N Reports Telugu

  • Home
  • N Reports Telugu

N Reports Telugu Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from N Reports Telugu, Media, .

శ్రీ వెంకటేశ్వర యోగ సేవా కేంద్రం కార్తీక వనసమారాధన మహోత్సవము 2022 పార్ట్-1
13/11/2022

శ్రీ వెంకటేశ్వర యోగ సేవా కేంద్రం కార్తీక వనసమారాధన మహోత్సవము 2022 పార్ట్-1

శ్రీ వెంకటేశ్వర యోగ సేవా కేంద్రం కార్తీక వనసమారాధన మహోత్సవము 2022 పార్ట్-1 ...

బుజ్జి బుజ్జి గణపయ్య - శరణు గణేశా కోలాటం
13/11/2022

బుజ్జి బుజ్జి గణపయ్య - శరణు గణేశా కోలాటం

బుజ్జి బుజ్జి గణపయ్య - శరణు గణేశా కోలాటం Please support our channel friends Like share and subscribe our videos.Fo...

అబ్బబ్బ దేవుడు అయోధ్య రాముడు - కోలాటం సాంగ్
13/11/2022

అబ్బబ్బ దేవుడు అయోధ్య రాముడు - కోలాటం సాంగ్

అబ్బబ్బ దేవుడు అయోధ్య రాముడు - కోలాటం సాంగ్ Please support our channel friends Like share and subscribe our videos.For more updates please support our chann...

13/11/2022

అద్భుత ప్రదర్శన శివ తాండవ నృత్యం ...

సీఎం జగన్ పై సెన్సేషనల్  కామెంట్స్ చేసిన వైస్ షర్మిళ.. రాఖీ పండగ రోజు Video Link : https://youtu.be/_v2-t6-jB-0         ...
12/08/2022

సీఎం జగన్ పై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన వైస్ షర్మిళ.. రాఖీ పండగ రోజు
Video Link : https://youtu.be/_v2-t6-jB-0

సొంత చెల్లికి న్యాయం చేయలేని 'సీఎం' రాష్ట్రంలో అక్క,చెల్లెమ్మలకు చేస్తారంట..? ...

సముద్రం అందరికీ ఒకటే కానీ ఈత వచ్చినవాడికి ముత్యాలు దొరుకుతాయి. వల వేయడం వచ్చినవాడికి చేపలు దొరుకుతాయి నిలబడి చూసిన వాడిక...
30/05/2022

సముద్రం అందరికీ ఒకటే కానీ ఈత వచ్చినవాడికి ముత్యాలు దొరుకుతాయి. వల వేయడం వచ్చినవాడికి చేపలు దొరుకుతాయి నిలబడి చూసిన వాడికి కాళ్లు మాత్రమే తడుస్తాయి జీవితం కూడా అంతే. అందరికీ ఒకటే జీవితం. కాకపోతే మన ప్రయత్న బలం ఎంత ఉంటే అంతే దక్కుతుంది..

పెళ్లిళ్ల సీజన్‌లో కళ్యాణ మండపాలు దొరకడమే కష్టం. దొరికినా సామాన్యుడికి అందుబాటులో లేని అడ్వాన్సులు. కానీ లలిత రైస్ ఇండస్...
16/05/2022

పెళ్లిళ్ల సీజన్‌లో కళ్యాణ మండపాలు దొరకడమే కష్టం. దొరికినా సామాన్యుడికి అందుబాటులో లేని అడ్వాన్సులు. కానీ లలిత రైస్ ఇండస్ట్రీస్ అధినేతల్లో ఒకరైన మట్టె శ్రీనివాస్ సుమారు రూ.4 కోట్ల వ్యయంతో సెంట్రల్ ఎయిర్ కండీషన్డ్ కళ్యాణ మండపాన్ని అన్నవరం దేవస్థానంలో ఏర్పాటు చేశారు. ఈ కళ్యాణ మండపంలో ఒక్క రూపాయి కూడా చెల్లించకుండానే తమ పిల్లల పెళ్లిళ్లు చేసుకోవచ్చు.
ఇది పేద వారి కోసం పెద్ద మనసుతో ఏర్పాటు చేసిన కళ్యాణ వేదిక. అన్నవరం దేవస్థానంలో అధికారులు బుకింగ్‌లు ప్రారంభించారు. ఈ మండపంలో ఒకేసారి 12 జంటలకు వివాహం జరిపించేందుకు వీలుగా ఉంటుందని దేవస్థానం అధికారులు వివరించారు. పెళ్లి వారికి కావలసిన పాత్రలు, పాదుకలు, కుర్చీలు ఇలా అన్నీ దాత శ్రీనివాస్ సమకూరుస్తారు.

పెళ్లి పేదలకు తలకుమించిన భారమే. అయితే వారు కూడా సాదాసీదాగా కాకుండా ఉన్నతంగా జరుపుకోవాలనే సదుద్దేశంతో ఈ ఏర్పాట్లు చేసినట్లు దాత శ్రీనివాస్ చెబుతున్నారు. ఈ కళ్యాణ వేదికను ఈ నెల 16న టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రారంభించగా.. వివాహాలు చేసుకునే వారి కోసం దేవస్థానం అధికారులు ఆదివారం నుంచి బుకింగ్స్ ప్రారంభించారు. సంబంధిత పత్రాలు తీసుకువస్తే ఆయా తేదీలలో మండపాలను బుక్ చేస్తారు. ఏసీ కళ్యాణ మండపంలో వివాహం చేసుకోదల్చిన వారు లగ్న పత్రిక, వధూవరుల ఆధార్ జిరాక్స్, వారి తల్లిదండ్రుల ఆధార్ జిరాక్స్‌లను రత్నగిరిపై ఉన్న సీఆర్‌వో కార్యాలయంలోఅందజేయాలి. వారికి ఉచిత కళ్యా వేదిక నెంబరును కేటాయిస్తారు. ఆ నంబర్‌ను ఉచిత కళ్యాణ వేదిక వద్ద చూపించి వివాహ సామాగ్రిని పొందాల్సి ఉంటుంది. ఈ మొత్తం ప్రక్రియలో ఎవరికీ ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన పని లేదని ఆలయ అధికారులు వెల్లడించారు. మీకు తెలిసిన
పదిమందికీ పంపండి, అవసరమైన వాళ్ళు సద్వినియోగం చేసుకుంటారు!

Annavaram Sri Satya Srinivasa Free Wedding Hall Updates . Wedding Hall Booking Process and Phone Numbers and other details. satya srinivas free kalyana mand...

16/05/2022

చరిత్ర సృష్టించిన భారత షట్లర్లు.. 73 ఏళ్ల టోర్నీ చరిత్రలో తొలిసారి..

థామస్ కప్ లో భారత బ్యాడ్మింటన్ జట్టు కొత్త చరిత్రను సృష్టించింది. ఈ టోర్నీ ఆరంభమై 73 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు అందని ద్రాక్షలానే ఉన్నా టైటిల్ ను తొలిసారి భారత పురుషుల జట్టు సొంతం చేసుకుంది. ఫైనల్‌లో బలమైన జట్టును ఓడించి బ్యాడ్మింటన్‌లో సువర్ణాధ్యాయాన్ని లిఖించింది. 14 సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ఇండోనేషియాపై చారిత్రక విజయాన్ని భారత్ నమోదు చేసింది. అద్భుత ఆటతీరులో భారత్ ఆటగాళ్లు తుదిపోరులో ఇండోనేషియాను ఉక్కిరిబిక్కిరి చేశారు. ప్రత్యర్థి జట్టుపై 3-0 తేడాతో విజయ కేతనాన్ని ఎగురవేశారు.

శ్రీ వెంకటేశ్వర యోగ సేవా కేంద్రం  844 శిక్షణా శిబిరం ముగింపు సభ      #కళాధరయోగి
19/04/2022

శ్రీ వెంకటేశ్వర యోగ సేవా కేంద్రం 844 శిక్షణా శిబిరం ముగింపు సభ

#కళాధరయోగి

కళాధర యోగి గారి 844 శిక్షణా శిబిరం ముగింపు సభ శ్రీ వెంకటేశ్వర యోగ సేవా కేంద్రం ...

 # ఆదివారం  తిరుమల శ్రీవారిని 68,299 మంది భక్తులు దర్శించుకున్నారు. తలనీలాలు సమర్పించిన 26,421 మంది భక్తులు, హుండీ ఆదాయం...
18/04/2022

# ఆదివారం తిరుమల శ్రీవారిని 68,299 మంది భక్తులు దర్శించుకున్నారు. తలనీలాలు సమర్పించిన 26,421 మంది భక్తులు, హుండీ ఆదాయం రూ. 4.9 కోట్లు.

    Public Talk  | Vijayawada Capital Cinemas | KGFChapter2 1st Show Public Talk | KGFChapter2 Movie Public TalkAn impec...
14/04/2022

Public Talk | Vijayawada Capital Cinemas | KGFChapter2 1st Show Public Talk | KGFChapter2 Movie Public Talk
An impeccable package! Keeps you enthusiastic from the beginning till the end of the show

Public Talk | Vijayawada Capital Cinemas | KGFChapter2 1st Show Public Talk | KGFChapter2 Movie Public TalkAn impeccable package! Keeps y...

06/04/2022

బ్రేకింగ్ న్యూస్ డ్రగ్స్ కి బానిసైన కన్న కొడుకు కళ్ళలో కారం కొట్టిన తల్లి | N Reports Telugu

Breaking News Telangana Mother Rubs Chilli Powder on Son's Eyes to Punish for G***a Addiction *****na

03/04/2022
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం తుది నోటిఫికేషన్ జారీ చేసింది. ఏప్రిల్ 4 తేదీ నుంచి రాష్ట్రంలో కొత్త జ...
03/04/2022

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం తుది నోటిఫికేషన్ జారీ చేసింది.
ఏప్రిల్ 4 తేదీ నుంచి రాష్ట్రంలో కొత్త జిల్లాలు పరిపాలనా పరంగా కొత్త యూనిట్​గా మార్పు చెందుతున్నట్టు పేర్కొంది.
భౌగోళికంగా మార్పులు చేసిన అన్ని జిల్లాలకు ఏప్రిల్ 4 తేదీ అపాయింటెడ్ డే గా ఉంటుందని స్పష్టం చేసింది.
మొత్తం 26 జిల్లాలు, 72 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేస్తూ.. గెజిట్ నోటిఫికేషన్లు జారీ ప్రతి జిల్లాకు సంబంధించిన నియోజకవర్గాలు, మండలాలు, రెవెన్యూ డివిజన్లను, జిల్లా కేంద్రాన్ని పేర్కొంటూ.. వేర్వేరుగా నోటిఫికేషన్లు ఇచ్చారు.

జిల్లా పేరు: తిరుపతి
జిల్లా కేంద్రం:తిరుపతి
నియోజకవర్గాలు(7):సూళ్లూరుపేట, సత్యవేడు,గూడూరు,వెంకటగిరి,తిరుపతి, చంద్రగిరి,శ్రీకాళహస్తి
రెవెన్యూ డివిజన్లు:సూళ్లూరుపేట,గూడూరు, తిరుపతి, కొత్తగా శ్రీకాళహస్తి రెవెన్యూ డివిజన్.
మొత్తం మండలాలు:34
వైశాల్యం: 9,176 చ.కి.మీ
జనాభా: 22.18



జిల్లా పేరు: చిత్తూరు

జిల్లా కేంద్రం: చిత్తూరు

నియోజకవర్గాలు(7):నగరి, గంగాధర నెల్లూరు, చిత్తూరు,పూతలపట్టు,పలమనేరు,కుప్పం, పుంగనూరు

రెవెన్యూ డివిజన్లు: చిత్తూరు(18),కొత్తగా పలమనేరు(15)కొత్తగా కుప్పం,కొత్తగా నగరి

మొత్తం మండలాలు: 31

వైశాల్యం: 7,210 చ.కి.మీ

జనాభా: 19.85 లక్షలు


జిల్లా పేరు: అన్నమయ్య

జిల్లా కేంద్రం: రాయచోటి

నియోజకవర్గాలు (6): రాజంపేట, రైల్వేకోడూరు, రాయచోటి, పీలేరు, తంబళ్లపల్లి, మదనపల్లి

రెవెన్యూ డివిజన్లు : రాజంపేట (11), కొత్తగా రాయచోటి(10), మదనపల్లి(11)

మొత్తం మండలాలు: 30

వైశాల్యం : 8,459 చ.కి.మీ

జనాభా : 17.68 లక్షలు



జిల్లా పేరు: వైఎస్సార్‌ కడప

జిల్లా కేంద్రం: కడప

నియోజకవర్గాలు(7) : కడప, కమలాపురం, పులివెందుల, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, బద్వేలు, మైదుకూరు

రెవెన్యూ డివిజన్లు : (కడప(10), జమ్మలమడుగు(12) బద్వేలు (12)

మొత్తం మండలాలు 36

వైశాల్యం : 10,723 చ.కి.మీ

జనాభా : 19.90 లక్షలు



జిల్లా పేరు: శ్రీసత్యసాయి

జిల్లా కేంద్రం: పుట్టపర్తి

నియోజకవర్గాలు(6) : మడకశిర, హిందూపురం, పెనుగొండ, ధర్మవరం, పుట్టపర్తి, కదిరి

రెవెన్యూ డివిజన్లు : ధర్మవరం (4) పెనుగొండ (13), కొత్తగా పుట్టపర్తి(8), కదిరి (8)

మొత్తం మండలాలు: 32

వైశాల్యం : 7,771 చ.కి.మీ

జనాభా : 17.22 లక్షలు


జిల్లా పేరు:అనంతపురం

జిల్లా కేంద్రం:అనంతపురం

నియోజకవర్గాలు(8):రాయదుర్గం, కల్యాణదుర్గం, ఉరవకొండ, రాఫ్తాడు, సింగనమల, అనంతపురం అర్బన్‌, తాడిపత్రి, గుంతకల్‌

రెవెన్యూ డివిజన్లు:కల్యాణదుర్గం, అనంతపురం, కొత్తగా గుంతకల్‌

మొత్తం మండలాలు:31

వైశాల్యం:11,359 చ.కి.మీ

జనాభా:23.59 లక్షలు


జిల్లా పేరు: నంద్యాల

జిల్లా కేంద్రం: నంద్యాల

నియోజకవర్గాలు (6):నంద్యాల, ఆళ్లగడ్డ, శ్రీశైలం, బనగానపల్లె, డోన్‌, నందికొట్కూరు

రెవెన్యూ డివిజన్లు : నంద్యాల (9), కొత్తగా డోన్‌ (8), కొత్తగా ఆత్మకూరు(10)

మొత్తం మండలాలు: 29

వైశాల్యం : 9,155 చ.కి.మీ

జనాభా : 16.87 లక్షలు


జిల్లా పేరు: కర్నూలు

జిల్లా కేంద్రం: కర్నూలు

నియోజకవర్గాలు (8):పాణ్యం, కోడుమూరు, కర్నూలు, ప్రత్తికొండ, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని, ఆలూరు

రెవెన్యూ డివిజన్లు : కర్నూలు (11),ఆదోని (17) కొత్తగా పత్తికొండ డివిజన్

మొత్తం మండలాలు: 26

వైశాల్యం : 8,507 చ.కి.మీ

జనాభా : 23.66 లక్షలు


జిల్లా పేరు:శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

జిల్లా కేంద్రం:నెల్లూరు

నియోజకవర్గాలు:(8) కొవ్వూరు,నెల్లూరు(U),నెల్లూరు(R),సర్వేపల్లి, ఆత్మకూరు,ఉదయగిరి,కావలి,కందుకూరు

రెవెన్యూ డివిజన్లు:నెల్లూరు,ఆత్మకూరు, కావలి,కొత్తగా కందుకూరు

మండలాలు:38

వైశాల్యం:9,141చ.కి.మీ

జనాభా:23.37లక్షలు


జిల్లా పేరు: ప్రకాశం

జిల్లా కేంద్రం: ఒంగోలు

నియోజకవర్గాలు: యర్రగొండపాలెం, గిద్దలూరు, మార్కాపురం, సంతనూతలపాడు, ఒంగోలు, కొండెపి, దర్శి, కనిగిరి

రెవెన్యూ డివిజన్లు:మార్కాపురం(13), ఒంగోలు(12),కొత్తగా కనిగిరి (13)

మొత్తం మండలాలు: 38

వైశాల్యం: 14,322 చ.కి.మీ

జనాభా: 22.88 లక్షలు


జిల్లా పేరు: పల్నాడు

జిల్లా కేంద్రం: నరసరావుపేట

నియోజకవర్గాలు : పెదకూరపాడు, గురజాల,మాచర్ల,చిలకలూరిపేట, నరసరావుపేట,వినుకొండ,సత్తెనపల్లి

రెవెన్యూ డివిజన్లు:గురజాల (14), నరసరావుపేట(14),కొత్తగా సత్తెనపల్లి డివిజన్

మొత్తం మండలాలు:28

వైశాల్యం :7,298 చ.కి.మీ

జనాభా :20.42 లక్షలు


జిల్లా పేరు: బాపట్ల

జిల్లా కేంద్రం: బాపట్ల

నియోజకవర్గాలు : 6 వేమూరు, రేపల్లె, బాపట్ల, పర్చూరు, అద్దంకి, చీరాల

రెవెన్యూ డివిజన్లు : బాపట్ల(12), కొత్తగా చీరాల (13)

మొత్తం మండలాలు: 25

వైశాల్యం: 3,829 చ.కి.మీ

జనాభా: 15.87 లక్షలు


జిల్లా పేరు: గుంటూరు

జిల్లా కేంద్రం: గుంటూరు

నియోజకవర్గాలు: 7 (తాడికొండ, గుంటూరు పశ్చిమ, మధ్య, పొన్నూరు, ప్రత్తిపాడు, మంగళగిరి, తెనాలి)

రెవెన్యూ డివిజన్లు: గుంటూరు (10), తెనాలి (8)

మొత్తం మండలాలు: 18

వైశాల్యం: 2,443 చ.కి.మీ

జనాభా: 20.91 లక్షలు


జిల్లా పేరు: ఎన్టీఆర్‌ జిల్లా

జిల్లా కేంద్రం: విజయవాడ

నియోజకవర్గాలు: 7 (విజయవాడ పశ్చిమ, మధ్య, తూర్పు, మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట, తిరువూరు)

రెవెన్యూ డివిజన్లు: విజయవాడ(6), కొత్తగా నందిగామ(7),కొత్తగా తిరువూరు(7)

మొత్తం మండలాలు: 20

వైశాల్యం: 3,316 చ.కి.మీ

జనాభా: 22.19 లక్షలు


జిల్లా పేరు: కృష్ణా జిల్లా

కేంద్రం: మచిలీపట్నం

నియోజకవర్గాలు: 7 (గుడివాడ, పెనమలూరు, గన్నవరం, పామర్రు, పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ)

రెవెన్యూ డివిజన్లు: గుడివాడ (13), మచిలీపట్నం(12), కొత్తగా ఉయ్యురు

మొత్తం మండలాలు: 25

వైశాల్యం: 3,775 చ.కి.మీ

జనాభా: 17.35 లక్షలు


జిల్లా పేరు: ఏలూరు

జిల్లా కేంద్రం: ఏలూరు

నియోజకవర్గాలు: 7 (ఉంగుటూరు,కైకలూరు, దెందులూరు, ఏలూరు, పోలవరం, చింతలపూడి, నూజివీడు)

రెవెన్యూ డివిజన్లు: ఏలూరు, జంగారెడ్డిగూడెం, నూజివీడు

మొత్తం మండలాలు: 28

వైశాల్యం: 6,413 చ.కి.మీ

జనాభా: 20.03 లక్షలు


జిల్లా పేరు: పశ్చిమ గోదావరి

జిల్లా కేంద్రం: భీమవరం

నియోజకవర్గాలు: 7 (ఆచంట, పాలకొల్లు, నరసాపురం, భీమవరం, ఉండి, తణుకు, తాడేపల్లిగూడెం)

రెవెన్యూ డివిజన్లు: నరసాపురం(8), కొత్తగా భీమవరం(11)

మొత్తం మండలాలు: 19

వైశాల్యం: 2,178 చ.కి.మీ

జనాభా: 17.80 లక్షలు


జిల్లా పేరు: తూర్పుగోదావరి

జిల్లా కేంద్రం: రాజమహేంద్రవరం

నియోజకవర్గాలు: 7 (అనపర్తి, రాజానగరం, రాజమహేంద్రవరం నగరం, గ్రామీణం, కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం)

రెవెన్యూ డివిజన్లు: రాజమహేంద్రవరం(10), కొవ్వూరు(9)

మొత్తం మండలాలు: 19

వైశాల్యం: 2,709 చ.కి.మీ

జనాభా: 19.03 లక్షలు


జిల్లా పేరు: కోనసీమ

జిల్లా కేంద్రం: అమలాపురం

నియోజకవర్గాలు: 7 (రామచంద్రాపురం, మండపేట, కొత్తపేట, ముమ్మిడివరం, అమలాపురం, రాజోలు, పి.గన్నవరం)

రెవెన్యూ డివిజన్లు: రామచంద్రాపురం, అమలాపురం కొత్తగా కొత్తపేట

మొత్తం మండలాలు: 22

వైశాల్యం: 2,615 చ.కి.మీ

జనాభా: 18.73 లక్షలు


జిల్లా పేరు: కాకినాడ

జిల్లా కేంద్రం: కాకినాడ

నియోజకవర్గాలు: 7 (తుని, ప్రత్తిపాడు, జగ్గంపేట, పిఠాపురం, పెద్దాపురం, కాకినాడ రూరల్‌, కాకినాడ నగరం)

రెవెన్యూ డివిజన్లు: పెద్దాపురం(12),కాకినాడ(9

మొత్తం మండలాలు: 21

వైశాల్యం : 2,605 చ.కి.మీ

జనాభా : 19.37 లక్షలు


జిల్లా పేరు: అనకాపల్లి

జిల్లా కేంద్రం: అనకాపల్లి

నియోజకవర్గాలు: 7 (పాయకరావుపేట, నర్సీపట్నం, చోడవరం, మాడుగుల, అనకాపల్లి, యలమంచిలి, పెందుర్తి)

రెవెన్యూ డివిజన్లు: నర్సీపట్నం(10), అనకాపల్లి(14)

మొత్తం మండలాలు: 24

వైశాల్యం : 4,412 చ.కి.మీ,

జనాభా : 18.73 లక్షలు


జిల్లా పేరు: విశాఖపట్నం

జిల్లా కేంద్రం: విశాఖపట్నం

నియోజకవర్గాలు: 6 (భీమిలి, విశాఖ తూర్పు, ఉత్తర, పశ్చిమ, దక్షిణ, గాజువాక)

రెవెన్యూ డివిజన్లు:కొత్తగా భీమునిపట్నం(5), విశాఖపట్నం(6)

మొత్తం మండలాలు: 11

వైశాల్యం : 928 చ.కి.మీ

జనాభా : 18.13 లక్షలు


జిల్లా పేరు: అల్లూరి సీతారామరాజు

జిల్లా కేంద్రం: పాడేరు

నియోజకవర్గాలు: 3 (పాడేరు, అరకు,రంపచోడవరం)

రెవెన్యూ డివిజన్లు: పాడేరు(11), రంపచోడవరం(11)

మొత్తం మండలాలు: 22

వైశాల్యం : 12,251 చ.కి.మీ

జనాభా : 9.54 లక్షలు


జిల్లా పేరు: మన్యం

జిల్లా కేంద్రం: పార్వతీపురం

నియోజకవర్గాలు: 4(పాలకొండ, కురుపాం, పార్వతీపురం, సాలూరు)

రెవెన్యూ డివిజన్లు: పాలకొండ(6), పార్వతీపురం(8)

మొత్తం మండలాలు: 14

వైశాల్యం: 3,935 చ.కి.మీ

జనాభా: 9.72లక్షలు


జిల్లా పేరు:విజయనగరం

జిల్లా కేంద్రం:విజయనగరం

నియోజకవర్గాలు: 7(రాజాం, బొబ్బిలి, గజపతినగరం, చీపురుపల్లి, నెల్లిమర్ల, విజయనగరం, శృంగవరపుకోట)

రెవెన్యూ డివిజన్లు:కొత్తగా బొబ్బిలి(11), విజయనగరం(15),కొత్తగా చీపురుపల్లి

మొత్తం మండలాలు:27

వైశాల్యం :3,846 చ.కి.మీ

జనాభా:18.84 లక్షలు


జిల్లా: శ్రీకాకుళం,

జిల్లా కేంద్రం: శ్రీకాకుళం

నియోజకవర్గాలు: 8(ఇచ్చాపురం, పలాస, టెక్కలి, ఎచ్చెర్ల, శ్రీకాకుళం,ఆమదాలవలస, పాతపట్నం, నరసన్నపేట)

రెవెన్యూ డివిజన్లు:టెక్కలి(14),శ్రీకాకుళం (16),కొత్తగా పలాస డివిజన్)

మండలాలు:30

వైశాల్యం:4,591చ.కి.మీ

జనాభా:21.91 లక్షలు

తిరుమల: ఆదివారం శ్రీవారిని దర్శించుకున్న 71,176 మంది భక్తులు. తలనీలాలు సమర్పించిన 34,688 మంది భక్తులు. హుండీ ఆదాయం రూ.4....
28/03/2022

తిరుమల: ఆదివారం శ్రీవారిని దర్శించుకున్న 71,176 మంది భక్తులు. తలనీలాలు సమర్పించిన 34,688 మంది భక్తులు. హుండీ ఆదాయం రూ.4.46 కోట్లు.

26/03/2022

KGF Chapter 2 Trailer Promo Hombale Films comes to your home with a big-budget flick, "KGF Chapter 2." It's about time you gear to watch the much-awaited tra...

Live RRR విజయవాడ పబ్లిక్ టాక్ | క్యాపిటల్ సినిమాస్ | ఎన్.రిపోర్ట్స్.తెలుగు
25/03/2022

Live RRR విజయవాడ పబ్లిక్ టాక్ | క్యాపిటల్ సినిమాస్ | ఎన్.రిపోర్ట్స్.తెలుగు

RRR Public Talk LIVE | Vijayawada Capital Cinemas | RRR 1st Show Public Talk | RRR Movie Public Talk ...

  లోని బేగంపేట విమానాశ్రయం లో ఏర్పాటయిన 5వ వింగ్స్ ఇండియా -2022 ప్రదర్శన - సదస్సు ఈ ఉదయం ప్రారంభం అయింది.
24/03/2022

లోని బేగంపేట విమానాశ్రయం లో ఏర్పాటయిన 5వ వింగ్స్ ఇండియా -2022 ప్రదర్శన - సదస్సు ఈ ఉదయం ప్రారంభం అయింది.

బ్రౌజర్‌లో భద్రతా పరమైన లోపాలు # మొజిల్లా ఫైర్‌ఫాక్స్‌ బ్రౌజర్‌ యూజర్లకు కేంద్ర ప్రభుత్వం కీలక సూచన చేసింది. ఈ మేరకు కేం...
19/03/2022

బ్రౌజర్‌లో భద్రతా పరమైన లోపాలు

# మొజిల్లా ఫైర్‌ఫాక్స్‌ బ్రౌజర్‌ యూజర్లకు కేంద్ర ప్రభుత్వం కీలక సూచన చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ సంస్థ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పానెస్స్ టీమ్‌ ఆఫ్ ఇండియా (సీఈఆర్‌టీ-ఐఎన్‌) ఒక ప్రకటన చేసింది.

# ఫైర్‌ఫాక్స్‌ బ్రౌజర్‌లో భద్రతా పరమైన లోపాలున్నాయని, అవి బ్రౌజర్‌ సెక్యూరిటీని ఏమార్చియూజర్‌ డేటాను హ్యాకర్స్‌కు చేరవేస్తాయని హెచ్చరించింది. ఫైర్‌ఫాక్స్‌98 వెర్షన్‌తోపాటు, SR91.7 వెర్షన్‌, థండర్‌బర్డ్‌ 91.7 వెర్షన్ల కన్నాముందు వెర్షన్‌ బ్రౌజర్లలోఈ లోపాలున్నట్లు పేర్కొంది.

19/03/2022

# APలో 10తరగతి పరీక్షల షెడ్యూల్‌ ఖారాదైంది. మారిన 10తరగతి పరీక్షల షెడ్యూల్‌ను AP పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. ఏప్రిల్‌ 27 నుంచి మే 9వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. ఇంటర్మీడియట్‌ పరీక్షలను మే 6 నుంచి నిర్వహిస్తున్నందున పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌లో అధికారులు మార్పులు చేశారు.

# మొదట ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం మే 2వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉండగా.. ఇదే సమయంలో ఇంటర్‌ పరీక్షలున్నాయి. దీంతో పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు చేసిన పాఠశాల విద్యాశాఖ తాజాగా కొత్త షెడ్యూల్‌ను ప్రకటించింది.

# పరీక్షల షెడ్యూల్‌ ఇదే..

* ఏప్రిల్‌ 27 - తెలుగు

* ఏప్రిల్‌ 28 - సెకండ్‌ లాంగ్వేజ్‌

* ఏప్రిల్‌ 29 - ఇంగ్లీష్

* మే 2 - గణితం

* మే 4 - సైన్స్‌ పేపర్‌-1

* మే 5 - సైన్స్‌ పేపర్‌-2

* మే 6 - సాంఘిక శాస్త్రం

19/03/2022

భారతదేశంలో స్పోర్ట్స్ రేడియో స్టేషన్ ను ప్రారంభించేందుకు దుబాయ్ కు చెందిన ఛానల్ 2 గ్రూప్ ఆసక్తి వ్యక్తం చేసింది.

శ్రీవారి ఆలయంలో ఏప్రిల్‌ 1 నుంచి ఆర్జిత సేవలకు భక్తులను అనుమతించాలని తితిదే నిర్ణయించింది. కొవిడ్‌ ఉద్ధృతి తగ్గిన నేపథ్య...
17/03/2022

శ్రీవారి ఆలయంలో ఏప్రిల్‌ 1 నుంచి ఆర్జిత సేవలకు భక్తులను అనుమతించాలని తితిదే నిర్ణయించింది. కొవిడ్‌ ఉద్ధృతి తగ్గిన నేపథ్యంలో రెండేళ్ల తర్వాత తిరిగి భక్తులకు అవకాశం కల్పించారు.

16/03/2022

F3 Director Anil Ravipudi Fun Chit Chat with RRR Team Indian Filmmaker...

16/03/2022

# అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులను సస్పెన్షన్‌ చేశారు.
# సభా కార్యకలాపాలకు అడ్డు తగులుతుండటంతో స్పీకర్‌ తమ్మినేని సీతారాం ఈ నిర్ణయం తీసుకున్నారు.
# 10 మంది టీడీపీ సభ్యులను ఒకరోజు పాటు సస్పెన్షన్‌ చేశారు.
# రామ్మోహన్‌, భవాని, చినరాజప్ప, వెంకటనాయుడు, జోగేశ్వరరావు, రామకృష్ణబాబు, రామరాజు, రవికుమార్‌, సాంబశివరావు, ప్రసాద్‌లను సస్పెన్షన్‌ చేశారు.

16/03/2022

అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా మంగళగిరి పోలీస్ ప్రధాన కార్యాలయం లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన డి‌జి‌పి కె.వి.రాజేంద్రనాథ్ రెడ్డి,పలువురు ఉన్నధికారులు.

13/03/2022
శుక్రవారం తిరుమల శ్రీవారిని  65,192 మంది భక్తులు దర్శించుకున్నారు. తలనీలాలు సమర్పించిన 32,592 మంది భక్తులు. హుండీ ఆదాయం ...
12/03/2022

శుక్రవారం తిరుమల శ్రీవారిని 65,192 మంది భక్తులు దర్శించుకున్నారు. తలనీలాలు సమర్పించిన 32,592 మంది భక్తులు. హుండీ ఆదాయం రూ.4.41 కోట్లు

INDW vs WIW: విండీస్‌తో పోరు.. నిలకడగా టీమ్‌ఇండియా బ్యాటింగ్‌
12/03/2022

INDW vs WIW: విండీస్‌తో పోరు.. నిలకడగా టీమ్‌ఇండియా బ్యాటింగ్‌

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when N Reports Telugu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share