Jaya Jayahey News

  • Home
  • Jaya Jayahey News

Jaya Jayahey News Jayajayahey Channel |is a 24 hour Telugu News Broadcasting Network, owned by SWANSIKASREE BROADCASTING Pvt Ltd.

Jayahey Channel is Andhra Pradesh and Telangana leading Telugu Daily News Channel and offers latest news videos on exclusive breaking news,

ఉత్తరాంద్ర జిల్లాల ఆరాధ్య దైవం, సింహాచలం శ్రీ వరాహాలక్ష్మి నృసింహ స్వామివారి దేవాలయంలో ఉద్యోగులకు బదిలీల భయం పట్టుకుంది....
30/05/2023

ఉత్తరాంద్ర జిల్లాల ఆరాధ్య దైవం, సింహాచలం శ్రీ వరాహాలక్ష్మి నృసింహ స్వామివారి దేవాలయంలో ఉద్యోగులకు బదిలీల భయం పట్టుకుంది..రాష్ట్ర దేవాదాయ శాఖ ఉద్యోగులకు సాధారణ బదిలీలలో భాగంగా జి.ఓ.విడుదలయింది..మే 31 తో ఈ ప్రక్రియ ముగిస్తుంది..ఈ నేపథ్యంలో సింహాద్రి అప్పన్న ఉద్యోగులు సుమారు 10 నుంచి 15 మంది వరకు బదిలీలు జరిగే అవకాశం ఉండటంతో బదిలీలు జరిగే ఆ ఉద్యోగులంతా బదిలీలు ఆపుకోవడం కోసం పైరవీలు చేస్తున్నారు..ఇప్పటికే కొంతమంది తప్పుడు మెడికల్ సర్టిఫికెట్ లు, ఈవో తో రిపోర్ట్ లు రాయించుకున్నట్లు ఆలయవర్గాలు గుసగుసలాడుకుంటున్నారు....

ఉత్తరాంద్ర జిల్లాల ఆరాధ్య దైవం, సింహాచలం శ్రీ వరాహాలక్ష్మి నృసింహ స్వామివారి దేవాలయంలో ఉద్యోగులకు బదిలీల భయం ....

సిమ్రాన్ 50 ఏళ్ల వయసులో బికినీ అందాలతో కుర్రకారునికి మంటలు పుట్టిస్తుంది.
30/05/2023

సిమ్రాన్ 50 ఏళ్ల వయసులో బికినీ అందాలతో కుర్రకారునికి మంటలు పుట్టిస్తుంది.

సిమ్రాన్ 50 ఏళ్ల వయసులో బికినీ అందాలతో కుర్రకారునికి మంటలు పుట్టిస్తుంది.

నేషనల్ క్రష్ రష్మిక రేంజ్ ఇప్పుడు ఏ రేంజ్ లో ఉందో అందరికీ తెలిసిందే. ఆమెలాగా అన్ని భాషల్లో సినిమాలు చేస్తున్న హీరోయిన్ ఎ...
30/05/2023

నేషనల్ క్రష్ రష్మిక రేంజ్ ఇప్పుడు ఏ రేంజ్ లో ఉందో అందరికీ తెలిసిందే. ఆమెలాగా అన్ని భాషల్లో సినిమాలు చేస్తున్న హీరోయిన్ ఎవరూ లేరు. పైగా అన్ని భాషల్లో స్టార్ హీరోలతోనే సినిమాలు చేస్తోంది. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో అగ్ర హీరోలతో సినిమాలు చేస్తున్న ఏకైక హీరోయిన్ గా ఆమె రికార్డు సృష్టిస్తోంది. పైగా సౌత్ లో ఏ హీరోయిన్ కు లేనంత ఫాలోయింగ్ కేవలం రష్మికకు మాత్రమే సొంతం. ఈమె పుష్ప సినిమాతో అయితే పాన్ ఇండియా వ్యాప్తంగా పాపులర్ అయ్యింది.....

నేషనల్ క్రష్ రష్మిక రేంజ్ ఇప్పుడు ఏ రేంజ్ లో ఉందో అందరికీ తెలిసిందే. ఆమెలాగా అన్ని భాషల్లో సినిమాలు చేస్తున్న హ....

తెలుగుదేశం పార్టీ సంక్షేమ నిధికి 1 కోటి రూపాయలు విరాళం అందించిన పైలా ప్రసాదరావు మహానాడు సందర్భంగా తెలుగుదేశం పార్టీ సంక్...
26/05/2023

తెలుగుదేశం పార్టీ సంక్షేమ నిధికి 1 కోటి రూపాయలు విరాళం అందించిన పైలా ప్రసాదరావు మహానాడు సందర్భంగా తెలుగుదేశం పార్టీ సంక్షేమ నిధికి తన వంతు చేయూతగా రూ.1 కోటి రూపాయలను విరాళంగా మాడుగుల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు పైలా ప్రసాదరావు అందజేశారు. ఈ మేరకు గురువారం నాడు టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడుని అమరావతిలో కలుసుకుని ఈ విరాళాన్ని అందజేశారు. ఈ మేరకు పుష్పగుచ్చం అందించి చంద్రబాబు ఆశీస్సులు పొందారు. పైలా అందిస్తున్న సేవలను, పార్టీ సంక్షేమ నిధికి రూ.1 కోటి రూపాయలను విరాళంగా అందించడం స్పూర్తిదాయకం అంటూ పైలా ప్రసాదరావును చంద్రబాబు అభినందించారు....

తెలుగుదేశం పార్టీ సంక్షేమ నిధికి 1 కోటి రూపాయలు విరాళం అందించిన పైలా ప్రసాదరావు మహానాడు సందర్భంగా తెలుగుదేశం ప...

అవినాశ్ రెడ్డి వ్యవహారంపై గంటా శ్రీనివాసరావు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి మీద మాజీమంత్రి గంటా శ...
26/05/2023

అవినాశ్ రెడ్డి వ్యవహారంపై గంటా శ్రీనివాసరావు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి మీద మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు విమర్శలు చేశారు. అవినాష్ రెడ్డి ఎపిసోడ్ సస్పెన్స్ థ్రిల్లర్ లా ఉందన్నారు. ఆయనను అరెస్ట్ చేయడానికి సీబీఐ మీనామేషాలు ఎందుకు లెక్కిస్తోందని ప్రశ్నించారు. అవినాష్ రెడ్డి తల్లికి అంతగా ఆరోగ్యం బాగోలేకపోతే హైదరాబాద్ కు ఎందుకు తీసుకువెళ్లలేదని ప్రశ్నించారు. కడపలో ఎందుకు వైద్యం అందిస్తున్నారని అడిగారు.అవినాష్ రెడ్డి విచారణ మీద సజ్జల వ్యాఖ్యలను కూడా ఆయన తప్పుపట్టారు..అవినాష్ రెడ్డి ఆరుసార్లు సీబీఐ విచారణకు వెళ్ళాడని చెప్పుకుంటున్నారు అన్నారు....

అవినాశ్ రెడ్డి వ్యవహారంపై గంటా శ్రీనివాసరావు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి మీద మాజీమ.....

రాజధాని అమరావతిలో R5 జోన్ లో బందోబస్తుకు వచ్చి పాముకాటుకు గురైన కానిస్టేబుల్ పవన్ కుమార్ మృతి బాధాకరం. బందోబస్తుకు వచ్చి...
25/05/2023

రాజధాని అమరావతిలో R5 జోన్ లో బందోబస్తుకు వచ్చి పాముకాటుకు గురైన కానిస్టేబుల్ పవన్ కుమార్ మృతి బాధాకరం. బందోబస్తుకు వచ్చిన పోలీసులకు సరైన వసతి కూడా కల్పించలేని ప్రభుత్వ అసమర్థత, నిర్లక్ష్యమే పవన్ కుమార్ ప్రాణాలు తీసింది. తమ దౌర్జన్యాలకు పోలీసులను వాడుకోవడమే కానీ వారి క్షేమం గురించి ఆలోచించలేని ప్రభుత్వం ఇది. పవన్ కుమార్ మృతికి సంతాపాన్ని తెలుపుతూ… ఆయన కుటుంబానికి నష్టపరిహారం… కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని చంద్రబాబు డిమాండ్ చేసారు.

రాజధాని అమరావతిలో R5 జోన్ లో బందోబస్తుకు వచ్చి పాముకాటుకు గురైన కానిస్టేబుల్ పవన్ కుమార్ మృతి బాధాకరం. బందోబస్త....

చోడవరం మండలంలోని స్థానిక పూర్ణ సినిమా థియేటరుకు సమీపంలో ఉన్నటువంటి శ్రీ నూకాంభికా కళ్యాణ మండపంలో విక్రుత ద్రుశ్యాలు కనిప...
25/05/2023

చోడవరం మండలంలోని స్థానిక పూర్ణ సినిమా థియేటరుకు సమీపంలో ఉన్నటువంటి శ్రీ నూకాంభికా కళ్యాణ మండపంలో విక్రుత ద్రుశ్యాలు కనిపించాయి. స్థానిక వార్డు మెంబరు నేమాల ధనలక్ష్మి స్థానిక వార్డు ప్రజలకు ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మండపంలో మెడికల్ క్యాంపు నిర్వహించాలని కోరారు. క్యాంపు ఏర్పాటులో భాగంగా మండపం తెరిచాక మండపం గదుల నిండా మందు సీసాలతో, కవర్లతో చెత్త బుట్ట కన్నా అధ్వానంగా కనిపించింది. దీనిని చూసిన చోడవరం సిపిఐ మండల కార్యదర్శి నేమాల హరి, పరిసర ప్రాంత ప్రజలు పంచాయతి వారిన ప్రశ్నించగా వారు తమకు ఏమీ తెలియదని చెప్పారు....

చోడవరం మండలంలోని స్థానిక పూర్ణ సినిమా థియేటరుకు సమీపంలో ఉన్నటువంటి శ్రీ నూకాంభికా కళ్యాణ మండపంలో విక్రుత ద్ర.....

డౌన్ ఘాట్ రోడ్డులో కూడా కాంక్రీట్ రీటైనింగ్ వాల్ నిర్మాణం టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి తిరుపతి ఘాట్ రోడ్డులో బు...
25/05/2023

డౌన్ ఘాట్ రోడ్డులో కూడా కాంక్రీట్ రీటైనింగ్ వాల్ నిర్మాణం టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి తిరుపతి ఘాట్ రోడ్డులో బుధవారం జరిగిన బస్సు ప్రమాదంపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి అధికారులను ఆదేశించారు. డౌన్ ఘాట్ రోడ్డులో కూడా కాంక్రీట్ తో రీటైనింగ్ వాల్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.ఘాట్ రోడ్డు లో బస్సు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని గురువారం చైర్మన్ శ్రీవైవి సుబ్బారెడ్డి పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరు, ఇందుకు దారి తీసిన కారణాలు ఏమై ఉండొచ్చు అనే అంశాలపై ఆయన అధికారులతో చర్చించారు....

డౌన్ ఘాట్ రోడ్డులో కూడా కాంక్రీట్ రీటైనింగ్ వాల్ నిర్మాణం టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి తిరుపతి ఘాట్ ర...

రంగంలోకి పొలిటికల్ ఫిక్సర్లు వేడిక్కిన రాజకీయాలు మింగలేక .. కక్కలేక వైసీపీ సతమతం వైఎస్ భాస్కర్‌ రెడ్డి అరెస్ట్‌తో రాష్ట్...
18/04/2023

రంగంలోకి పొలిటికల్ ఫిక్సర్లు వేడిక్కిన రాజకీయాలు మింగలేక .. కక్కలేక వైసీపీ సతమతం వైఎస్ భాస్కర్‌ రెడ్డి అరెస్ట్‌తో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. పులివెందుల భాకరాపురంలో భాస్కర్‌ రెడ్డి అరెస్ట్‌ తర్వాత పరిణామాలు వేగంగా మారిపోయాయి. సోమవారం ముఖ్యమంత్రి అనంతపురం పర్యటనకు వెళ్లాల్సి ఉంది. తాజా పరిణామాలు, సిబిఐ దూకుడుతో ముఖ్యమంత్రి తన పర్యటన రద్దు చేసుకున్నారు. కడప ఎంపీ అవినాష్‌ రెడ్డి అరెస్ట్‌ అనివార్యమైతే రాజకీయంగా అది వైఎస్సార్సీపీకి ఇబ్బందికరం అవుతుంది. వివేకా హత్య కేసులో దర్యాప్తు అధికారిని సుప్రీం కోర్టు ఉత్తర్వులతో మార్చడంతో ఊపిరి తీసుకున్న వైసీపీ నాయకులకు ఆ సంతోషం ఎక్కువ రోజులు మిగల్లేదు....

రంగంలోకి పొలిటికల్ ఫిక్సర్లు వేడిక్కిన రాజకీయాలు మింగలేక .. కక్కలేక వైసీపీ సతమతం వైఎస్ భాస్కర్‌ రెడ్డి అరెస్ట్...

జిల్లా అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టండి..! జీవిఎంసీ కమీషనర్ కి 3వ వార్డు కార్పొరేటర్ శ్రీమతి గంటా అప్పలకొండ విజ్ఞప్త...
18/04/2023

జిల్లా అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టండి..! జీవిఎంసీ కమీషనర్ కి 3వ వార్డు కార్పొరేటర్ శ్రీమతి గంటా అప్పలకొండ విజ్ఞప్తి మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ ( జీవిఎంసీ ) కి కొత్తగా వచ్చిన కమీషనర్ సాయికాంత్ వర్మను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, 3వ వార్డు కార్పొరేటర్ దంపతులు గంటా నూకరాజు,గంటా అప్పలకొండలు మర్యాదపూర్వకంగా కలసి శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ సందర్బంగా విశాఖపట్నం జిల్లా పరిస్థితులు ముఖ్యంగా 3 వ వార్డులో ఉన్న పలు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఇరువురు వినతిపత్రం సమర్పించారు....

జిల్లా అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టండి..! జీవిఎంసీ కమీషనర్ కి 3వ వార్డు కార్పొరేటర్ శ్రీమతి గంటా అప్పలకొండ ...

అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేస్తాం హైకోర్టులో సీబీఐ వాదనలు విచారణ నేటికి వాయిదా నేడు మరోసారి సీబీఐ ముందుకు రావాలని ఎంపీకి ...
18/04/2023

అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేస్తాం హైకోర్టులో సీబీఐ వాదనలు విచారణ నేటికి వాయిదా నేడు మరోసారి సీబీఐ ముందుకు రావాలని ఎంపీకి నోటీసులు అవినాష్‌ రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్లపై విచారణ సందర్భంగా విచారణ తర్వాత అవినాష్‌ రెడ్డిని అరెస్ట్ చేయబోమని చెప్పలేమని సీబీఐ స్పష్టం చేసింది. అవినాష్‌ రెడ్డి, భాస్కర్‌ రెడ్డిని ఇరికించే కుట్ర జరుగుతోందని అవినాష్ రెడ్డి తరపు న్యాయవాదులు ఆరోపించారు. ఏ4గా ఉన్న దస్తగిరిని చిత్ర హింసలకు గురి చేసి అతను ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఈ కేసులో భాస్కర్‌ రెడ్డి, అవినాష్ రెడ్డిని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని న్యాయవాదులు కోర్టుకు వివరించారు....

అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేస్తాం హైకోర్టులో సీబీఐ వాదనలు విచారణ నేటికి వాయిదా నేడు మరోసారి సీబీఐ ముందుకు రావా....

ప్రముఖ చిత్రకారుడు "బాలి" ఇక లేరు. "బాలి" పేరుతో తెలుగు చిత్రకళా రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్న "కళా ఋషి" మేడిశె...
18/04/2023

ప్రముఖ చిత్రకారుడు "బాలి" ఇక లేరు. "బాలి" పేరుతో తెలుగు చిత్రకళా రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్న "కళా ఋషి" మేడిశెట్టి శంకర రావు (81) ఈరోజు {18-4-2023} తెల్లవారుజామున విశాఖలో కన్నుమూశారు.విశాఖ జిల్లా అనకాపల్లిలో మేడిశెట్టి లక్ష్మణరావు అన్నపూర్ణ దంపతులకు 29 సెప్టెంబర్ 1941 న జన్మించిన శంకర్రావు చిన్నతనం నుంచి చిత్రకళ పట్ల మక్కువ పెంచుకొని ఆరంగంలో విశేషంగా కృషి చేశారు,1970 నుంచి చిత్రకళలో ప్రవేశం చేసిన ఆయన వ్యంగ్య చిత్రాలు, కథా చిత్రాలు, తో పాటు పత్రిక రచనలోకూడా కృషి చేస్తూ, తన చిత్రకళ ప్రతిభను కొనసాగించారు,...

ప్రముఖ చిత్రకారుడు “బాలి” ఇక లేరు. “బాలి” పేరుతో తెలుగు చిత్రకళా రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్న “కళా ఋ.....

సినిమా బుల్లితెర రంగస్థల ప్రముఖ నటులు అల్లు రమేష్ సోమవారం రాత్రి మృతి చెందారు . గత కొంతకాలంగా గుండె సంబంధిత వ్యాధితో బాధ...
18/04/2023

సినిమా బుల్లితెర రంగస్థల ప్రముఖ నటులు అల్లు రమేష్ సోమవారం రాత్రి మృతి చెందారు . గత కొంతకాలంగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన చికిత్స తీసుకుంటూ సోమవారం రాత్రి మృతి చెందారు.విశాఖపట్నం జిల్లా వడ్డాది మాడుగులకు చెందిన అల్లు రమేష్ గత 30 ఏళ్లకు పైగా రంగస్థలం నటుడిగా ప్రవేశించి తర్వాత బుల్లితెర సినిమా నటుడిగా అలరించారు. కేరింత సినిమాలో ఆయన చేసిన నటనకు ప్రశంసలు లభించాయి. నగరానికి చెందిన అల్లూ రమేష్ బ్లేడ్ బాబ్జి, నిజం, చిరుజల్లు ,నెపోలియన్ వంటి చిత్రాలతో పాటు కళావతి ,మా విడాకులు.....

సినిమా బుల్లితెర రంగస్థల ప్రముఖ నటులు అల్లు రమేష్ సోమవారం రాత్రి మృతి చెందారు . గత కొంతకాలంగా గుండె సంబంధిత వ్య....

శ్రీకాళహస్తిలో జేకే స్టీల్స్ అధినేత,రాచగున్నేరి మాజీ సర్పంచ్,ప్రజా సేవకులుబొల్లినేని జగన్నాధం నాయుడు చేపట్టిన అన్నదాన కా...
18/04/2023

శ్రీకాళహస్తిలో జేకే స్టీల్స్ అధినేత,రాచగున్నేరి మాజీ సర్పంచ్,ప్రజా సేవకులుబొల్లినేని జగన్నాధం నాయుడు చేపట్టిన అన్నదాన కార్యక్రమం సోమవారంతో 250 రోజులకు చేరింది.ఈ సందర్బంగా శ్రీకాళహస్తిలో అన్నదాన కార్యక్రమాన్ని మద్దిలేడు మాజీ సర్పంచ్ పఠాన్ ఫజురుల్లా ఖాన్ ప్రారంభించి ఆనందం వ్యక్తం చేశారు.వాస్తవానికి మద్దిలేడు మాజీ సర్పంచ్ జీవనోపాధికై 3.5 సంవత్సరాల క్రితం కువైట్ కి వెళ్లారు.సోమవారం కువైట్ నుంచి వచ్చి వారి నివాసానికి కూడా పోకుండా నేరుగా ఆయన మిత్రుడు బొల్లినేని జగన్నాథం నాయుడు చేస్తున్న అన్నదాన కార్యక్రమానికి హాజరై పేదలకు అన్నదానం చేశారు.అంతే కాకుండా నిరుపేదలతోపాటు ఆయన,జగన్నాథం నాయుడు కలిసి భోజనం చేయటం ఆనందాన్ని ఇచ్చిందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.కాగా నియోజకవర్గపరిధిలోని నిరుపేదలకు ఆకలి తీర్చే ''అన్న'' దాత 2022 ఆగస్టు 15వ తేది జేకే స్టీల్స్ అధినేత,రాచగున్నేరి మాజీ సర్పంచ్ బొల్లినేని....

శ్రీకాళహస్తిలో జేకే స్టీల్స్ అధినేత,రాచగున్నేరి మాజీ సర్పంచ్,ప్రజా సేవకులుబొల్లినేని జగన్నాధం నాయుడు చేపట్ట....

సీఎం అనంతపురం టూర్ వాయిదా ఏప్రిల్ 26న జగనన్న వసతి దీవెన ముఖ్యమంత్రి జగన్ రేపటి అనంతపురం జిల్లా టూర్ వాయిదా పడింది.జగనన్న...
17/04/2023

సీఎం అనంతపురం టూర్ వాయిదా ఏప్రిల్ 26న జగనన్న వసతి దీవెన ముఖ్యమంత్రి జగన్ రేపటి అనంతపురం జిల్లా టూర్ వాయిదా పడింది.జగనన్న వసతి దీవెన నిధులు విడుదల చేయాల్సి ఉండగా… ఏప్రిల్ 26వ తేదీకి వాయిదా వేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఫలితంగా ఏప్రిల్ 26వ తేదీన సీఎం జగన్…అనంతపురం జిల్లాలోని శింగనమల నియోజకవర్గంలో పర్యటించనున్నారు. మరోవైపు ఏపీ ప్రభుత్వం తరపు ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇవ్వనుంది. విజయవాడలో జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్ హాజరుకానున్నారు....

సీఎం అనంతపురం టూర్ వాయిదా ఏప్రిల్ 26న జగనన్న వసతి దీవెన ముఖ్యమంత్రి జగన్ రేపటి అనంతపురం జిల్లా టూర్ వాయిదా పడింద...

అనంతపురం జిల్లా దేవరకొండలో విషాదం చోటు చేసుకుంది. శ్రీవిద్యానికేతన్ స్కూల్ కరస్పాండెంట్ ఉమాపతి మృతి సంచలనంగా మారింది. ఆయ...
17/04/2023

అనంతపురం జిల్లా దేవరకొండలో విషాదం చోటు చేసుకుంది. శ్రీవిద్యానికేతన్ స్కూల్ కరస్పాండెంట్ ఉమాపతి మృతి సంచలనంగా మారింది. ఆయన తన కారు డ్రైవర్ను దించేసి.. స్వయంగా కారు నడుపుతూ కొండ కిందికి దూసుకెళ్లారు. ఈ ఘటనలో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. అప్పుల బాధతోనే ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

అనంతపురం జిల్లా దేవరకొండలో విషాదం చోటు చేసుకుంది. శ్రీవిద్యానికేతన్ స్కూల్ కరస్పాండెంట్ ఉమాపతి మృతి సంచలనంగా...

విశాఖపట్నం గడపగడపకు మన ప్రభుత్వము కార్యక్రమంలో భాగంగా విశాఖ ఉత్తర నియోజకవర్గం 46వార్డు శాంతినగర్ సచివాలయం కైలాసపురం, శాం...
17/04/2023

విశాఖపట్నం గడపగడపకు మన ప్రభుత్వము కార్యక్రమంలో భాగంగా విశాఖ ఉత్తర నియోజకవర్గం 46వార్డు శాంతినగర్ సచివాలయం కైలాసపురం, శాంతినగర్ కొండవాలు ప్రాంతంలో విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త,రాష్ట్ర నెడ్ క్యాప్ చైర్మన్ కె.కె రాజు డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్ తో కలిసి పర్యటించారు.ఈ కార్యక్రమంలో బాగంగా ఇంటింటికి వెళ్ళి ఇప్పటివరకు ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ ఫలాలను వివరిస్తూ - ప్రజల సమస్యలు తెలుసుకుంటూ పర్యటించారు.ఈ సందర్భంగా కె.కె రాజు మాట్లాడుతూ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగు పరిచే విధంగా సంక్షేమ పథకాలు అమలు చేసి ఆయా పథకాలు నేరుగా లబ్ధిదారులకు అందేవిదంగా ముఖ్యమంత్రి వై.యస్ జగన్మోహన్ రెడ్డి పని చేస్తున్నారని అన్నారు....

విశాఖపట్నం గడపగడపకు మన ప్రభుత్వము కార్యక్రమంలో భాగంగా విశాఖ ఉత్తర నియోజకవర్గం 46వార్డు శాంతినగర్ సచివాలయం కైల....

రాజాం పట్టణం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ రాజాం నియోజకవర్గం ...
17/04/2023

రాజాం పట్టణం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ రాజాం నియోజకవర్గం ఇన్చార్జి కోండ్రు మురళీమోహన్ వైసీపీ ప్రభుత్వం పై ఘాటుగా విమర్శలు ఘుప్పించారు.రాష్ట్ర జనాభాలో ఎస్సీలు 16.4 శాతం ఉన్నప్పటికీ, వారికి బడ్జెట్ కేటాయింపులు 13 శాతం కూడా దాటలేదని, వారి జనాభా 5.3 శాతం ఉన్నప్పటికీ ఎస్టీలకు బడ్జెట్ కేటాయింపులు కేవలం 3.4 శాతం మాత్రమేనని కోండ్రు అన్నారు,ఎస్సీ, ఎస్టీలకు జనాభా నిష్పత్తి ప్రకారం బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని, ఆ నిధులను వారి సంక్షేమం, అభివృద్ధికి మాత్రమే వినియోగించాలని కోండ్రు డిమాండ్‌ చేశారు,ఎస్సీ మరియు ఎస్టీల సాధికారత అంటే వారికి ఉపాధి అవకాశాలు మరియు వారి నివాస ప్రాంతాలలో కనీస సౌకర్యాలు కల్పించడం, కానీ ఈ వైసీపీ ప్రభుత్వం అలాంటి చర్యలేమీ చేపట్టడం లేదని కోండ్రు ఆరోపించారు,జగన్‌ వచ్చాక ఏకంగా 100 సంక్షేమ పథకాలు రద్దుచేశారని,అందులో 27 పథకాలు దళితులకు చెందినవేనన్నారు,...

రాజాం పట్టణం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ రాజాం .....

విశాఖ….సింహాచలం…ఉత్తరాంద్ర జిల్లాల ఆరాధ్యదైవం సింహాద్రి అప్పన్న దేవాలయంలో చందనం అరగతీత కార్యక్రమం ఘనంగా జరిగింది..సుప్రభ...
17/04/2023

విశాఖ….సింహాచలం…ఉత్తరాంద్ర జిల్లాల ఆరాధ్యదైవం సింహాద్రి అప్పన్న దేవాలయంలో చందనం అరగతీత కార్యక్రమం ఘనంగా జరిగింది..సుప్రభాత సేవ అనంతరం స్వామివారికి విస్వక్షేనారాధనం, వైపుణ్యాహవచన కార్యక్రమాలు చేశారు..అనంతరం చందన దారుఖండానికి పూజలు జరిపి,ఆలయ బేడా ప్రదక్షిణం జరిపారు..తరువాత ఆ చందన దారుఖండాన్ని ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు, స్థానాచార్యులు,ఈవో,ట్రస్ట్ బోర్డ్ మెంబర్లు అరగతీసి కార్యక్రమాన్ని ప్రారంభించారు..23 న వైశాఖ శుద్ధ తదియ నాడు స్వామివారి చందనోత్సవం అనంతరం 3 మణుగుల చందన సమర్పణ కోసం సిద్ధం చేస్తారు..ఆ తరువాత పౌర్ణమినాడు, జ్యేష్ఠ,ఆషాడ పౌర్ణమికి మరొక 3 మణుగుల(125)కేజీలు చొప్పున మొత్తం 4 సార్లు స్వామివారికి సమర్పిస్తారు..మొత్తం 500 కేజీలకు పైగా సుగంధభరిత చందన లేపనాన్ని వేస్తారు..ఈ కార్యక్రమంలో భక్తులు భారిగా పాల్గొన్నారు….

విశాఖ….సింహాచలం…ఉత్తరాంద్ర జిల్లాల ఆరాధ్యదైవం సింహాద్రి అప్పన్న దేవాలయంలో చందనం అరగతీత కార్యక్రమం ఘనంగా జరి....

జగనన్నే మా భవిష్యత్తుకు రికార్డు స్థాయిలో స్పందన64 లక్షలు దాటిన మిస్డ్ కాల్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా...
17/04/2023

జగనన్నే మా భవిష్యత్తుకు రికార్డు స్థాయిలో స్పందన64 లక్షలు దాటిన మిస్డ్ కాల్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "జగనన్నే మా భవిష్యత్తు" కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా దిగ్విజయంగా కోనసాగుతోందని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి అన్నారు. పలు అంశాలపై ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వాన్ని ప్రజల గడప వద్దకు చేర్చిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాలనకు ప్రజలు అపూర్వ రీతిలో మద్దత్తు ఇస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమానికి ఇంటింటా విశేష ఆదరణ లభిస్తోందని, ప్రజా ప్రతినిధులు, కన్వీనర్లు, గృహ సారథులకు ప్రజలు అడుగడుగునా ఘన స్వాగతం పలుకుతున్నారని తెలిపారు....

జగనన్నే మా భవిష్యత్తుకు రికార్డు స్థాయిలో స్పందన64 లక్షలు దాటిన మిస్డ్ కాల్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష...

అమరావతి : వైసీపీ ముఖ్యనేతలతో సీఎం జగన్‌ అత్యవసరంగా సమావేశమయ్యారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ భేటీకి టీట...
17/04/2023

అమరావతి : వైసీపీ ముఖ్యనేతలతో సీఎం జగన్‌ అత్యవసరంగా సమావేశమయ్యారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ భేటీకి టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి హాజరయ్యారు. సీఎం అనంతపురం పర్యటన, అధికారిక సమీక్షలు రద్దుతో పాటు మాజీ మంత్రి వివేకా హత్య కేసులో భాస్కర్‌రెడ్డి అరెస్ట్‌, ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ఎంపీ అవినాష్‌రెడ్డి సీబీఐ ముందు హాజరు కానుండటం తదితర పరిణామాల క్రమంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. అవినాష్‌ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై మధ్యాహ్నం తెలంగాణ హైకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుంది? ఆ తర్వాత జరిగే పరిణామాలను ఎలా ఎదుర్కోవాలి? పార్టీ తరపున ఎలా ముందుకెళ్లాలి? తదితర అంశాలపై నేతలతో జగన్‌ చర్చించినట్లు సమాచారం.

అమరావతి : వైసీపీ ముఖ్యనేతలతో సీఎం జగన్‌ అత్యవసరంగా సమావేశమయ్యారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ ...

మూడు ప్రాంతాల్లో శ్రీక్రిష్ణ దేవరాయులు విగ్రహాలు కాంశ్య విగ్రహాల ఏర్పాటుకు శరవేగంగా చర్యలు చంద్రగిరిలో చారిత్రక ఘట్టానిక...
17/04/2023

మూడు ప్రాంతాల్లో శ్రీక్రిష్ణ దేవరాయులు విగ్రహాలు కాంశ్య విగ్రహాల ఏర్పాటుకు శరవేగంగా చర్యలు చంద్రగిరిలో చారిత్రక ఘట్టానికి చెవిరెడ్డి శ్రీకారం చంద్రగిరి నియోజకవర్గంలోని ప్రజలు మనసు గెలుచుకునేలా నిత్యం ఏదో ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వహించే ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తాజాగా చారిత్రక ఘట్టానికి శ్రీకారం చుట్టారు. చారిత్రక ఆనవాళ్లతో చెరగని ముద్ర వేసుకున్న చంద్రగిరితో పాటు నియోజకవర్గ పరిధిలోని పాకాల, భాకరాపేట ప్రాంతాల్లో శ్రీక్రిష్ణ దేవరాయులు విగ్రహాలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. చంద్రగిరి వారపు సంతలో చెవిరెడ్డి ఉచిత భోజనం పంపిణీని ప్రారంభించేందుకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు....

మూడు ప్రాంతాల్లో శ్రీక్రిష్ణ దేవరాయులు విగ్రహాలు కాంశ్య విగ్రహాల ఏర్పాటుకు శరవేగంగా చర్యలు చంద్రగిరిలో చారి....

గ్యాస్ ఏజెన్సీ సిబ్బంది తీరుపై మహిళల ఆగ్రహం నిర్ణీత రుసుము కన్నా అధికంగా వసూలు చేస్తున్నారని ఆరోపణ గ్యాస్ ఏజెన్సీ సిబ్బం...
17/04/2023

గ్యాస్ ఏజెన్సీ సిబ్బంది తీరుపై మహిళల ఆగ్రహం నిర్ణీత రుసుము కన్నా అధికంగా వసూలు చేస్తున్నారని ఆరోపణ గ్యాస్ ఏజెన్సీ సిబ్బంది తీరుపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.సిలిండర్ పై ఇష్ట వచ్చినట్లు అదనపు రుసుము తీసుకోవడమే కాకుండా నిలదీసి అడిగిన వారిపై దుర్భాషలాడుతున్నారు. వీరి వ్యవహారంపై మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జీవీఎంసీ 46 వ వార్డు సంజీవయ్య కాలనీ -1 ప్రాంతంలో స్థానిక మహిళలు గ్యాస్ ఏజెన్సీ సిబ్బంది తీరుపై ఆదివారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇక్కడకు భారత్, హెచ్పీ ,ఇండాన్ గ్యాస్ సిలిండర్లు వస్తున్నాయని చెప్పారు....

గ్యాస్ ఏజెన్సీ సిబ్బంది తీరుపై మహిళల ఆగ్రహం నిర్ణీత రుసుము కన్నా అధికంగా వసూలు చేస్తున్నారని ఆరోపణ గ్యాస్ ఏజె....

బాలికపై కానిస్టేబుల్‌ అత్యాచారం టెన్త్‌ పరీక్ష రాసి ఇంటికెళ్తుండగా దారుణం పదో తరగతి పరీక్ష రాసి ఇంటికెళ్తున్న బాలికపై కా...
17/04/2023

బాలికపై కానిస్టేబుల్‌ అత్యాచారం టెన్త్‌ పరీక్ష రాసి ఇంటికెళ్తుండగా దారుణం పదో తరగతి పరీక్ష రాసి ఇంటికెళ్తున్న బాలికపై కానిస్టేబుల్‌ అత్యాచారానికి పాల్పడ్డాడు. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో ఈ దారుణం జరిగింది. పదో తరగతి పరీక్షలు శనివారం పూర్తయ్యాయి. చివరి రోజు పరీక్ష అనంతరం ఓ గ్రామానికి చెందిన బాలికను దాచేపల్లి పోలీస్టేషన్‌ కానిస్టేబుల్‌ నాగబాబు ఓ లాడ్జికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంటికి ఆలస్యంగా వచ్చిన బాలికను కుటుంబసభ్యులు ప్రశ్నించగా, జరిగిన దారుణాన్ని వివరించింది. ఆమె కుటుంబసభ్యులు ఆదివారం పిడుగురాళ్ల పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు....

బాలికపై కానిస్టేబుల్‌ అత్యాచారం టెన్త్‌ పరీక్ష రాసి ఇంటికెళ్తుండగా దారుణం పదో తరగతి పరీక్ష రాసి ఇంటికెళ్తున్...

09/04/2023

HIIIII

09/04/2023

welcome jayajayahey news

మొదలైన శరన్నవరాత్రి సందడి...ముస్తాబైన కనకదుర్గమ్మ కోవెళ్ళు
25/09/2022

మొదలైన శరన్నవరాత్రి సందడి...ముస్తాబైన కనకదుర్గమ్మ కోవెళ్ళు

Address


Alerts

Be the first to know and let us send you an email when Jaya Jayahey News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

  • Address
  • Telephone
  • Alerts
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share