నారా లోకేష్ గారికి మద్దతు తెలపడానికి సిట్ ఆఫీస్ కి వచ్చిన ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీమంత్రి నెట్టెం శ్రీ రఘురాం గారిని కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణ గారిని అడ్డగించి ఆపివేసిన పోలీసులు. వారితోపాటు తిరువూరు నియోజకవర్గ ఇన్చార్జి సవాల దేవదత్ గారు ఉన్నారు
అద్దంకి గడ్డ లో లోకేష్ అన్న
#ntrfans
#Naralokesh
ప్రచురణార్థం 05.06.23
చంద్రబాబు గారు ప్రకటించిన మొదటి మేనిఫెస్టో కే జగన్ రెడ్డి వెన్నులో వణుకు పుట్టింది....
ఈరోజు జిల్లాపార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఐ టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దోనేపూడి రమాదేవి మాట్లాడుతూ చంద్రబాబు గారు ప్రకటించిన మేనిఫెస్టో తో రాష్ట్రంలోని మహిళలకు ఒక భరోసా కలిగిందన్నారు. తల్లికి వందనం పథకం ద్వారా ప్రతి కుటుంబానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా, కుటుంబంలో ఎంతమంది పిల్లలు చదువుకుంటే వారందరికీ సంవత్సరానికి15 వేల రూపాయలు ఆర్ధిక సాయం, ఆడబిడ్డ నిధి కింద నెలకు 1500 రూపాయలు చొప్పున ఇస్తామని, జిల్లా పరిధిలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, నిరుద్యోగ యువతకు సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు చొప్పున, ఐదు సంవత్సరాలలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తానన్న హామీ,బి సి లకు ప్రత్యేక రక్షణ చట్టం, నిరుద్యోగ యువతకు నెలకు మూడువేల
*18.05.2023-ప్రచురణార్ధం.. విజయవాడ ఆటోనగర్లోని తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ జిల్లా కార్యాలయ ఆవరణలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారి శత జయంతి సందర్భంగా తెలుగువారి ఆత్మగౌరవ ఉత్సవాల్లో భాగంగా ఎన్టీఆర్ శత జయంతి తెలుగువారి ఆత్మగౌరవ ఉత్సవం (మినీ మహానాడు) మాజీ మంత్రివర్యులు, జిల్లా పార్టీ అధ్యక్షులు నెట్టెం రఘురాం అధ్యక్షతన నిర్వహించటం జరిగింది*
👉ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా పొలిట్బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, బోండా ఉమామహేశ్వరరావు, కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షులు కొనకళ్ల నారాయణరావు, జాతీయ కమిటీ నాయకులు కొమ్మారెడ్డి పట్టాభిరాం, పరుచూరి అశోక్బబు, శ్రీరాం తాతయ్య, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్యే గద్దె రామమోహన్, నియోజకవర్గ ఇన్చార్జిలు తంగిరాల సౌమ్య, శావల దేవదత్, రాష్ట్
మైలవరం నియోజకవర్గంలో కొండపల్లి గ్రామంలో ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షులు బొమ్మసాని సుబ్బారావు ఆధ్వర్యంలో నిర్వహించిన రంజాన్ తోపా పంపిణీ కార్యక్రమంలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్న విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని నాని గారు
మైలవరం నియోజకవర్గంలో రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమన్ని ఉద్దేశించి మీడియాతో మాట్లాడుతున్న విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని నాని గారు
జగ్గయ్యపేట
👉నాలుగేళ్లలో జగన్ రెడ్డి మద్యం దోపిడీ 41 వేల కోట్లు
ప్రభుత్వంపై ధ్వజమెత్తిన విజయవాడ పార్లమెంట్ అధ్యక్షులు నెట్టం శ్రీ రఘురాం
👉మద్యం విక్రయాల్లో కొట్టేసిన కమిషన్ 28 వేల కోట్లు
👉టీడిపి హాయంలో డిస్టీలరిల నుండి కొనుగోలు క్వార్టర్ బాటిల్ కు 7.30 రూ చెల్లించగా, వైసీపీ 33 రూ కొంటూ కొట్టేసిన కమిషన్ 13,500 కోట్లు ..!
👉ఎన్నికల ముందు మద్య నిషేధం మూడు దఫాల్లో అన్నావు ఎక్కడ!
👉బ్యాంకులకు మందుబాబులను 15 ఏళ్లు కుదవ పెట్టారు
👉మద్యం రేట్లు మూడు రెట్లు పెంచి మందుబాబుల సంపాదన లాక్కుంటున్నారు
👉 అక్రమ అరెస్టుకు పదకొండు రోజులు రిమాండ్ ముగించుకొని వచ్చిన వీరంకి వెంకట గురుమూర్తి
✒️ తోటవలూరు మండలం, తోట్లవల్లూరు గ్రామ కార్యకర్తలు మరియు అభిమానులు నాయకులు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలైన వీరంకి వెంకట గురుమూర్తిని ఈరోజు తోటవలూరు మండల మరియు పరిసర ప్రాంతాల వారు వీరంకి వెంకట గురుమూర్తి గారి అక్రమ అరెస్టులకు నిరసనగా 11 రోజుల అక్రమ అరెస్ట్కు నిరసనగా ఈరోజు భారీ ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరియు అభిమానులు మరియు నాయకులు భారీ ఎత్తున గురుమూర్తికి గణస్వాగతం పలికారు..
✒️ నారా చంద్రబాబు నాయుడు గారు వీరంకి వెంకట గురుమూర్తికి ఫోన్ చేసి గురుమూర్తి నేను ఉన్నాను మీకు మీ కుటుంబం సభ్యులకు నేను అండాగా వుంటాను అని చెప్పడం జరిగింది
✒️ నారా చంద్రబాబు నాయుడు గారి మాటలకి నా ప్రాణం పోయేంతవరకు నేను తెలుగుదేశం పార్టీ లోనే వుంటాను,మీత
◾ *|| మహిళా పై అసత్య ఆరోపణలు చేసి ...❗ పెళ్లి ఆగిపోయే లా చేసిన వైసీపీ సచివాలయ డిజిటల్ అసిస్టెంట్ ||* ◾
▪️పెళ్లి అగిపోవడంతో వైసీపీ సచివాలయ డిజిటల్ అసిస్టెంట్ కు బంధువులు దేహశుద్ధి.
▪️కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గ౦ లో దారుణం.
▪️గన్నవరం పంచాయతీ పరిధిలోని 3వ సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న రాంబాబు అనే వ్యక్తి.
▪️అక్కడే విధులు నిర్వహిస్తున్న మహిళా వాలంటీర్ పై అసత్య ఆరోపణలు చేయడంతో నిలిచిపోయిన మహిళా వాలంటీర్ పెళ్లి.
▪️రాంబాబు పై మహిళా వాలంటీర్ బంధువుల దాడి.
▪️ పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.
రాష్ట్రంలో ఉండే సంపద అంతా తన వద్దే ఉండాలనేది జగన్ ఉద్దేశం.. అందరూ బానిస జీవితం గడపాలనేది జగన్ ఉద్దేశం - @ncbn
#PsychoJagan
#JaganPaniAyipoyindhi
#PsychoPovaliCycleRavali
#IdhemKarmaManaRashtraniki
వైసీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఓవర్ యాక్షన్ ఇది. ప్రభుత్వ ఖజానా ఖాళీ చేసి రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తూ... ఈ చేతిలో పది పెట్టి ఆ చేత్తో వంద లాక్కుంటున్నారు తప్ప, జగన్ నవరత్నాలతో తమకు పైసా ఉపయోగం లేదని జనాలు అంటుంటే, ఈయన కట్టిన నవరత్న నిలయం చూసి జనం నవ్వుతున్నారు
#IdhemKarmaManaRashtraniki
గన్నవరం లో పట్టాభి అక్రమ అరెస్ట్ అయిన సందర్భంలో తెలుగు మహిళ సందిరెడ్డి గాయత్రి గారు..
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ భార్య చందన మీడియా పాయింట్స్
గన్నవరం పార్టీ కార్యాలయం దాడి విషయం తెలిసి నా భర్త అక్కడికి వెళ్లారు
అక్కడ పోలీసులు అదుపులో తీసుకున్నారు,
డ్రైవర్, పీఏ పోలీస్ స్టేషల్ ఉన్నారు, కానీ నా భర్త అక్కడ లేరు
నా భర్తను పోలీసులు ఎక్కడకి తీసుకెళ్లారో తెలీదు
ఆయన ఫోన్ స్విచాఫ్ వస్తోంది,
నా భర్తకు ఏం జరిగినా ముఖ్యమంత్రి, డీజీపీదే బాధ్యత.....
రౌండ్ టేబుల్ సమావేశంలో బలకోటయ్య గారు.. మాటల్లో...
జీవో 1 గురించి...
విజయవాడ తూర్పు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో భోగిపంట సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారి నేతృత్వంలో జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పెద్దలు ఎత్తున భోగిమంటలు వేసి అందులో జగన్ ప్రభుత్వం తీసుకువచ్చిన నల్ల జీవో కాపీలను దగ్ధం చేశారు ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు సైకో పోవాలి సైకిల్ రావాలి అంటున్న నినాదాలతో హోరెక్కించారు.
Power full Speech
Kesineni Nani
Vijayawada west constituency
*_ఎన్టీఆర్ జిల్లా_*
*_విజయవాడ_*
*_విజయవాడ నగర శివారు జక్కంపూడి జె ఎన్ యు ఆర్ ఎం కాలనీలో ఆత్మీయ సమావేశం కార్యక్రమంలో భాగంగా పర్యటిస్తున్న మాజీ మంత్రి తెదేపా నేత దేవినేని ఉమామహేశ్వరరావు_*
*_జె ఎన్ యు ఆర్ ఎం కాలనీ బ్లాక్ నెంబర్ 54 నుండి ఇంటింటికి తిరుగుతూ స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకుంటున్న దేవినేని ఉమామహేశ్వరరావు_*
*_కాలనీలోని ఓటర్ జాబితా వెరిఫికేషన్, పారిశుద్ధ్య నిర్వహణ వంటి కార్యక్రమాలు పై స్థానికులతో కలిసి వివరాలు తెలుసుకుంటున్న మాజీ మంత్రి దేవినేని_*
*_కాలనీలో పారిశుధ్యం పై దేవినేని ఉమా కు గోడువెల్లబోసుకుంటున్న స్థానికులు_*
👉 టీమ్ టిడిపి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఆధ్వర్యంలో నియోజకవర్గం పార్టీ కార్యాలయం నందు *కోన సీమ ముద్దు బిడ్డ, మాజీ లోక్ సభ స్పీకర్ , దళిత తేజం స్వర్గీయ శ్రీ జి ఎమ్ వి సి బాలయోగి గారికి ఘనంగా జయంతి నివాళులు* అర్పించిన దళిత నాయకులు ఎస్సీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి పరిసిపోగు రాజేష్, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి శిరంసెట్టి నాగేంద్ర, ఎన్టీఆర్ జిల్లా టిడిపి కార్యదర్శి నీలం వెంకట నారాయణ, యర్రా రామారావు, కత్తి డేవిడ్, కోటి రామ్మూర్తి ,
నియోజకవర్గం ఎస్సీ సెల్ నాయకురాలు కొట్టేటి సరిత, ఎన్టీఆర్ జిల్లా ఎస్సీ సెల్ అధికార ప్రతినిధి కొడవటిగంటి విక్టోరియా రాణి , ఎన్టీఆర్ జిల్లా తెలుగు మహిళ కార్యదర్శి అందే మేరి, ఇట్టా భవాని, ముత్యాల సతీష్
ఈ కార్యక్రమంలో జిల్లా , రాష్ట్ర నాయకులు నియోజకవర్గ డివిజన్ పార్టీ అధ్యక్షులు, క్లస్టర్ ఇంఛార్జి లు, మైనార్టీ సెల