Agni Dhara News

  • Home
  • Agni Dhara News

Agni Dhara News అగ్ని ధార న్యూస్ - తెలుగు న్యూస్ వెబ్సైటు - Agni Dhara Telugu News website - agnidharanews.com

మతసామరస్యానికి నిదర్శనం మన దేశం. సర్వమత సమ్మేళనం తెలంగాణ. అహ్లాద వాతావరణంలో పండుగ వేడుకలు జరుపుకోవాలని. పెద్దపల్లి శాసనస...
11/04/2024

మతసామరస్యానికి నిదర్శనం మన దేశం. సర్వమత సమ్మేళనం తెలంగాణ. అహ్లాద వాతావరణంలో పండుగ వేడుకలు జరుపుకోవాలని. పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణరావు. అగ్నిధారన్యూస్ పెద్దపల్లి గురువారంరోజు పెద్దపల్లి పట్టణ కేంద్రంలోని ఈద్గా వద్ద పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయ రమణారావు, ముస్లింల ఆరాధ్య పర్వదినమైన రంజాన్ పండుగను పురస్కరించుకొని ఆప్యాయంగా అలైబలై తీసుకుంటూ.. శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...నెలరోజుల కఠిన ఉపవాస దీక్షల అనంతరం జరుపుకునే రంజాన్ పండుగను ముస్లిం సోదరులు తమ కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో సంతోషంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా ముస్లిం సోదరులు అల్లా దీవెనలు నిండుగా అందుకోవాలని ఆకాంక్షించారు....

మతసామరస్యానికి నిదర్శనం మన దేశం. సర్వమత సమ్మేళనం తెలంగాణ. అహ్లాద వాతావరణంలో పండుగ వేడుకలు జరుపుకోవాలని. పెద్దప...

కాంగ్రెస్ ని అధికారంలోకి తేవాలి. పెద్దపల్లి పార్లమెంట్ లో కాంగ్రెస్ జెండా ఎగరాలి. తెలంగాణ మంత్రులు శ్రీధర్ బాబు సీతక్క. ...
07/04/2024

కాంగ్రెస్ ని అధికారంలోకి తేవాలి. పెద్దపల్లి పార్లమెంట్ లో కాంగ్రెస్ జెండా ఎగరాలి. తెలంగాణ మంత్రులు శ్రీధర్ బాబు సీతక్క. అగ్నిధారన్యూస్, మంచిర్యాలజిల్లా: ఆదివారం రోజు మంచిర్యాల జిల్లా కేంద్రoలో పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య నేతల సమావేశానికి ముఖ్య అతిథిలుగా హాజరైన ఐటి శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు.పంచాయతీరాజ్ , శ్రీధర్ బాబు, సీతక్క మాట్లాడుతూ.... తెలంగాణ ఇచ్చిన ఇందిరమ్మ కుటుంబం నుంచి, కాంగ్రెస్ పార్టీకి దేశాన్ని పరిపాలించే,ఒక్క అవకాశం ఇద్దాం అన్నారు. పేదల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టాం....

కాంగ్రెస్ ని అధికారంలోకి తేవాలి. పెద్దపల్లి పార్లమెంట్ లో కాంగ్రెస్ జెండా ఎగరాలి. తెలంగాణ మంత్రులు శ్రీధర్ బాబ...

అగ్నిధారన్యూస్, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పార్లమెంటు ఎన్నికల్లో స్వతంత్ర ఎంపీ అభ్యర్థి గా పోటీ చేస్తున...
07/04/2024

అగ్నిధారన్యూస్, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పార్లమెంటు ఎన్నికల్లో స్వతంత్ర ఎంపీ అభ్యర్థి గా పోటీ చేస్తున్న సుభాష్ రాథోడ్ ప్రధాన పార్టీల అభ్యర్థులకు దడ పుట్టిస్తున్నారు. ప్రజా సమస్యలను వెలికితీస్తు గతంలో ఎన్ని సార్లు గెలిచిన కనీసం రోడ్డు సౌకర్యం కూడా కల్పించని నాయకులు మళ్ళీ పోటీచేస్తున్నారని కానీ ఈ సారి మీరు మాత్రం అభివృద్ది కోసం మీలో ఒకడిగా మీ అభివృద్ధిని కాంక్షించే వ్యక్తిగా మీ కష్టసుఖాలు తెలిసిన వాడిగా, మీ ముందుకు వస్తున్న అన్నారు మీ అమూల్యమైన ఓటు నాకే వేయాలని అన్నారు.45 సంవత్సరాలు ఒకరు , ఒకరు పది సంవత్సరాలు , ఇంకొకరు పది సంత్సరాల పాటు గెలిచిన కనీసం రోడ్డు సౌకర్యం కూడా కల్పించలేదని మళ్ళీ ఎం మొఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు....

అగ్నిధారన్యూస్, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పార్లమెంటు ఎన్నికల్లో స్వతంత్ర ఎంపీ అభ్యర్థి గా ప....

వనపర్తి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ఏకగ్రీవ అగ్ని ధార న్యూస్ వనపర్తి జిల్లా : వనపర్తి మున్సిపల్ చైర్మన్ వైస్ ...
06/04/2024

వనపర్తి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ఏకగ్రీవ అగ్ని ధార న్యూస్ వనపర్తి జిల్లా : వనపర్తి మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక ఏకగ్రీవం అయింది. శనివారం వనపర్తి మున్సిపల్ కార్యాలvయంలో జరిగిన ఎన్నికకు ప్రిసైడింగ్ ఆఫీసర్ గా ఆర్డిఓ పద్మావతి వ్యవహరించారు. సమావేశానికి కాంగ్రెస్, బిఆర్ఎస్, బిజెపి, తెలుగుదేశం పార్టీకి చెందిన మొత్తం 22 మంది కౌన్సిలర్ ల తో పాటు ఎక్స్ అఫీషియో ఓటు కలిగిన ఎమ్మెల్యే తూడి మెగా రెడ్డి హాజరయ్యారు. మున్సిపల్ చైర్మన్ గా కాంగ్రెస్ లో చేరిన బిఆర్ఎస్ కౌన్సిలర్ పుట్టపాక మహేష్ ఎన్నికయ్యారు....

వనపర్తి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ఏకగ్రీవ అగ్ని ధార న్యూస్ వనపర్తి జిల్లా : వనపర్తి మున్సిపల్ చైర్....

అగ్నిధారన్యూస్ ఉరుకొండ ఊర్కొండ: మండలంలోని ఊర్కొండపేట గ్రామానికి చెందిన *పోలె అంజలయ్య* అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తె...
05/04/2024

అగ్నిధారన్యూస్ ఉరుకొండ ఊర్కొండ: మండలంలోని ఊర్కొండపేట గ్రామానికి చెందిన *పోలె అంజలయ్య* అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాధారం మాజీ సర్పంచ్, కాంగ్రెస్ మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ *ద్యాప నిఖిల్ రెడ్డి మృతుడి కుటుంబానికి కాంగ్రెస్ నాయకుల ద్వారా *రూ.5000/-* అందజేశారు. *ఈ కార్యక్రమంలో అసెంబ్లీ యువజన కార్యదర్శి షైబాజ్, యువజన విభాగం మండల మాజీ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి, ఎస్సి సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్ నాయకులు రమేష్, గుండమోని మల్లేష్, మధు, పోలె నిరంజన్, కప్పేరా మల్లేష్, చుక్కపురపు అంజయ్య గౌడ్, నరసింహ, పోలె జంగయ్య పోలే జల్లయ్య తదితరులు పాల్గొన్నారు.*

అగ్నిధారన్యూస్ ఉరుకొండ ఊర్కొండ: మండలంలోని ఊర్కొండపేట గ్రామానికి చెందిన *పోలె అంజలయ్య* అనారోగ్యంతో మృతి చెందార....

**ఉక్కు హామీ కీ తుప్పు పట్టిందా ****వివక్షకు పరాకాష్ట బయ్యారం ఉక్కు ** **ఈసారైనా ఉక్కు పరిశ్రమ ఊసెత్తెన ** **అబద్దాలను అ...
05/04/2024

**ఉక్కు హామీ కీ తుప్పు పట్టిందా ****వివక్షకు పరాకాష్ట బయ్యారం ఉక్కు ** **ఈసారైనా ఉక్కు పరిశ్రమ ఊసెత్తెన ** **అబద్దాలను అందంగా చెబితే ప్రజలు నమ్మరు ** **అగ్నిధారన్యూస్ (బయ్యారం )** మహబూబాబాద్ జిల్లా, బయ్యారం మండలంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు విషయంలో విభజన చట్టంలో స్పష్టంగా ఉన్న స్టీల్ ప్లాంట్ ఏర్పాటు ఎల్కు ప్రభుత్వాలు సుముఖంగా లేవని స్పష్టంగా అర్ధం అయింది. బయ్యారం మండలం చర్లపల్లి, సమీపంలోని పెద్దగుట్ట తోపాటు, రామచంద్రపురం, మొట్ల తిమ్మాపురం, అటవీ ప్రాంతంలో 60ప్లస్ శాతం ఇనుప ఖనిజ నిక్షేపాలు అపారంగా ఉన్నాయి....

**ఉక్కు హామీ కీ తుప్పు పట్టిందా ****వివక్షకు పరాకాష్ట బయ్యారం ఉక్కు ** **ఈసారైనా ఉక్కు పరిశ్రమ ఊసెత్తెన ** **అబద్దాలను అ...

అగ్నిధారన్యూస్ (కల్వకుర్తి) కల్వకుర్తి మండలంలోని పంజూగుల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, వర్షపాకుల రమేష్ గ...
03/04/2024

అగ్నిధారన్యూస్ (కల్వకుర్తి) కల్వకుర్తి మండలంలోని పంజూగుల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, వర్షపాకుల రమేష్ గత కొన్ని రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడిన విషయం తెలుసుకున్న ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మంగళవారం రోజున పంజుగుల గ్రామానికి వెళ్లి పరామర్శించారు. అదేవిధంగా గుండురు మాజీ సర్పంచ్ గోరటి వెంకటయ్య గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకొని వెంకటయ్య గృహానికి వెళ్లి పరామర్శించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సుంకిరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కుటుంబాలకు అండగా ఉంటానని అన్నారు....

అగ్నిధారన్యూస్ (కల్వకుర్తి) కల్వకుర్తి మండలంలోని పంజూగుల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, వర్షప.....

ఎండిన పాకాల ఏరు-దాహర్తి తీర్చేదెట్లా వేసవిలో నీటి సమస్య తీర్చడానికి ముందస్తు జాగ్రత్త చర్యలేవి. అగ్నిధారన్యూస్ (మహబూబాబా...
03/04/2024

ఎండిన పాకాల ఏరు-దాహర్తి తీర్చేదెట్లా వేసవిలో నీటి సమస్య తీర్చడానికి ముందస్తు జాగ్రత్త చర్యలేవి. అగ్నిధారన్యూస్ (మహబూబాబాద్) వేసవికాలం సమిపించడంతో ఎండల తీవ్రత పెరిగి భూగర్భజలాలు అడుగంటుతున్నాయి. ఈ ఏడాది ఎండల తీవ్రత అధికంగా ఉంటాయని వాతావరణ అధ్యాయనాలే పేర్కొంటున్నాయి. భూమిపై ప్రతి జీవి బ్రతకడానికి ప్రాథమిక అవసరం నీరే. నీటి ఎద్దడీ సమస్య గ్రామాలలో, పట్టణాలలో తాగునిటీ సమస్య తీవ్రతరం అవుతుంది. వేసవిలో ఉష్ణోగ్రత అధికమవడంతో ప్రజలకు నీరందించే బావులు, చెరువులు, బోర్లలో నీరు అడుగంటి నీటి సరఫరా స్తంభించిపోతుంది. వివరాల్లోకి వెళితే.. మహబూబాబాద్ జిల్లా, గార్ల,-బయ్యారం మండలాల ప్రజల దాహర్తి తీర్చేందుకు ప్రధాన నీటి వనరులైన పాకాల ఏరు, అలిగేరు, చెక్ డ్యామ్ లు నీళ్లు లేక పూర్తిగా ఏడిపోయి, రాళ్లు తేలిపోయి ఉన్నాయి....

ఎండిన పాకాల ఏరు-దాహర్తి తీర్చేదెట్లా వేసవిలో నీటి సమస్య తీర్చడానికి ముందస్తు జాగ్రత్త చర్యలేవి. అగ్నిధారన్యూ.....

ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్  అగ్ని ధార న్యూస్ (మహబూబాబాద్ ) మహబూబాబాద్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ సుధీ...
03/04/2024

ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ అగ్ని ధార న్యూస్ (మహబూబాబాద్ ) మహబూబాబాద్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ ఐ.పి.ఎస్ మాట్లాడుతూ,పెరిగిపోతున్న టెక్నాలజీకి తగ్గట్టుగానే దేశవ్యాప్తంగా సైబర్‌ నేరాలు విజృంభిస్తున్న నేపథ్యంలో జిల్లాలో సైబర్‌ క్రైమ్‌ యూనిట్‌ క్షేత్ర స్థాయిలో పని చేస్తుందని,తద్వారా సైబర్ నేరాల నియంత్రణకు పోలీస్‌ శాఖ సైబర్ నేర బాదితులకు మెరిగైన సేవలు అందించడానికి సైబర్ వారియర్స్ కి ఒక మొబైల్ ఫోన్ తో పాటు సిమ్ ని మహబూబాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో అందించడం జరిగిందని తెలిపారు....

ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ అగ్ని ధార న్యూస్ (మహబూబాబాద్ ) మహబూబాబాద్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస....

పదవ తరగతి సాంఘిక శాస్త్రం పరీక్షకు,7,716 మంది హాజరు. సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ... పెద్దపల్లి డి.ఈ.ఓ.- డి.మాధవ...
30/03/2024

పదవ తరగతి సాంఘిక శాస్త్రం పరీక్షకు,7,716 మంది హాజరు. సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ... పెద్దపల్లి డి.ఈ.ఓ.- డి.మాధవి. అగ్నిధారన్యూస్,పెద్దపల్లి, మార్చి -30: 10వ తరగతి సాంఘిక శాస్త్రం పరీక్షకు 7,716 మంది విద్యార్థులు హాజరయ్యారని జిల్లా విద్యా శాఖ అధికారి డి.మాధవి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో శనివారం నిర్వహించిన పదవ తరగతి సాంఘిక శాస్త్రం పరీక్షలో 7,728 మంది విద్యార్థులకు గాను 7,716 మంది విద్యార్థులు హాజరు కాగా, 99.8 శాతం హాజరు నమోదు అయినట్లు తెలిపారు. మూడు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు 15 పరీక్షా కేంద్రాలు, అసిస్టెంట్ కమీషనర్ పరీక్షల విభాగం మూడు పరీక్షా కేంద్రాలను, డిఈఓ....

పదవ తరగతి సాంఘిక శాస్త్రం పరీక్షకు,7,716 మంది హాజరు. సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. … పెద్దపల్లి డి.ఈ.ఓ.- డి.మాధవ...

అగ్నిధారన్యూస్ సుల్తానాబాద్ సుల్తానాబాద్ మండల కేంద్రంలోని సుద్దాల గ్రామ పరిధిలో పచ్చకామెర్ల వ్యాధితో పదుల సంఖ్యలో యుక్త ...
30/03/2024

అగ్నిధారన్యూస్ సుల్తానాబాద్ సుల్తానాబాద్ మండల కేంద్రంలోని సుద్దాల గ్రామ పరిధిలో పచ్చకామెర్ల వ్యాధితో పదుల సంఖ్యలో యుక్త వయసు వారితో సహా ఆయా వయసుల వారు ఈ వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. వైద్య పరీక్షలు చేయించుకునేందుకు కరీంనగర్ లోని ప్రైవేట్ ఆస్పత్రుల చుట్టూ వ్యాధిగ్రస్తులు క్యూ కడుతున్నారు. దీంతో ప్రైవేట్ ఆస్పత్రులలో చేరడంతో ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నామని పలువురు వ్యాధిగ్రస్తులు ఆవేదన చెందుతున్నారు. వాతావరణంలో సంభవిస్తున్న మార్పులతోపాటు, ఆరు బయట తినే జంక్ ఫుడ్ ల ద్వారా, కలుషిత నీటి ద్వారా ఈ వ్యాధి సోకే ప్రమాదం ఉందని డాక్టర్లు చెబుతున్నారు....

అగ్నిధారన్యూస్ సుల్తానాబాద్ సుల్తానాబాద్ మండల కేంద్రంలోని సుద్దాల గ్రామ పరిధిలో పచ్చకామెర్ల వ్యాధితో పదుల స....

పెద్దపల్లి బార్ అసోసియేషన్ నూతన అధ్యక్ష కార్యదర్శులు గా లకిడి భాస్కర్ ,కోటగిరి శ్రీనివాస్ ఎన్నిక...... అగ్నిధారన్యూస్, ప...
29/03/2024

పెద్దపల్లి బార్ అసోసియేషన్ నూతన అధ్యక్ష కార్యదర్శులు గా లకిడి భాస్కర్ ,కోటగిరి శ్రీనివాస్ ఎన్నిక...... అగ్నిధారన్యూస్, పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 2024 25 సంవత్సరానికి గాను అధ్యక్ష కార్యదర్శులుగా లకిడి భాస్కర్ ,కోటగిరి శ్రీనివాస్ ఎన్నికైనట్లు ఎలక్షన్ అధికారి చంద మొగిలి పేర్కొన్నారు గురువారం సాయంత్రం జిల్లా కేంద్ర బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల్లో ఉపాధ్యక్షులుగా అల్లాడి ఫణి కుమార్, సంయుక్త కార్యదర్శిగా టి .అశోక్ లైబ్రరీ సెక్రటరీగా బొంకూరి సంతోష్, కోశాధికారిగా సురేందర్ గౌడ్, క్రీడా సాంస్కృతిక కార్యదర్శిగా బర్ల రమేష్ బాబు లు ఎన్నిక కాగా ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా పుట్ట రవికుమార్ ,ఆసరి రమేష్, వడ్లకొండ రమేష్ ఎన్నికయ్యారు వీరి ఎన్నిక పట్ల పలువురు సీనియర్ జూనియర్ న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు.

పెద్దపల్లి బార్ అసోసియేషన్ నూతన అధ్యక్ష కార్యదర్శులు గా లకిడి భాస్కర్ ,కోటగిరి శ్రీనివాస్ ఎన్నిక…… అగ్నిధారన.....

అగ్నిధారన్యూస్ కామారెడ్డి: కామారెడ్డి మండలం లింగాయపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి తొట్టు భూమయ్య తండ్రి రామయ్య వయస్సు 70 ...
29/03/2024

అగ్నిధారన్యూస్ కామారెడ్డి: కామారెడ్డి మండలం లింగాయపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి తొట్టు భూమయ్య తండ్రి రామయ్య వయస్సు 70 సంవత్సరాలు గల వ్యక్తి తేదీ 11 మార్చి 2024 నుండి కనబడుటలేదని ఇంటి నుండి బయటకు వెళ్లిన వ్యక్తి తిరిగి ఇంటికి రాలేదని కూతురు జాటపు మమత తెలిపారు. కూతురు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ సీఐ దేవనపల్లి ఎస్ ఐ లు 8712686148 ,8712686150 నంబర్స్ కి తెలియజేయాలన్నారు..

అగ్నిధారన్యూస్ కామారెడ్డి: కామారెడ్డి మండలం లింగాయపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి తొట్టు భూమయ్య తండ్రి రామయ్...

వివరాలు వెల్లడించిన పెద్దపల్లి ఏసీపి కృష్ణ. మద్యానికి బానిసైన భర్త. పంచాయతీ పెట్టిన తీరు మారని పున్నంరెడ్డి. తాగొద్దు అన...
27/03/2024

వివరాలు వెల్లడించిన పెద్దపల్లి ఏసీపి కృష్ణ. మద్యానికి బానిసైన భర్త. పంచాయతీ పెట్టిన తీరు మారని పున్నంరెడ్డి. తాగొద్దు అన్నoదుకే హత్య. మృతురాలి తల్లి వజ్రవ్వ ఫిర్యాదు. 24 గంటల లోపే నిందితుడిని రిమాండ్ కు పంపిన పోలీసులు. అగ్నిధారన్యూస్, పెద్దపల్లి క్రైమ్: బుధవారం రోజు పెద్దపల్లి సీఐ కృష్ణ తన కార్యాలయంలో,ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పెద్దపల్లి ఏసీపీ కృష్ణ పాల్గొని, మంగళవారం రోజు జగిత్యాల జిల్లా, ఎండపల్లి మండలం, మారేడుపల్లి గ్రామంలో,జరిగిన హత్య సంఘటన వివరాలను వెల్లడించారు. వివరాలలోకి వెళ్తే, జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలంలోని, మారేడుపల్లి గ్రామంలో, నివాసముంటున్న వ్యాళ్ళ పున్నoరెడ్డి, వయసు 46, వ్యాళ్ళ రజిత,వయసు 33, దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం గడుపుతుండేవారు, వారి మధ్య తరచుగా గొడవలు అవుతుండేవి అన్నారు, భర్త వ్యాళ్ళ పున్నoరెడ్డి మద్యానికి బానిసై జల్సాలకు, విలాసాలకు, అలవాటుపడి, ప్రతిరోజు మద్యంతాగి వచ్చి భార్యా,బిడ్డలతో గొడవపడేవాడు, పలుమార్లు, పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టించిన తీరు మారలేదు,ఈక్రమంలో గత నెల ఫిబ్రవరి నెలలో నిందితుడు అయోధ్య రామమందిరానికి వెళ్లి వచ్చినాడు అన్నారు.అప్పటినుండి తాగుడు మానివేశాడు అని తెలిపారు....

  వివరాలు వెల్లడించిన పెద్దపల్లి ఏసీపి కృష్ణ. మద్యానికి బానిసైన భర్త. పంచాయతీ పెట్టిన తీరు మారని పున్నంరెడ్డి. .....

బిజెపికి మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్ రాజీనామా. కాంగ్రెస్ పార్టీలో చేరిక. అగ్నిధారన్యూస్ (కల్వకుర్తి) నాగర్ కర్నూల్ జిల్ల...
27/03/2024

బిజెపికి మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్ రాజీనామా. కాంగ్రెస్ పార్టీలో చేరిక. అగ్నిధారన్యూస్ (కల్వకుర్తి) నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజక వర్గానికి చెందిన బిజెపి మాజీీ మంత చింత రంజన్ దాస్ పార్టీకి రాజీనామా చేసి కాం,గ్రెస్ పార్టీలో సొంత గూటికి చేరారు . నాగర్ కర్నూల్ కాంగ్రెెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి మల్లు రవి సమక్షంలో పార్టీలో గురువారం చేరారు.1989లో ఎన్టీ రామారావుపై పోటీ చేసి గెలుపొందిన చిత్తరంజన్ దాస్ కు జాయింట్ కిల్లర్ గ బిరుదు వచ్చింది.

  బిజెపికి మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్ రాజీనామా. కాంగ్రెస్ పార్టీలో చేరిక. అగ్నిధారన్యూస్ (కల్వకుర్తి) నాగర్ కర.....

అగ్నిధారన్యూస్ కామారెడ్డి: కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం  ఆరేపల్లి.రామేశ్వర్ పల్లి శివారులో ఓ యువకుడు మంగళవారం ఉదయం దా...
26/03/2024

అగ్నిధారన్యూస్ కామారెడ్డి: కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం ఆరేపల్లి.రామేశ్వర్ పల్లి శివారులో ఓ యువకుడు మంగళవారం ఉదయం దారుణ హత్యకు గరయ్యాడు మృత దేహాన్ని గుర్తించిన స్థానికులు కామారెడ్డి రూరల్ దేవునిపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు.రంగం లోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు.మృతుడు ఆరెపల్లి గ్రామానికి చెందిన బోయ నవీన్ (25) ఆటో డ్రైవర్ గా జీవనం కొనసాగిస్తున్నాడు ఉదయం తన తల్లి తండ్రులను పొలం వద్ద వదిలి ఆటో పై ఇంటికి వెళ్తున్న సమయం లో గుర్తు తెలియని వ్యక్తులు నవిన్ పై విచక్షణ రహితంగా కత్తులతో దాడి చేసి హత్య చేసి.పారిపోయారు.పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి హత్యకు గల కారణాలు తెలుసుకొని దర్యాప్తు చేస్తున్నామని కామారెడ్డి రూరల్ సి ఐ. రామన్ తెలిపారు.

అగ్నిధారన్యూస్ కామారెడ్డి: కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం ఆరేపల్లి.రామేశ్వర్ పల్లి శివారులో ఓ యువకుడు మంగళవ.....

అగ్నిధారన్యూస్ మంథని : అమెరికాలో హవాయి కార్చిచ్చు ప్రమాదంలో చనిపోయిన మృతులకు హవాయి మాయి దీవులలో మంథని డివిజన్ రైతు సంఘం ...
24/03/2024

అగ్నిధారన్యూస్ మంథని : అమెరికాలో హవాయి కార్చిచ్చు ప్రమాదంలో చనిపోయిన మృతులకు హవాయి మాయి దీవులలో మంథని డివిజన్ రైతు సంఘం నాయకుడు మూల పురుషోత్తం రెడ్డి ఆదివారం ఘనంగా నివాళులర్పించారు. ఈ ప్రమాదంలో ఎందరో అసురు భారారు. అమెరికా పర్యటనలో ఉన్న మూల పురుషోత్తం రెడ్డి ప్రమాద స్థలికి వెళ్లి మృతి చెందిన వారికి అంజలి ఘటించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. భారతీయులు ఎందరో మృతి చెందారు. ప్రమాదంలో మృతి చెందిన వారు ఏ దేశానికి చెందిన వారైనా సానుభూతి సంతాపం తెలపడం భారతీయ సంస్కృతిలో భాగమని ఈ సందర్భంగా పురుషోత్తం రెడ్డి అన్నారు.

అగ్నిధారన్యూస్ మంథని : అమెరికాలో హవాయి కార్చిచ్చు ప్రమాదంలో చనిపోయిన మృతులకు హవాయి మాయి దీవులలో మంథని డివిజన్ ...

ఆయ్యా సర్కారు సాయం చెయ్ సారు.. రుణ మాఫీ కాకా పాయే - రైతు బంధు రాకాపాయే... ప్రాథమిక హక్కుతో ఓటు వేసి అడుక్కునే పరిస్థితి....
20/03/2024

ఆయ్యా సర్కారు సాయం చెయ్ సారు.. రుణ మాఫీ కాకా పాయే - రైతు బంధు రాకాపాయే... ప్రాథమిక హక్కుతో ఓటు వేసి అడుక్కునే పరిస్థితి... -ఆదిలాబాద్ జిల్లా బీఆర్ఎస్ సోషల్ మీడియా నాయకులు మజర్. అగ్నిధారన్యూస్ (ఆదిలాబాద్ జిల్లా) తెలంగాణ రాష్ట్ర అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల మ్యానిఫెస్టో అందజేసి దానిని ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం రోజునే అమలు చేస్తామని అబద్దాన్ని నిజంలా చెప్పి తీరా 100 రోజుల ప్రభుత్వం అయిన కూడా రైతు రుణ మాఫీ చేయకుండా ప్రభుత్వం రైతుల ఉసురు పోసుకుంటుందని …...

ఆయ్యా సర్కారు సాయం చెయ్ సారు.. రుణ మాఫీ కాకా పాయే – రైతు బంధు రాకాపాయే… ప్రాథమిక హక్కుతో ఓటు వేసి అడుక్కునే పరిస్....

మంచిర్యాల  వరంగల్ గ్రీన్ ఫీల్డ్ కారిడార్ నిర్మాణానికి భూ సేకరణ ప్రతిపాదనలు రూపొందించాలి. భూ సేకరణ ప్రతిపాదనల రూపకల్పనపై ...
19/03/2024

మంచిర్యాల వరంగల్ గ్రీన్ ఫీల్డ్ కారిడార్ నిర్మాణానికి భూ సేకరణ ప్రతిపాదనలు రూపొందించాలి. భూ సేకరణ ప్రతిపాదనల రూపకల్పనపై సంబంధిత అధికారులతో సమీక్షించిన జిల్లా కలెక్టర్ అగ్నిధారన్యూస్ పెద్దపల్లి వరంగల్ -మంచిర్యాల మధ్య 4 లైన్ల గ్రీన్ ఫీల్డ్ కారిడార్ జాతీయ రహదారి నిర్మాణానికి అవసరమైన భూసేకరణ చేపట్టుటకు భూ సర్వే నిర్వహించి శనివారం లోగా సంబంధిత నివేదికలుసమర్పించాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ తన క్యాంప్ కార్యాలయంలో మంచిర్యాల-వరంగల్ జాతీయ రహదారి భూ సేకరణ సర్వే ప్రతిపాదనల రూపకల్పనపై...

మంచిర్యాల వరంగల్ గ్రీన్ ఫీల్డ్ కారిడార్ నిర్మాణానికి భూ సేకరణ ప్రతిపాదనలు రూపొందించాలి. భూ సేకరణ ప్రతిపాదనల ర....

మార్కెట్ డిమాండ్ అనుగుణంగా మన నైపుణ్యాలను అప్ డేట్ చేసుకోవాలి జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ టాస్క్ సెంటర్ ను యువత వినియ...
16/03/2024

మార్కెట్ డిమాండ్ అనుగుణంగా మన నైపుణ్యాలను అప్ డేట్ చేసుకోవాలి జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ టాస్క్ సెంటర్ ను యువత వినియోగించుకొని తమ నైపుణ్యాలను పెంచుకోవాలి యువత లక్ష్యాల సాధనకు ప్రభుత్వం సంపూర్ణ సహకారం టాస్క్ నైపుణ్య శిక్షణ కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే విజయరమణారావు. అగ్నిధారన్యూస్, పెద్దపల్లిజిల్లా మార్చి 16: ----------------------------- విద్యార్థుల కెరియర్ లో ఉన్నత స్థాయికి చేరుకోవాలంటే మార్కెట్ డిమాండ్ ప్రకారం ఎప్పటికప్పుడు నైపుణ్యాలను పెంపొందించుకోవాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. శనివారం పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయ రమణారావు, పెద్దపల్లి పట్టణంలోనీ ఎంపీడీవో కార్యాలయ ప్రాంగణంలో ఉన్న జిల్లా సమాఖ్య భవనంలో, నూతనంగా ఏర్పాటు చేసిన టాస్క్, నైపుణ్య శిక్షణా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తో కలిసి ప్రారంభించారు....

  మార్కెట్ డిమాండ్ అనుగుణంగా మన నైపుణ్యాలను అప్ డేట్ చేసుకోవాలి జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ టాస్క్ సెంటర్ న....

పక్కదారి పడుతున్న కెనాల్ వాటర్. కాలువ నీళ్లకు గండి కొడుతున్న కాంట్రాక్టర్లు. అగ్నిధారన్యూస్ ఓదెల//సుల్తానాబాద్ రూరల్ : అ...
16/03/2024

పక్కదారి పడుతున్న కెనాల్ వాటర్. కాలువ నీళ్లకు గండి కొడుతున్న కాంట్రాక్టర్లు. అగ్నిధారన్యూస్ ఓదెల//సుల్తానాబాద్ రూరల్ : అసలే నియోజకవర్గంలో సాగునీటి కటకట ఆరుగాలం కష్టపడి రైతులు తమ పొలాల్లోకి కెనాల్ కాలువ ద్వారా రాత్రనకా పగలనకా నీటిని తరలిస్తున్నారు.వేసవి కాలంలో కావడం చేత, ప్రాజెక్టులలో నీరు లేకపోవడం చేత, రైతులు వేసిన వ్యవసాయ పొలాలకి చాలీచాలని నీరందుతుంది, పెద్దపల్లి శాసనసభ్యులు విజయ రమణారావు నియోజకవర్గ రైతాంగం మీద ప్రత్యేక శ్రద్ధ వహించి చేతికి వచ్చిన పంట పొలాలు రైతు నష్టపోకుండా ఉండడానికి వ్యవసాయ రంగానికి నీరు అందించడానికి, ప్రయత్నం చేస్తా ఉంటే, కొంతమంది రోడ్డు కాంట్రాక్టర్లు ఈ కాలువ నీటిని మోటార్లతో ట్యాంకర్ల ద్వారా నింపుకొని, రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తున్నారు అనే ఆరోపణ ఉంది....

పక్కదారి పడుతున్న కెనాల్ వాటర్. కాలువ నీళ్లకు గండి కొడుతున్న కాంట్రాక్టర్లు. అగ్నిధారన్యూస్ ఓదెల//సుల్తానాబాద....

ఆరు గ్యారంటీలను అమలు చేస్తున్నాము. ప్రజా రంజక పరి పాలన కొనసాగిస్తాం. అర్హులందరికీ లబ్ధి చేకూరుస్తాం. ప్రజలు ఆందోళన చెందా...
16/03/2024

ఆరు గ్యారంటీలను అమలు చేస్తున్నాము. ప్రజా రంజక పరి పాలన కొనసాగిస్తాం. అర్హులందరికీ లబ్ధి చేకూరుస్తాం. ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదు. పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయ రమణారావు. అగ్నిధారన్యూస్, పెద్దపల్లి: శుక్రవారం రోజు సాయంత్రం పెద్దపల్లి మండల ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో పెద్దపల్లి పట్టణ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 40 మంది లబ్ధిదారులకు 23 కళ్యాణ లక్ష్మి,17 షాదీ ముబారక్ (40 లక్షల 4వేల 640 రూపాయల) చెక్కులను పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు పంపిణీ చేశారు. ఈ …...

ఆరు గ్యారంటీలను అమలు చేస్తున్నాము. ప్రజా రంజక పరి పాలన కొనసాగిస్తాం. అర్హులందరికీ లబ్ధి చేకూరుస్తాం. ప్రజలు ఆం.....

అగ్నిధారన్యూస్,గోదావరిఖని: బుధవారం రోజు జిఎం ఆఫీస్, ఎస్ అండ్ పిసి,  వద్ద సెక్యూరిటీ సిబ్బంది బూరుగుల సదానందం యాదవ్ ఆధ్వర...
13/03/2024

అగ్నిధారన్యూస్,గోదావరిఖని: బుధవారం రోజు జిఎం ఆఫీస్, ఎస్ అండ్ పిసి, వద్ద సెక్యూరిటీ సిబ్బంది బూరుగుల సదానందం యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సింగరేణి బిసి అసోసియేషన్ ఏరియా ప్రెసిడెంట్ డాక్టర్ మధు, ముఖ్య సలహాదారుడు చిలుక శ్రీనివాస్, 11 గ్రూప్ ఏజెంట్ , దేవాచారి పాల్గొన్న సందర్భంగా.. బిసి లైసనింగ్ ఆఫీసర్ ను ప్రకటించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ,ఐటీ శాఖ మంత్రి దుద్దుల శ్రీధర్ బాబు...

అగ్నిధారన్యూస్,గోదావరిఖని: బుధవారం రోజు జిఎం ఆఫీస్, ఎస్ అండ్ పిసి, వద్ద సెక్యూరిటీ సిబ్బంది బూరుగుల సదానందం యాద....

హాస్టల్ లో జరిగే అవినీతి, అక్రమాలను ప్రశ్నిస్తే    కేసులు పెట్టడం సమంజసమా..? ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పై సమగ్ర విచారణ ...
13/03/2024

హాస్టల్ లో జరిగే అవినీతి, అక్రమాలను ప్రశ్నిస్తే కేసులు పెట్టడం సమంజసమా..? ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పై సమగ్ర విచారణ జరపాలి. హనుమకొండ ఏసీపి దేవేందర్ రెడ్డికి వామపక్ష విద్యార్థి సంఘాల వినతిపత్రం. అగ్నిధారన్యూస్, హనుమకొండ: హనుమకొండ పరిధిలోని భీమారంలో గల బీసీ బాలికల స్టూడెంట్ మేనేజ్మెంట్ హాస్టల్ లో జరుగుతున్న అవినీతి, అక్రమాలను, వెలికితీయడానికి విద్యార్థి సంఘం నాయకులు ఆర్టిఐ ద్వారా సంబంధిత బీసీ సంక్షేమ శాఖను కోరితే,హాస్టల్ అవినీతిపై హన్మకొండ జిల్లా జాయింట్ కలెక్టర్ వెంకట్ రెడ్డికి ఫిర్యాదు చేస్తే, సంబంధిత బీసీ సంక్షేమ శాఖ విచారణ జరుపుతున్న తరుణంలో హాస్టల్ వార్డెన్ రేణుకుంట్ల ప్రియాంక తన అవినీతి, అక్రమాలు బయటపడతాయనే ఉద్దేశంతో , తన అవినీతి అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికి ఏఐఎస్ఎఫ్ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి భాషా బోయిన సంతోష్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడం సమంజసం కాదని వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు అన్నారు....

హాస్టల్ లో జరిగే అవినీతి, అక్రమాలను ప్రశ్నిస్తే కేసులు పెట్టడం సమంజసమా..? ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పై సమగ్ర వి.....

జర్నలిస్టులు భజనకారులుగా మారద్దు...!  ప్రశ్నించేవారిని అణచివేస్తారా..? ఏకగ్రీవ తీర్మానం ద్వారా  పూర్తిస్థాయి కమిటీ ఏర్పా...
12/03/2024

జర్నలిస్టులు భజనకారులుగా మారద్దు...! ప్రశ్నించేవారిని అణచివేస్తారా..? ఏకగ్రీవ తీర్మానం ద్వారా పూర్తిస్థాయి కమిటీ ఏర్పాటు. వనపర్తి జిల్లా ప్రేస్ క్లబ్ అధ్యక్షులు అంబటి. అగ్నిధారన్యూస్ వనపర్తి జిల్లా: మోసకారి జర్నలిస్టు సంఘ నాయకులను నమ్మిమరో సారి మోసపోవద్దని వనపర్తి జిల్లా ప్రేస్ క్లబ్ అధ్యక్షులు అంబటి స్వామి అన్నారు. మంగళవారం వనపర్తి పట్టణంలోని యాదవ సంఘం భవనంలో వనపర్తి జిల్లా ప్రేస్ క్లబ్ కమిటీని ఏకగ్రీవంగా అనుకున్నారు. ఈ సందర్భంగా అంబటి స్వామి మాట్లాడుతూ... కొన్ని ఏళ్ళ తర్వాత వనపర్తి జిల్లా ప్రేస్ క్లబ్ కమిటీ ఏర్పాటు కావడం సంతోషదాయకమన్నారు....

జర్నలిస్టులు భజనకారులుగా మారద్దు…! ప్రశ్నించేవారిని అణచివేస్తారా..? ఏకగ్రీవ తీర్మానం ద్వారా పూర్తిస్థాయి కమి.....

అగ్నిధారన్యూస్ సుల్తానాబాద్ సుల్తానాబాద్ మండల కేంద్రంలోని సుద్దాల గ్రామ గోదాముల వద్ద రోడ్డు ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయ...
11/03/2024

అగ్నిధారన్యూస్ సుల్తానాబాద్ సుల్తానాబాద్ మండల కేంద్రంలోని సుద్దాల గ్రామ గోదాముల వద్ద రోడ్డు ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే నీరుకుళ్ళ గ్రామానికి చెందిన అడ్డగుంట మొండయ్య, గోదావరిఖని కి చెందిన కనుకయ్యలు కనుకుల గ్రామంలో సంవత్సరీకం కార్యక్రమం ముగించుకొని ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా సుద్దాల గ్రామ గోదాముల వద్ద గుర్తుతెలియని కారు ఢీకొనడంతో ఇద్దరికీ తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తమై సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మెరుగైన చికిత్స కోసం వారి కుటుంబ సభ్యులు కరీంనగర్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్తున్నారు. కేసును నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సుల్తానాబాద్ ఎస్సై శ్రావణ్ కుమార్ తెలిపారు.

అగ్నిధారన్యూస్ సుల్తానాబాద్ సుల్తానాబాద్ మండల కేంద్రంలోని సుద్దాల గ్రామ గోదాముల వద్ద రోడ్డు ప్రమాదంలో ఇద్దర....

మీడియా సమావేశంలో మాట్లాడుతున్న బాధితులు. అగ్నిధారన్యూస్, చందపల్లి పెద్దపల్లి పట్టణం శివాలయం పక్కన జలిల్ కు చెందిన ఇల్లున...
11/03/2024

మీడియా సమావేశంలో మాట్లాడుతున్న బాధితులు. అగ్నిధారన్యూస్, చందపల్లి పెద్దపల్లి పట్టణం శివాలయం పక్కన జలిల్ కు చెందిన ఇల్లును కొనుగోలు చేశామని తాము కొనుగోలు చేసిన ఇంటిని మాకు ఇప్పించాలని చందపల్లికి చెందిన బట్టు కమల అధికారులను వేడుకున్నారు. 2016 లోనే ఇంటిని కొనుగోలు చేసి భర్త బట్టు మల్లయ్య పేరున రిజిస్ట్రేషన్ చేసినట్లు పెద్దపల్లి ప్రెస్ క్లబ్ లో ఆదివారం విలేకరుల సమావేశంలో వివరించారు. బట్టు మల్లయ్య భార్య కమల పేరున గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేయించాడని పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ మొటేషన్ కోసం మున్సిపల్ అధికారికి ఇచ్చినా కాలయాపన చేసినట్లు వాపోయారు....

మీడియా సమావేశంలో మాట్లాడుతున్న బాధితులు. అగ్నిధారన్యూస్, చందపల్లి పెద్దపల్లి పట్టణం శివాలయం పక్కన జలిల్ కు చె....

చట్టాలను అతిక్రమిస్తే పీడీ యాక్ట్ నమోదు చేస్తాం మంథని, రామగిరి పోలీస్ స్టేషన్ ల ఆకస్మిక తనిఖీ. నేరాలు అదుపుకు  ప్రత్యేక ...
10/03/2024

చట్టాలను అతిక్రమిస్తే పీడీ యాక్ట్ నమోదు చేస్తాం మంథని, రామగిరి పోలీస్ స్టేషన్ ల ఆకస్మిక తనిఖీ. నేరాలు అదుపుకు ప్రత్యేక చర్యలు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవాలి. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు. పోలీస్ నిఘా పెంచాలి. ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించాలి. రామగుండం పోలీస్ కమీషనర్ ఎం.శ్రీనివాసులు, అగ్నిధారన్యూస్ మంథని// రామగిరి ఆదివారం రోజు రామగుండం సిపి శ్రీనివాసులు జిల్లాలోని మంథని, రామగిరి పోలీస్ స్టేషన్ లను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్ , మంథని సీఐ వెంకటేశ్వర్లు …...

చట్టాలను అతిక్రమిస్తే పీడీ యాక్ట్ నమోదు చేస్తాం మంథని, రామగిరి పోలీస్ స్టేషన్ ల ఆకస్మిక తనిఖీ. నేరాలు అదుపుకు ప....

Address


Alerts

Be the first to know and let us send you an email when Agni Dhara News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

  • Address
  • Telephone
  • Alerts
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share