Chittoor Talkies

  • Home
  • Chittoor Talkies

Chittoor Talkies "Chittoor Talkies"
Here we are give updates on the current affairs going in and around Chittoor Dist

*చిత్తూరు నడివీధి "గంగ" జాతర.**చైత్రమాసపు ఐదవ మంగళవారం (తమిళ క్యాలెండర్ ను అనుసరించి) 14/05/2024 "మే" నెలలో మొదలై 15/05/...
18/04/2024

*చిత్తూరు నడివీధి "గంగ" జాతర.*

*చైత్రమాసపు ఐదవ మంగళవారం (తమిళ క్యాలెండర్ ను అనుసరించి) 14/05/2024 "మే" నెలలో మొదలై 15/05/2024 బుధవారం సాయంత్రం అమ్మవారి ఊరేగింపుతో నిమజ్జన కార్యక్రమం ముగిస్తుంది.*

*కావున చిత్తూరు పట్టణ మరియు చుట్టుపక్కల గ్రామాల వారు అమ్మవారి దర్శించి తరించగలరు.*

*🙏ధన్యవాదములు.🙏*

09/04/2024

👉మాజీ ఎమ్మెల్యే సీకే బాబుకు  భద్రత సిబ్బందిని తొలగించిన ప్రభుత్వం... 👉వ్యక్తిగత గన్ మాన్ లు ఉపసంహరింపు... 👉క్రియాశీలక రా...
15/03/2024

👉మాజీ ఎమ్మెల్యే సీకే బాబుకు భద్రత సిబ్బందిని తొలగించిన ప్రభుత్వం...
👉వ్యక్తిగత గన్ మాన్ లు ఉపసంహరింపు...
👉క్రియాశీలక రాజకీయాలకు రావడమే కారణం గా భావిస్తున్న అభిమానులు ...
👉... ప్రత్యర్ధుల నుంచి ప్రాణహాని ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్న డాక్టర్ సి. కె .లావణ్య బాబు
👉 మాజీ ఎమ్మెల్యే సీకే బాబు కుటుంబానికి ఏదైనా హాని జరిగితే అది ప్రభుత్వానిదే బాధ్యత.
👉 వాస్తవాలు గుర్తించాలని జిల్లా ఎస్పీకి వినతి.
👉 భద్రతా సిబ్బంది ఏర్పాటు చేయకుంటే న్యాయ పోరాటం చేస్తాం డాక్టర్ సి. కె. లావణ్య బాబు

ఇరువారం సాయి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలుఅపన్నులకు,ప్రజలకు అండగా సమాజసేవే లక్ష్యంగా అహర్నిశలు ప్రజాసేవలో నడుస్...
25/01/2024

ఇరువారం సాయి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు

అపన్నులకు,ప్రజలకు అండగా సమాజసేవే లక్ష్యంగా అహర్నిశలు ప్రజాసేవలో నడుస్తూ అందరికీ అప్తుడ్వయి,నవతరానికి - యువతరానికి ఆదర్శప్రాయుడివై ఎన్నో సేవలు చేస్తూ ఓ మంచి వ్యక్తిగా పేరు పొందిన చిత్తూరు టాకీస్ & సాయి ఆన్లైన్ సర్వీసెస్ అధినేత ఇరువారం సాయి గారికి ఆ భగవంతుడు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించే దారిని చూపించి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుతూ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు

2 Lakh 1 Thousand 7 Hundred and 41 Total Voter Counts with 97 Thousand 7 Hundred and 65 Male Voter, 1 Lakh 3 Thousand an...
23/01/2024

2 Lakh 1 Thousand 7 Hundred and 41 Total Voter Counts with 97 Thousand 7 Hundred and 65 Male Voter, 1 Lakh 3 Thousand and 23 Female Voter and 34 Transgender Voter at Chittoor for the Upcoming Election 🗳️

22/01/2024

మా అక్క చెల్లెలకి మా అన్నదమ్ములకి మా స్నేహితులకి మరియు మా శ్రేయోభిలాషులకు సంక్రాంతి శుభాకాంక్షలు  మీ సాయి రెడ్డి 💥
15/01/2024

మా అక్క చెల్లెలకి మా అన్నదమ్ములకి మా స్నేహితులకి మరియు మా శ్రేయోభిలాషులకు సంక్రాంతి శుభాకాంక్షలు మీ సాయి రెడ్డి 💥

పై తెలిపిన ఫోటో లో గల గుర్తు తెలియని వ్యక్తీ రెండు రోజుల గా గంగాసగరం బస్ స్టాప్ లో పడి ఉంటే 108 అంబులెన్స్ వారు 9/01/202...
10/01/2024

పై తెలిపిన ఫోటో లో గల గుర్తు తెలియని వ్యక్తీ రెండు రోజుల గా గంగాసగరం బస్ స్టాప్ లో పడి ఉంటే 108 అంబులెన్స్ వారు 9/01/2024 4.P M గంటలకు గవెర్ణమెంట్ హాస్పిటల్ కు చేర్చడం జరిగింది ప్రస్తుతం I C U లో ఉన్నాడు ఇతను వయసు సుమారు 65 స లు ఉండవచ్చును కావున పై తెలిపిన వివరాల ప్రకారం మెసేజ్ అన్ని గ్రూప్ లకు ఫార్వర్డ్ చేసి గుర్తు తెలియని వ్యక్తి నీ కనుగొనవలసిందిగా కోరుచున్నారు రెండవ పట్టణ పోలీసులు

My Dear Family!Happy New Year!💐💐💐May the New Year bless you with health, wealth, and all the happiness your heart desire...
03/01/2024

My Dear Family!

Happy New Year!
💐💐💐

May the New Year bless you with health, wealth, and all the happiness your heart desires. Cheers to a fantastic 365 days ..

Happy new year chittoor peoples
01/01/2024

Happy new year chittoor peoples

*నీటి సరఫరా నిలిపివేత...**నీళ్లు లేదు సార్ అంటే, పట్టించుకునేవారు కరువు*చిత్తూరు నగర, తేనబండలోని జగనన్న కాలనీలో నీటి సరఫ...
21/12/2023

*నీటి సరఫరా నిలిపివేత...*

*నీళ్లు లేదు సార్ అంటే, పట్టించుకునేవారు కరువు*

చిత్తూరు నగర, తేనబండలోని జగనన్న కాలనీలో నీటి సరఫరా నిలిపివేసిన మున్సిపల్ శాఖ అధికారులు.

ఇక్కట్లు పడుతున్న కాలనీవాసులు. నీటి సరఫరా లేకపోవడంతో, నగరంలో బాడుగ ఇండ్లకు తిరుగు ప్రయాణం.

విభాజిత చిత్తూరు జిల్లాలో జాతీయ రహదారుల సంఖ్య: 5️⃣నిర్మాణంలో ఉన్న ఎక్స్ప్రెస్ హైవేలు: 2️⃣జిల్లా మొత్తంలో ఉన్న ట్రామా కేర...
19/12/2023

విభాజిత చిత్తూరు జిల్లాలో జాతీయ రహదారుల సంఖ్య: 5️⃣
నిర్మాణంలో ఉన్న ఎక్స్ప్రెస్ హైవేలు: 2️⃣

జిల్లా మొత్తంలో ఉన్న ట్రామా కేర్ కేంద్రాలు: 0️⃣

మిచాంగ్ తుఫాన్ వర్షాల నేపథ్యంలో  మంగళవారం పాఠశాలలకు  సెలవు : జిల్లా కలెక్టర్*
05/12/2023

మిచాంగ్ తుఫాన్ వర్షాల నేపథ్యంలో మంగళవారం పాఠశాలలకు  సెలవు : జిల్లా కలెక్టర్*


చిత్తూరు నగరం లోని ఫారెస్ట్ లో గల నగరవనంలో వాకర్స్ పై తేనెటీగలు దాడి...పరుగులు తీసిన వాకర్స్
02/12/2023

చిత్తూరు నగరం లోని ఫారెస్ట్ లో గల నగరవనంలో వాకర్స్ పై తేనెటీగలు దాడి...పరుగులు తీసిన వాకర్స్

చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలి ఆసుపత్రిలో అన్ని విభాగాలకు నైపుణ్యం కలిగిన P ప్రభుత్వ డాక్...
02/12/2023

చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలి ఆసుపత్రిలో అన్ని విభాగాలకు నైపుణ్యం కలిగిన P ప్రభుత్వ డాక్టర్లను, సిస్టర్లను, టెక్నీషియన్లను, సిబ్బందిన ని నియమించాలి. చిత్తూరు జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రిని కొనసాగించాలి. సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా

The Chittoor I Town Police apprehended two interstate thieves hailing from Tiruchi for their involvement in a robbery in...
22/11/2023

The Chittoor I Town Police apprehended two interstate thieves hailing from Tiruchi for their involvement in a robbery in Chittoor town. The police successfully recovered 440 grams of stolen gold ornaments valued at 17,00,000/-. SP Chittoor, Sri Y. Rishanth Reddy, IPS, commended the entire team and awarded them with cash rewards. Andhra Pradesh Police Dgp Andhra Pradesh

చిత్తూరు వైసీపీ యువనేత ధీరజ్ రెడ్డి మృతి చిత్తూరు జిల్లా కట్టమంచికి చెందిన వైసీపీ యువనేత, ఏపీ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ డ...
16/11/2023

చిత్తూరు వైసీపీ యువనేత ధీరజ్ రెడ్డి మృతి

చిత్తూరు జిల్లా కట్టమంచికి చెందిన వైసీపీ యువనేత, ఏపీ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ ధీరజ్ రెడ్డి గురువారం గుండెపోటుతో మృతి చెందినట్లు ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. అనారోగ్యంతో తమిళనాడులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ధీరజ్ గురువారం గుండెపోటుతో మృతి చెందారు. దీంతో కుటుంబ సభ్యులు, వైసీపీ శ్రేణులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

మన చిత్తూరు ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు
12/11/2023

మన చిత్తూరు ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు

చిత్తూరు : * HM , MEO , సస్పెన్షన్ * విధి నిర్వహణలో అలసత్వం వహించిన ఎంఈఓ, హెచ్ఎంను సస్పెండ్ చేయగా, పలువురు టీచర్లకు షోకా...
04/11/2023

చిత్తూరు : * HM , MEO , సస్పెన్షన్ *
విధి నిర్వహణలో అలసత్వం వహించిన ఎంఈఓ, హెచ్ఎంను సస్పెండ్ చేయగా, పలువురు టీచర్లకు షోకాజ్ నోటీసులు ఇచ్చినట్లు డీఈఓ విజయేంద్రరావు వెల్లడించారు. సిలబస్ పూర్తికాలేదని గుర్తించిన నేపథ్యంలో గంగవరం మండలం కీలపట్ల హెచ్ఎం దామోదరం, ఎంఈఓ-1 వేణుగోపాల్ రెడ్డిని సస్పెండ్ చేశామన్నారు. నగిరి మండలంలో మధ్యాహ్నభోజన పథకాన్ని నిర్వహించడంలో విఫలమైన 16 మంది టీచర్లకు, హెచ్ఎంకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.

అందరికీ ముఖ్య గమనిక ఒక అమ్మాయి లిటిల్ ఫ్లవర్  స్కూల్ ,విద్యవిహర్ స్కూల్ ,నారాయణ్ స్కూల్ అవరణం లో తిరుగుతూ చిన్న పిల్లలని...
02/11/2023

అందరికీ ముఖ్య గమనిక ఒక అమ్మాయి లిటిల్ ఫ్లవర్ స్కూల్ ,విద్యవిహర్ స్కూల్ ,నారాయణ్ స్కూల్ అవరణం లో తిరుగుతూ చిన్న పిల్లలని మాయమాటలు చెప్పి తీసుకొని వెళ్ళడానికి ప్రయత్నిస్తే అక్కడి వారు పట్టుకోవడానికి ప్రయత్నిస్తే పరిపోయింది చూసిన వాళ్ళు ఆ అమ్మాయి నందిని బర్ లో తిరుగుతూ తగుతూ రాత్రి సమయాలలో అనుమానాస్పదంగా ఉంటుంది అని చెప్పారు దయచేసి అందరూ భద్రంగా ఉండాలని దాని పైన పోలీస్ వారు చర్య తీసుకోవాలని కోరుతునను

చిత్తూరు:నెల్లూరు జిల్లా కావలిలో శుక్రవారం సాయంత్రం ఆర్టీసీ డ్రైవర్ పై జరిగిన దాడిని ఖండిస్తూ చిత్తూరు ఆర్టిసి వన్ డిపో ...
29/10/2023

చిత్తూరు:నెల్లూరు జిల్లా కావలిలో శుక్రవారం సాయంత్రం ఆర్టీసీ డ్రైవర్ పై జరిగిన దాడిని ఖండిస్తూ చిత్తూరు ఆర్టిసి వన్ డిపో వద్ద ధర్నా నిర్వహించిన ఆర్టీసీ జేఏసీ నాయకులు ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లు తదితరులు

దేశవ్యాప్తంగా పాఠ్య పుస్తకాల్లో ఇండియా బదులు భారత్‌!ఢిల్లీ: దేశంలోని అన్ని పాఠ్య పుస్తకాల్లో ఇండియా అనే పదానికి బదులు భా...
25/10/2023

దేశవ్యాప్తంగా పాఠ్య పుస్తకాల్లో ఇండియా బదులు భారత్‌!

ఢిల్లీ: దేశంలోని అన్ని పాఠ్య పుస్తకాల్లో ఇండియా అనే పదానికి బదులు భారత్‌ అనే పదాన్ని చేర్చాలనే ప్రతిపాదనకు జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలిNCERT ఆమోద ముద్ర వేసింది..

ఈ ప్రతిపాదనను అంతటా అమలు చేయాలని కోరుతూ సిఫార్సు చేయనుంది..

జాతీయ స్థాయిలో పాఠ్యపుస్తకాలు, ఇతర ప్రణాళికల్ని ఖరారు చేసేందుకు ప్రత్యేక కమిటీ ఒక ఏర్పాటైంది. అయితే.. ఇండియా బదులు భారత్‌ అనే పదాన్ని చేర్చాలనే ప్రతిపాదనకు NCERT ప్యానెల్‌ ఏకగ్రీవంగా అంగీకారం తెలిపినట్లు ప్యానెల్‌ చైర్మన్‌ ఐజాక్‌ బుధవారం వెల్లడించారు. కొత్త ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల్లో ఇండియా బదులు భారత్‌ ఉంటుందని స్పష్టం చేశారాయన..

చిత్తూర్ జిల్లా : కారుని ఢీ కొన్న  బైక్ : పలమనేరు రోడ్డు ఇరువారము  బ్రిడ్జి వద్ద ముందు వెళ్తున్న కారును ఢీ కొని గుర్తు త...
17/10/2023

చిత్తూర్ జిల్లా :
కారుని ఢీ కొన్న బైక్ : పలమనేరు రోడ్డు ఇరువారము బ్రిడ్జి వద్ద ముందు వెళ్తున్న కారును ఢీ కొని గుర్తు తెలియని వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి . గాయపడిన వ్యక్తిని చిత్తూరు ప్రభుత్వ హాస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ట్రాఫిక్ సి.ఐ. సత్య బాబు గారు సంఘన స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు .

చిత్తూర్ జిల్లా :  పొలం లోకి దూసుకెళ్లిన కారు . గంగవరం మండలం బెంగళూరు - తిరుపతి జాతీయ రహదారి .టీటీడీ గోశాల సమీపంలో బెంగళ...
17/10/2023

చిత్తూర్ జిల్లా : పొలం లోకి దూసుకెళ్లిన కారు . గంగవరం మండలం బెంగళూరు - తిరుపతి జాతీయ రహదారి .టీటీడీ గోశాల సమీపంలో బెంగళూరు వైపు వెళ్తున్న ఓ కారు అదుపుతప్పు బీడు భూమి లోకి దూసుకెళ్లింది. కారు లో ప్రయాణిస్తున్న వారికి స్వల్ప గాయాలు అయ్యాయి. ఈ ఘటనము చూసిన స్థానికులు వెంటనే సహాయక చర్యలు అందించారు

14/10/2023
చిత్తూర్ జిల్లా :పుంగనూరు: పట్టణంలోని ఉబేదుల్లా కాంపౌండ్ కు చెందిన ఇద్దరు విద్యార్థులు గురువారం నుంచి కనబడటం లేదని వారి ...
14/10/2023

చిత్తూర్ జిల్లా :పుంగనూరు: పట్టణంలోని ఉబేదుల్లా కాంపౌండ్ కు చెందిన ఇద్దరు విద్యార్థులు గురువారం నుంచి కనబడటం లేదని వారి తల్లిదండ్రులు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బావ జన్ కొడుకు ఆసిఫ్, నూరుల్లా కొడుకు ఆజాద్ మదనపల్లెలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ చదువుతున్నారు. కళాశాలకు వెళ్లిన విద్యార్థులు సాయంత్ర మైనా ఇంటికి చేరుకోకపోవడంతో దీంతో వారి కుటుంబ సభ్యులు స్టేషన్లో ఫిర్యాదు చేశారు

12/10/23 10:30 చిత్తూరు జిల్లా :  కుప్పం:  పాసెంజర్ రైలు బోగీలలో మంటలు. ఆంధ్ర సరిహద్దు సమీపంలో బంగారు పేట తాలూకా రైల్వేస...
12/10/2023

12/10/23 10:30
చిత్తూరు జిల్లా : కుప్పం: పాసెంజర్ రైలు బోగీలలో మంటలు. ఆంధ్ర సరిహద్దు సమీపంలో బంగారు పేట తాలూకా రైల్వేస్టేషన్ వద్ద మారికుప్పం పాసెంజర్ పై భాగం లో పవర్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగారయి. రైలు నిలచి ఉన్నపుడు మంటలు రావడంతో ప్రయాణికులు పరుగులు తీశారు ఎవ్వరికి ఎటువంటి ప్రమాదం జరుగలేదు. రైల్వే అధికారులు మంటలను అర్పిన తరువాత రైలు యధావిధిగా నడిచింది ..

🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻     పై ఫొటోలోని  అబ్బాయి ( వయస్సు 16 సం/ )   పేరు  ఢిల్లీ కిషోర్ , ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం, వ...
12/10/2023

🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 పై ఫొటోలోని అబ్బాయి ( వయస్సు 16 సం/ ) పేరు ఢిల్లీ కిషోర్ , ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం, వివేకానంద జూనియర్ కాలేజ్, చిత్తూరు లో చదువుతున్నాడు. ఈ అబ్బాయి చిత్తూరు జిల్లా, పూతలపట్టు మండలం , నారాయణరెడ్డి పల్లె కు చెందిన వ్యక్తి . సోమవారం ( 09/10/2023 ) నాడు కాలేజ్ కు వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళాడు. కానీ ... ఆ రోజు నుంచే *కనబడుటలేదు* దయచేసి ఈ అబ్బాయి ఆచూకీ తెలిసినా, ఎవరికైనా తటస్థ పడినా.... వెంటనే కింది నంబర్లకు తెలియచేయగలరని కోరి ప్రార్థిస్తున్నాము. 7989874058 , 9703809948 . ఈ మెస్సేజ్ ని మీకు అందుబాటులో ఉన్న మరిన్ని గ్రూపులకు పంపగలరని కోరుకుంటున్నాము.🙏

Address


Telephone

+919492443364

Website

Alerts

Be the first to know and let us send you an email when Chittoor Talkies posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Chittoor Talkies:

Videos

Shortcuts

  • Address
  • Telephone
  • Alerts
  • Contact The Business
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share