Bcc News Channel

  • Home
  • Bcc News Channel

Bcc News Channel బీ సి సి న్యూస్ ఛానల్ ప్రతి అడుగు ప్రజల కొరకు

19/09/2022


16/09/2022

చదువు కోసం ఎన్ని తిప్పలు ...!!!
బస్సు సౌకర్యం లేక ఇలా ప్రమాదం అని తెలిసినా కూడా చదువు వేటలో ప్రయాణం...!!!

*ర్యాలీల పేరు,తో జాతీయ జెండాకు అవమానం* సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవం సందర్భంగా తెలంగాణలో ప్రధానమైన పార్టీలు జాతీయ జెండ...
16/09/2022

*ర్యాలీల పేరు,తో జాతీయ జెండాకు అవమానం*

సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవం సందర్భంగా తెలంగాణలో ప్రధానమైన పార్టీలు జాతీయ జెండాని ర్యాలీలలో వాడుకొని తర్వాత పడేస్తున్నారు

16/09/2022

*నకిలీ యాప్ లో నమద్దు....

అన్నమయ్య జిల్లా ..
పీలేరు నియోజకవర్గం ,
వాల్మీకిపురం మండలం ,
చింతపర్తి లో సర్కిల్ ...

ఇన్స్పెక్టర్ *సురేష్*
మాట్లాడుతూ ఇప్పుడు చాలా చోట్ల ఆన్లైన్ మోసాలు ఎక్కువ జరుగుతున్నాయని ఆన్లైన్ లోన్లకు ప్రజలు జాగ్రత్త వహించాలని తెలిపారు. అందరూ జాగ్రత్త పడాలని ఎవరైనా వేధింపులకు పాల్పడితే పోలీసు వారిని సంప్రదించాలని సహాయం కోసం 1930 ఫోన్ చేయవలెనని అన్నారు నకిలీ రుణ యాప్లు కు పాల్పడవద్దని అన్నారు. రుణ యాప్ లు ప్రతినిధులు బెదిరించిన భంగం కలిగించిన ప్రజలు ధైర్యంగా ఉండాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పోలీసు శాఖ వారు పాల్గొన్నారు

14/09/2022
https://youtu.be/h5I520l33j8
31/08/2022

https://youtu.be/h5I520l33j8

శ్రీ రాగా ప్లే స్కూల్ లో ఎకో ఫ్రెండ్లీ గణేష ఉస్థవంస్థానిక కొత్తగూడెం లోని మేదర్ బస్తీ లో గల శ్రీ రాగా ప్లే స్కూల...

23/08/2022

ఎమ్మెల్యే రాజాసింగ్ కి బెయిల్ మంజూరు....

శంషాబాద్ హోటల్ నోవాటెల్ లో అమిత్ షా తో భేటీ అయిన జూనియర్ ఎన్టీఆర్
21/08/2022

శంషాబాద్ హోటల్ నోవాటెల్ లో అమిత్ షా తో భేటీ అయిన జూనియర్ ఎన్టీఆర్

16/08/2022

*తెలంగాణ రాష్ట్రం లోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో 75 వ సంవత్సరం స్వాతంత్ర దినోత్సవం లో భాగంగా హీరో మరియు నటుడు నాగేంద్రబాబు గారు ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ జరిగింది ..
జనసేన తెలంగాణ శాఖకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులు

*శిరీష పొన్నూరు* ఇంచార్జ్ మరియు తెలంగాణ ఉమెన్ వింగ్ జనరల్ సెక్రెటరీ ...

*కావ్య మందపాక* తెలంగాణ ఉమెన్ వింగ్ చైర్మన్

*నిహారిక ఎం* తెలంగాణ ఉమెన్ వింగ్ వైస్ చైర్మన్

*నేమూరి శంకర్ గౌడ్* తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ జనసేన పార్టీ

*వంగా లక్ష్మణ్ గౌడ్* స్టూడెంట్ వింగ్ ప్రెసిడెంట్ ...

*చుక్కా సాయి సాగర్* అలియాస్ (నాని)
తెలంగాణ స్టేట్ యూత్ వింగ్ ఎగ్జిక్యూటివ్ నెంబర్ జనసేన పార్టీ ...
మరియు

*బొంత కుమార్* జనసేన లీడర్ తదితరులు పాల్గొన్నారు

14/08/2022


IMPORTANT ANNOUNCEMENT

ఢిల్లీ నుంచి లండన్‌కు బస్సువిదేశాలకు వెళ్లాలంటే ఎవరైనా విమానంలోనే వెళ్తారు. కొన్ని దేశాలకు సముద్ర మార్గంలో క్రూయిజ్ షిప్...
05/08/2022

ఢిల్లీ నుంచి లండన్‌కు బస్సు

విదేశాలకు వెళ్లాలంటే ఎవరైనా విమానంలోనే వెళ్తారు. కొన్ని దేశాలకు సముద్ర మార్గంలో క్రూయిజ్ షిప్‌లలో చేరుకోవచ్చు.కానీ బస్సుల్లో కూడా విదేశాలకు వెళ్లవచ్చని మీకు తెలుసా? అది కూడా ఏదో పక్కనే ఉన్న నేపాల్‌కు, మయన్మార్‌కు కాదు.. ఏకంగా లండన్‌కు..! అవును... ఢిల్లీ నుంచి లండన్‌కు బస్సులో వెళ్లవచ్చు. అడ్వెంచర్స్ ఓవర్‌లాండ్ అనే సంస్థ ఈ బస్సు సర్వీసు ప్రారంభించనుంది. రూట్ ఖరారైన తర్వాత సెప్టెంబరులోనే ట్రిప్ ప్రారంభమయ్యే అవకాశముంది. ఢిల్లీ నుంచి లండన్‌కు వెళ్లాలంటే.. 18 దేశాల మీదుగా వెళ్సాల్సి ఉంటుంది. ఈ యాత్ర 70 రోజుల పాటు ఉంటుంది. అత్యాధునిక సౌకర్యాలు కలిగిన ఈ బస్సు దాదాపు 20వేల కి.మీ. ప్రయాణిస్తుంది.
గత 46 ఏళ్లలో ఢిల్లీ నుంచి లండన్‌కు బస్సు సర్వీసును ప్రజలు ఆస్వాదించే అవకాశం లభించడం ఇది రెండోసారి. వాస్తవానికి 1957లో ఢిల్లీ మీదుగా కోల్‌కతా-లండన్ మధ్య ఒక బ్రిటిష్ కంపెనీ బస్సు సర్వీసును ప్రారంభించింది. కొన్నేళ్ల పాటు అది నడించింది. ఐతే ఆ తర్వాత బస్సు ప్రమాదానికి గురవడంతో అక్కడితో ఆగిపోయింది. ఆ తర్వాత కొన్నాళ్లకు ఆల్బర్ట్ టూర్స్ అనే కంపెనీ డబుల్ డెక్కర్ బస్సును అందుబాటులోకి తెచ్చింది. సిడ్నీ-ఇండియా-లండన్ మీదుగా బస్సును ప్రారంభించారు. అది 1976 వరకు కొనసాగింది. అనతరం ఇరాన్‌లో అంతర్యుద్ధం, భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా బస్సు సర్వీసును నిలిపివేశారు. మళ్లీ ఇన్నేళ్లకు బస్సు సర్వీసు ప్రారంభంకానుంది. రోడ్డుమార్గంలో విదేశీ యాత్రను చేయాలనుకునే వారికి ఇది మంచి కిక్ ఇస్తుంది.

భార్-మయన్మార్ సరిహద్దులో మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొనడంతో మయన్మార్ మీదుగా ఈ సర్వీసు నడవనుంది. గతంలో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మీదుగా లండన్ వెళ్లేవారు. కానీ ఇప్పుడు అక్కడ నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో రూట్ మార్చారు. కొత్త మార్గంలో లండన్‌కు బస్సును నడపనున్నారు. ఢిల్లీ నుంచి మయన్మార్‌ మీదుగా లండన్‌కు బస్సును నడుపుతారు. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈ ఏడాది సెప్టెంబర్‌లో అత్యాధునిక సౌకర్యాలతో కూడిన లగ్జరీ బస్సులు ఢిల్లీ నుంచి లండన్‌కు బయలుదేరనున్నాయి.
ఢిల్లీ నుంచి కోల్‌కతా బస్సులో మయన్మార్ చేరుకుంటారు. అక్కడి నుంచి థాయ్‌లాండ్, లావోస్, చైనా, కిర్గిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్, రష్యా, లాత్వియా, లిథువేనియా, పోలాండ్, చెక్ రిపబ్లిక్, జర్మనీ, నెదర్లాండ్స్, బెల్జియం, ఫ్రాన్స్‌, లండన్‌కు వెళ్తుంది. ఈ ట్రిప్‌లో కేవలం బస్సు మాత్రమే కాదు నౌకలో కూడా ప్రయాణింవచ్చుు. ఫ్రాన్స్‌ నుంచి సముద్రమార్గంలో క్రూయిజ్ షిప్‌లో ఇంగ్లీష్ ఛానెల్ దాటుతారు. ఫ్రాన్స్, లండన్ మధ్య ఫెర్రీ సర్వీస్ ద్వారా ఫ్రాన్స్‌లోని కాల్ నుంచి యూకేలోని డోవర్‌కు బస్సును తీసుకెళ్తారు. దానిని దాటడానికి రెండు గంటల సమయం పడుతుంది. ఇంగ్లీష్ ఛానెల్ దాటిన తర్వాత.. మళ్లీ బస్సులో ప్రయాణికులను లండన్‌కు తరలిస్తారు. ఈ బస్సు చాలా ప్రత్యేకమైనది. మొత్తం 20 సీట్లు ఉంటాయి. ప్రతి ప్రయాణికుడికి ప్రత్యేక క్యాబిన్ ఉంటుంది. తినడం, తాగడం నుంచి పడుకునే వారకు సకల సౌకర్యాలు ఉన్నాయి. 18 దేశాల మీదుగా 20 వేల కి.మీ.ల మేర ఈ బస్సు యాత్ర సాగుతుంది. దాదాపు 70 రోజులు ఉంటుంది. మరి ఇందులో ప్రయాణించాలంటే ఎంత ఖర్చవుతుందో తెలుసా.? రూ.15 లక్షలు. వివిధ దేశాలలో టిక్కెట్లు, వీసా, వసతి వంటి అన్ని సేవలను ఇందులోనే పొందుతారు. మీరూ ఈ ట్రిప్‌ను ఆస్వాదించాలనుకుంటే.. వీసా సహా అవసరమైన అన్ని పత్రాలతో కంపెనీని సంప్రదించవచ్చు. వివిధ దేశాలు మీదుగా రోడ్డుమార్గంలో సాగే ఈ అద్భుతమైన యాత్ర కోసం ఇప్పటి నుంచే ఎంతో మంది ఎదురుచూస్తున్నారు.

Address


Telephone

+919248434038

Website

Alerts

Be the first to know and let us send you an email when Bcc News Channel posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Shortcuts

  • Address
  • Telephone
  • Alerts
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share