అందుకే ఇటువంటి సంస్థలు ఎన్జీవోలు చాలా తెలివిగా
అందరికీ తెలిసిన అసమానతలు అన్నీ చెప్పి పరిష్కారాలు
మాత్రమే తమకు తెలిసిన తమకు కావలసిన ప్రమాదం లేని పరిష్కారాలు చెపుతాయి
ఆక్స్ ఫామ్ అసమానతలకు చెప్పే కారణాలు పరిష్కారాలు రెండు కూడా ప్రజలను పక్కదారి పట్టించేవే . ప్రపంచంలోని అసమానతల గ...
రాజ్యాంగ పీఠిక లో భావప్రకటన స్వేచ్ఛ గురించి మత విశ్వాసాల గురించి కూడా ఉంది .
ఎవరైనా తమకు ఇష్టమైన మతాన్ని ఎంచుకోవచ్చు ఇష్టమైన పూజా పద్ధతిని ఎంచుకోవచ్చు .
తమ భావాలను వ్యక్త పరుచుకోవచ్చు . కానీ సంఘ్ పరివార్ సంస్థలు
భావప్రకటన స్వేచ్ఛను ప్రత్యక్షంగా ఎదుర్కోలేక ,
మనోభావాలు దెబ్బతిన్నాయి అంటూ భావప్రకటన పైన దాడి చేస్తున్నారు .
భావ ప్రకటన స్వేచ్ఛను దేశ వ్యతిరేక భావాలుగా కూడా ప్రచారం చేస్తూ బావ స్వేచ్ఛ పైన దాడి చేస్తున్నారు .
దేవుడు ఉన్నాడు అని చెప్పడానికి ఎంత హక్కు ఉందో దేవుడు లేడని చెప్పడానికి కూడా అంతే హక్కు ఉంది
సెక్యులరిజం విషయంలో కూడా ఇలాగే ఒకవైపు తప్పుడు నిర్వచనాలు ఇస్తూ రాజ్యాంగ పీఠిక నుండి తీసి వేయాలని డిమాండ్ చేస్....
ఈ చరిత్ర అంతా నిరూపిస్తున్నదేమిటి ? ఎవరితోనూ పొత్తులు పెట్టుకోవద్దు ,
ఐక్య సంఘటన కట్టవద్దు అని కాదు . వాటిల్లో వామపక్షాలు పాటించాల్సిన సూత్రాలను పాటించలేదని మాత్రమే .
ఐక్య సంఘటనలో ఐక్యతా ఉంటుందీ , పోరాటం ఉంటుందీ . స్వతంత్రత ఉంటుంది .
వామపక్ష పార్టీలు ఇతర పార్టీలతో ఐక్య సంఘటన కడితే ఇక ఆపార్టీలతో ఐక్యతనే ప్రదర్శిస్తున్నారు .
పోరాటం ఉండదనే లాగా వ్యవహరిస్తున్నారు .
దీనితో వామపక్ష పార్టీలకు ఇతర పార్టీల తోకలనే పేరు వచ్చింది .
ఐక్య సంఘటనలో ఇతర పార్టీలు ఉమ్మడి అవగాహనకు
వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నప్పుడు ఐక్యసంఘటనలోనూ పోరాడాల్సి ఉంటుంది .
చివరికి ఇస్తామన్న సీట్లు ఇవ్వకపోతే కూడా పొత్తు నుండి బయటికి రావడం లేదు .
ఆ పార్టీలను విమర్షిస్తే పొత్తు విఛ్చిన్నమవుతుందని అనుకుంటె అది మితవాదానికి దారి తీసి , వామపక్షాలు ప్రజలకు దూరం అవుతాయి.
ఉమ్మడి శతృవుకు వ్యతిరేకంగా పోరాటం ఎమో కాని ఈ పోరాటం లేని పొత్తులు వామపక్షాలకు నష్టదాయకంగా మారినాయి .
మరో ముఖ్యమైన విషయం స్వతంత్రత . వామపక్షాలు ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుంటే తమ స్వతంత్రతను నిలపెట్టుకోవడం లేదు .
ఐక్యసంఘటనలో నిర్నయించబడిన కార్యక్రమానికి ఏ పార్టీ అయినా కట్టుబడి ఉండాలి . ఆ ఉమ్మడి కార్యక్రమానికి భిన్నంగా ఏ ప...
రాష్ట్రంలో తాజ పరిణామాలు కేవలం టీఆర్ఎస్ పైన ఉన్న వ్యతిరేకత కారణంగా
ఉరుములేని పిడుగులు పడ్డట్లు జరిగిందని కొందరు అమాయకంగా విశ్లేషిస్తున్నారు.
కొందరు 'ప్రజాస్వామిక' వాదులకు ఈ పరిణామాలూ అస్సలు రుచించడం లేదు.
నిజాయితీపరులైన వారిని సైతం పరిణామాలు నిద్రపోనివ్వడం లేదనేది గమనార్హం.
బయటికి చెప్పడంలేదుగానీ అధికార పీఠానికి అనుంగు అపర మేథావులు నెత్తీనోరు కొట్టుకుంటున్నారు.
కొందరు ఏకంగా గుండెలు బాదుకుంటున్నారు. వీరు స్వీయమానసిక ధోరణికి అలవాటు పడ్డారు.
పీఠాల కోసమో, మూటల కోసమో ఈగ వాలనీయని చందంగా తయారయ్యారు.
వాస్తవాలను చర్చించేందుకు సిధ్ధంగాలేని విధానాలు వీరికి బాగా అలవాటయ్యాయి.
వాస్తవాలను కొట్టిపారేసే ఈ సమూహం తాము కళ్ళు తెరిచేదిలేదూ.
తమ అధినేతకో తమ నాయకత్వానికో కనీస సలహా ఇవ్వలేని దయనీయ స్థితిలో ఉన్నారు.
ఇంకా చెప్పాలంటే జబ్బలుచరుచుకోవడం తప్ప ఓ మాటచెప్పే అవకాశం వీరికి లేదు.
గఢీ దరిదాపుల్లోకే వీరిని రానివ్వరు.అభివృద్ధి, పేదల సంక్షేమం, ప్రజల సమస్యలు
ఎజెండాగా ఉండాల్సిన తరుణంలో మతప్రాతిపదిక చర్చజరగడం దారుణం.
ఏమైనా ఈ పరిణామాలు ఎవరికైనా ఆరోగ్యకరమైనవి ఎంతమాత్రం కావనేది వాస్తవం.
తెలంగాణలో ఉత్తరదిశ నుంచి వచ్చిన సుడిగాలి రాజకీయ మార్పులను నెమ్మది నెమ్మదిగా సృష్టిస్తున్నది. ఇప్పటికే ప్రారం...
నూరుతున్న విద్వేషపు కత్తులు
వీరి చరిత్రంతా విద్వేషమే..
తెలంగాణ లక్ష్యం గా బీజేపీ.ఆర్ఎస్ఎస్ పావులు
టిఆర్ఎస్ కు కౌంటర్గా హైదరాబాద్ ఫైళ్లు
అభివృద్ధిఓట్
అంతా మతోన్మాదామె
వూహించిందే జరుగుతోంది...భయపడ్డట్టే జరగబోతున్నది.....
మార్చిలో రాష్ట రాజకీయా పరిణామాలపై వేకువ కథనం....
ఆ మహాభారత రణభూమి గా తెలంగాణ రాష్ట్రం ను ఎంచుకున్నారా .. అన్న అనుమానాలు బలపడుతున్నాయి.రాజకీయ పరిస్థితులను పరిశీ.....
ఆర్ఎస్ఎస్ బీజేపీలు సరిగ్గా రాజకీయాలలో , రాజ్యాధికారంలో , సామాజిక కార్యక్రమాలలో ,
విద్యలో మతం ఆధిపత్యాన్ని తిరిగి స్థాపించడానికి ప్రయత్నిస్తున్నాయి .
అందుకే ఒకవైపు సెక్యులరిజానికి తప్పుడు అర్ధాలు చెబుతూ ప్రజలను అపొహలకు ,
అనుమానాలకు గురిచేస్తున్నారు . మరోవైపు చాపకింద నీరులా రాజకీయాలలో
రాజ్యాధికారంలో మతం ఆధిపత్యాన్ని ప్రమేయాన్ని చొప్పిస్తున్నారు .
అది న్యాయసంగతమే అని ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నారు .
ఏదైనా కుక్కను చంపాలంటే దాన్ని పిచ్చికుక్క అని ప్రచారం చేయడం అనేది పాత ముచ్చట . ఆర్ ఎస్ ఎస్ , బిజెపి వాళ్లు , మన దేశ....
Be the first to know and let us send you an email when Vekuva posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.
Want your business to be the top-listed Media Company?