28/10/2025
విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ అధ్యక్షుడు మరియు విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ మేనేజర్ శ్రీ టీ. మనోహర్ నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని జనవరి నెలలో జరగబోయే 36వ విజయవాడ పుస్తకోత్సవానికి ప్రధాన అతిథిగా ఆహ్వానించారు.
Manohar Naidu