వై ఎస్ రాజశేఖర రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు
డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా మరిపూడి మండలం హెడ్ కోటర్ లో రాజశేఖర్ రెడ్డి గారు విగ్రహానికి పూలదండలో సత్కరించిన దేవరపల్లి సుబ్బారెడ్డి చైర్మన్ కిసాన్ కాంగ్రెస్ ప్రకాశం జిల్లా.ఈ సందర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి గారు ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొచ్చి ఆంద్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి వైస్ రాజశేఖర రెడ్డి అని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల కిసాన్ సెల్ అధ్యక్షులు వనిపెంట వెంకటేశ్వర్ రెడ్డి జిల్లా కిషన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు పాలు గుండ్ల రమణారెడ్డి సుబ్బారెడ్డి మరియు తదితర రాజశేఖరరెడ్డి అభిమానులు పాల్గొన్నారు
నీకు దమ్ము వుంటే రా చర్చలు జరుపుడము
వైసీపీ నేతపై సవాల్ విసిరిన సదా
పట్టాలు పంపిణీ చేయనున్న బాలినేని
పొదిలి పట్టణంలో పట్టాల పంపిణీకి సిద్దమైన అధికారులు