25/04/2024
దిన ఫలితాలు : ఆ రాశి వారు ఉద్యోగ విషయంలో శుభవార్త వింటారు
ఆర్ధిక అభివృద్ధి కలుగుతుంది. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలిస్తాయి. వృత్తి, ఉద్యోగముల విషయంలో సంతృప్తికర వాతావరణ....
Newsmeter Telugu brings you latest news happening in both Telugu states and as well as in India.
(1)
Political analysis, Tollywood news, Entertainment, Offbeat , latest updates, interviews, in-depth stories will be delivered to you.
దిన ఫలితాలు : ఆ రాశి వారు ఉద్యోగ విషయంలో శుభవార్త వింటారు
ఆర్ధిక అభివృద్ధి కలుగుతుంది. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలిస్తాయి. వృత్తి, ఉద్యోగముల విషయంలో సంతృప్తికర వాతావరణ....
FactCheck : సోషల్ మీడియాకు బానిసలైన వాళ్లకు నెలకు 8500 ఇస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారా.?
సోషల్ మీడియాకు బానిసలైన యువత బ్యాంకు ఖాతాల్లోకి కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం ఏటా లక్ష రూపాయలు (ప్రతి నెల ర...
100 కోట్ల హీరోలు కాదు.. వీరు వందల కోట్ల ఆస్తులున్న ఏపీ పొలిటీషియన్స్..!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నుంచి నారా చంద్రబాబు నాయు....
ఆర్సీబీతో ఎస్ఆర్హెచ్ మ్యాచ్.. గుడ్ న్యూస్ చెప్పిన మెట్రో
హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో SRH vs RCB ఐపీఎల్ మ్యాచ్ కోసం మెట్రో రైళ్లు నిర్ణీత సమయానికి మించి నడుస్తాయని హైదర....
దిన ఫలితాలు : ఆ రాశి వారికి ఆకస్మిక ధనలాభం
ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరిగి విశ్రాంతి లభించదు. దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది.
లోక్సభ ఎన్నికల్లో ఎన్ని స్థానాలు గెలుస్తామని కేసీఆర్ అంటున్నారో తెలుసా.?
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని చూసిన బీఆర్ఎస్ లోక్ సభ ఎన్నికల్లో మాత్రం పుంజుకోవాలని భావిస్తూ ఉంది.
FactCheck : జూనియర్ ఎన్టీఆర్ తన షర్ట్ మీద సైకిల్ సింబల్ వేసుకున్నారా.?
ఏపీలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. పలువురు సినీ తారలు కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.
భారత చెస్ గ్రాండ్ మాస్టర్ గుకేష్ దొమ్మరాజు చరిత్ర సృష్టించారు. టొరంటోలో జరిగిన ప్రతిష్టాత్మకమైన క్యాండిడేట్స్ టోర్నమెంట్ - 2024ను గెలిచిన అత్యంత పిన్న వయస్కుడిగా నిలిచారు.
భారత చెస్ గ్రాండ్ మాస్టర్ గుకేష్ దొమ్మరాజు చరిత్ర సృష్టించారు. టొరంటోలో జరిగిన ప్రతిష్టాత్మకమైన క్యాండిడ...
ఏపీ పదో తరగతి ఫలితాలు వచ్చేశాయి..!
ఏపీలో పదవ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను ఏపీ విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ విడుదల చేశారు
FactCheck : అల్లు అర్జున్ కాంగ్రెస్ తరపున ప్రచారం చేస్తున్నారా? వైరల్ వీడియో వెనుక అసలు నిజాలు తెలుసుకోండి
2024 లోక్సభ ఎన్నికలలో కాంగ్రెస్కు నటుడు అల్లు అర్జున్ ప్రచారం చేస్తున్నారంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవు...
గుజరాత్ స్పిన్నర్ల ధాటికి పంజాబ్ బ్యాట్స్మెన్ విలవిల
ఐపీఎల్ 2024 37వ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ 3 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ను ఓడించింది. పంజాబ్ నిర్దేశించిన 143 పరుగ....
దిన ఫలితాలు : ఆ రాశి వారు కొత్త పనులు చేపట్టి విజయం సాధిస్తారు
చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు . కొత్త పనులు చేపట్టి విజయం సాధిస్తారు
ఉండి అసెంబ్లీ టికెట్ దక్కించుకున్న రఘురామకృష్ణ రాజు.. నేడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నుండి బీ ఫారం అందుకున్నారు.
ఏపీ రాజకీయాల్లో సంచలనాలు సృష్టించిన నేతల్లో రఘురామ కృష్ణరాజు ఒకరు. ఆయన వైసీపీలో ఉన్నప్పుడు చేసిన రచ్చ అంతా ఇంత...
పవన్ కళ్యాణ్ అనారోగ్యానికి కారణం అదే
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గత కొన్ని నెలల్లో పలు మార్లు అనారోగ్యానికి గురయ్యారు. ఇది అభిమానుల్లో ఆందోళనక...
కోట్ల ఆస్తులున్న నేతలు.. ఎవరెవరి దగ్గర ఎన్నేసి కోట్లు ఉన్నాయంటే.?
కడపకు చెందిన వైఎస్ఆర్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ పుంగన.....
హెల్త్ ఇన్సూరెన్స్పై బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త ఇన్సూరెన్స్ పాలసీ కొనుగోలుకు 65 ఏళ్లుగా ఉన్న గరిష్ఠ వయోపరిమితి తొలగించింది.
న్యూజిలాండ్తో జరుగుతున్న టీ20 సిరీస్ (PAK vs NZ 2nd T20I)లో పాకిస్థాన్ క్రికెట్ జట్టు వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ మహ్మద్ రిజ్వాన్ భారీ రికార్డును సాధించడానికి చాలా దగ్గరగా ఉన్నాడు.
న్యూజిలాండ్తో జరుగుతున్న టీ20 సిరీస్ (PAK vs NZ 2nd T20I)లో పాకిస్థాన్ క్రికెట్ జట్టు వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ మహ్మద్ ర.....
రెండు రోజుల క్రితం ఎన్నికల ప్రచారంలో అస్వస్థతకు గురైన నటుడు మన్సూర్ అలీఖాన్ సంచలన ఆరోపణలు చేశారు.
పవన్ కళ్యాణ్ ఏ పదవి కోరుకోవడం లేదు: న్యూస్ మీటర్ తో నాగబాబు
టీడీపీ, బీజేపీతో పొత్తు పెట్టుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైఎస్సార్సీపీని ఓడించేందుకు అన్ని ప్రయత్నాలు చ.....
మహారాష్ట్ర: ప్రపంచంలోనే అత్యంత చిన్న మహిళ జ్యోతి అమ్గే ఈరోజు నాగ్పూర్లోని పోలింగ్ బూత్లో ఓటు వేశారు.
నాగర్కర్నూల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. బుధవారం ఉదయం నాగర్కర్నూల్లో గ్రానైట్ హమాలీలను ఆర్ఎస్పీ కలిశారు. ఈ సందర్భంగా హమాలీలతో కలిసి ఆర్ఎస్పీ గ్రానైట్ బండలను మోశారు.
బీఫామ్స్ అందించిన జనసేనాని.. ఒకరికి మాత్రం మిస్
మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ అభ్యర్థులకు బీఫామ్స్ అందించారు.
FactCheck : తమిళనాడులో బీజేపీ నాయకుడిపై ఇటీవల దాడి చేశారా?
రద్దీగా ఉండే రోడ్డులో ఆకుపచ్చ చొక్కా ధరించిన మరో వ్యక్తిపై ఇద్దరు వ్యక్తులు దాడి చేస్తూ కనిపించిన వీడియో సోషల....
ఓటమి భయంతోనే ఏపీలో బీజేపీ పొత్తు : డీకే శివకుమార్
కాంగ్రెస్ పార్టీ సీనియా నేత, ఎంపీ రాహుల్ గాంధీ దేనికీ భయపడరని, ఆయన పుట్టుకతోనే పోరాట యోధుడని కర్ణాటక కాంగ్రెస్ ....
ఎవరు ఏపీ సీఎం కానున్నారో చెప్పేసిన హీరో విశాల్..!
తమిళ నటుడు విశాల్ ఓ సంచలన విషయాన్ని వెల్లడించాడు. రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధమయ్యానని స్పష్టం చేశాడు
FactCheck : భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేయలేదు
భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ‘ఏవియేటర్’ అనే బెట్టింగ్ యాప్ను ఎండార్స్ చేస్తున్న పలు వీడియోలు సోషల్ మీ....
ఏప్రిల్ 18న శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల కోటా విడుదల
తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన జూలై నెల కోటాను ఏప్రిల్ 18న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్.....
Be the first to know and let us send you an email when Newsmeter Telugu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.
Send a message to Newsmeter Telugu:
మహారాష్ట్ర: ప్రపంచంలోనే అత్యంత చిన్న మహిళ జ్యోతి అమ్గే ఈరోజు నాగ్పూర్లోని పోలింగ్ బూత్లో ఓటు వేశారు. #LokSabhaElections2024
నాగర్కర్నూల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. బుధవారం ఉదయం నాగర్కర్నూల్లో గ్రానైట్ హమాలీలను ఆర్ఎస్పీ కలిశారు. ఈ సందర్భంగా హమాలీలతో కలిసి ఆర్ఎస్పీ గ్రానైట్ బండలను మోశారు.
ఎమ్మెల్సీ కవితకు మరో బిగ్ షాక్ తగిలింది. ఏప్రిల్ 23 వరకు కోర్టు జ్యూడీషియల్ కస్టడీ విధిస్తూ సీబీఐ కోర్టు తీర్పు ఇచ్చింది. కోర్టు ఆవరణలో కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది సీబీఐ కస్టడీ కాదని, బీజేపీ కస్టడీ అని అన్నారు. బీజేపీ నేతలు మాట్లాడిన మాటలే సీబీఐ అడుగుతోందని అన్నారు. రెండేళ్లుగా అడిగిందే అడుగుతున్నారని కవిత అసహనం వ్యక్తం చేశారు.
లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కోర్టులో కీలక వ్యాఖ్యలు చేశారు. తాను చెప్పాల్సింది కోర్టులో చెప్పానని అన్నారు. జైలులో సీబీఐ తనను ప్రశ్నించినట్టు తెలిపారు. తనపై తప్పుడు కేసు పెట్టారని ఆరోపించారు.
#Telangana - ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ప్రక్షాళన చేశాం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
#Kurnool జిల్లా ఆదోని మండలం సంతకుళ్లారు గ్రామంలో ఏటా #Holi రోజు ఓ వింత ఆచారాన్ని పాటిస్తారు. పురుషులు చీర కట్టుకుని, పువ్వులు, ఆభరణాలు ధరించి స్త్రీ వేషధారణలోకి మారిపోతారు. ఆపై గ్రామంలో ఊరేగింపుగా వెళ్లి రతీమన్మథులకు ప్రత్యేక పూజలు చేస్తారు. ఇలా పూజలు చేస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని ఇక్కడి వారి నమ్మకం
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కోర్టుకు హాజరైన సమయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. 'ఇది మనీ లాండరింగ్ కేసు కాదు.. పొలిటికల్ లాండరింగ్ కేసు. కడిగిన ముత్యంలా బయటకు వస్తా. అప్రూవర్గా మారను. తాత్కాలికంగా జైలుకు పంపొచ్చు. మా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరు' అని కవిత పేర్కొన్నారు.
#Hyderabad - ఆక్స్ఫర్డ్ డిక్షనరీలను పోలి ఉండే బాక్సుల్లో డ్రగ్స్ ప్యాక్ చేసి అక్రమంగా రవాణా చేసి విక్రయిస్తున్న 24 ఏళ్ల యువకుడిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టుబడిన డ్రగ్స్ విలువ రూ.3.81 లక్షలు.
కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరిక ఖాయమైంది. ఈ నెల 14వ తేదీన ఆయన ఆ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఎలాంటి పదవులు ఆశించకుండా తాను, తన కుమారుడు గిరి వైసీపీలో చేరుతున్నట్టు ముద్రగడ ప్రకటించారు.
పోలీసులపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసులతో అయ్యేది ఏమీ లేదని, బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మిత్తితో సహా వసూలు చేస్తామని ఘాటుగా వ్యాఖ్యానించారు.
#Hyderabad - మాదన్న పేటలోని భార్గవి గ్యాస్ ఏజెన్సీకి ట్రాలీ సైదాబాద్ మెయిన్ రోడ్డు పక్కన ఆపి సిబ్బంది సిలిండర్ ఇచ్చేందుకు లోనికి వెళ్ళాడు. సరిగ్గా అదే సమయంలో ఇది గమనించిన యువకులు ఇద్దరు ట్రాలీ వెనక కారు ఆపారు. ట్రాలీ దగ్గర ఎవరూ లేరని నిర్దారణ చేసుకొని.. సిలిండర్ తీసుకుని కారులో పారిపోయారు. ఈ దృష్యాలన్నీ సీసీ పుటేజ్ లో రికార్డ్ అయ్యాయి.
జర్మనీ యువతి గానానికి ప్రధాని మోదీ ఫిదా అయ్యారు. తమిళనాడులో పర్యటిస్తున్న ప్రధానిని పల్లడంలో జర్మనీ గాయని కసాండ్రా మే స్పిట్మన్, ఆమె తల్లి కలిశారు. ఈ సందర్భంగా కసాండ్రా 'అచ్యుతమ్ కేశవమ్' భక్తి గీతాన్ని ఆలపించగా.. మోదీ తన చేతులతో దరువేస్తూ పాటను ఆస్వాదించారు. తర్వాత ఆమెను అభినందిస్తూ ట్వీట్ చేశారు.
#Vizag - గాజువాకలోని ఆకాశ్ బైజూస్ విద్యాసంస్థలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బిల్డింగ్ నుంచి భారీగా పొగలు రావడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్టు సమాచారం. కమర్షియల్ కాంప్లెక్స్లోని మూడు ఫ్లోర్లు దగ్ధమయ్యాయి.
#Siddipet :తిమ్మారెడ్డిపల్లి వద్ద రాజీవ్ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో కరీంనగర్ డెయిరీ అడ్వైజర్ హనుమంత రెడ్డి, శోభన్, ప్రశాంత్, మరొకరు గాయపడ్డారు. హైదరాబాద్ నుంచి కరీంనగర్ వైపు వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్ మీదుగా పల్టీలు కొడుతూ అటువైపు మార్గంలో ఎదురుగా వెళ్తున్న మరో కారును ఢీకొట్టింది. అనంతరం రోడ్డు కిందకు వెళ్లి చెట్టును ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది.
ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ అరేబియా సముద్ర తీరంలో నీట మునిగిన ద్వారక నగరాన్ని సందర్శించారు. ఆయన ఆక్సిజన్ మాస్కు సాయంతో సముద్రం అడుగుభాగానికి చేరుకున్నారు. అక్కడి పుణ్యభూమికి భక్తిప్రపత్తులతో ప్రత్యేక పూజలు చేశారు. తనతోపాటు తీసుకెళ్లిన నెమలి పింఛాలను వింజామరలా వీచారు. అనంతరం ఆ పింఛాలను అక్కడే ప్రతిష్ఠించారు. పద్మాసనం వేసుకుని శ్రీకృష్ణ భగవానుడ్ని స్మరించుకుంటూ ప్రార్థనలు చేశారు. శ్రీకృష్ణుడు నడయాడినట్టుగా భావిస్తున్న ఆ దివ్య నగరాన్ని చూసి మోదీ ముగ్ధులయ్యారు. #NarendraModi #Dwaraka #LordSriKrishna
#AndhraPradesh - రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బుధవారం రాత్రి విజయవాడలోని పార్టీ కార్యాలయంలోనే నిద్రించారు. నిరుద్యోగుల సమస్యలపై పోరాడటానికి 'ఛలో సచివాలయం'కు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. కానీ ఆ పార్టీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే షర్మిలను కూడా అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించగా.. ఆమె పార్టీ ఆఫీసులోనే ఉండిపోయారు. రాత్రి అక్కడే బస చేశారు.
#Hyderabad - రోడ్డుపై ప్రయాణిస్తున్న ఓ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన కూకట్పల్లిలోని కేపీహెచ్బీలో చోటుచేసుకుంది. కారు ఇంజన్ లో నుండి ఒక్కసారిగా మంటలు రావడంతో కారు పక్కకు ఆపి ప్రయాణికులు అందులోంచి బయటకు దిగిపోయారు. వెంటనే స్థానికులు కలగజేసుకుని కారు ఇంజన్ పైకి లేపి అందులో మట్టి పోసి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
హైదరాబాద్కు బదిలీపై వచ్చిన ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ కొట్టె ఏడుకొండలుకు నాగర్కర్నూల్కు చెందిన యువకులు ఉద్వేగభరితంగా వీడ్కోలు పలికారు. ఏడుకొండలు మహబూబ్ నగర్ జిల్లాలో సుమారు ఆరేళ్లపాటు సేవలందించారు. తెలంగాణ వ్యాప్తంగా గ్రూప్ I, గ్రూప్ II వంటి పోటీ పరీక్షల కోసం చాలా మంది అభ్యర్థులకు ఉచితంగా కోచింగ్ అందించాడు. Follow us Newsmeter Telugu
Want your business to be the top-listed Media Company?