30/05/2023
ఉత్తరాంద్ర జిల్లాల ఆరాధ్య దైవం, సింహాచలం శ్రీ వరాహాలక్ష్మి నృసింహ స్వామివారి దేవాలయంలో ఉద్యోగులకు బదిలీల భయం పట్టుకుంది..రాష్ట్ర దేవాదాయ శాఖ ఉద్యోగులకు సాధారణ బదిలీలలో భాగంగా జి.ఓ.విడుదలయింది..మే 31 తో ఈ ప్రక్రియ ముగిస్తుంది..ఈ నేపథ్యంలో సింహాద్రి అప్పన్న ఉద్యోగులు సుమారు 10 నుంచి 15 మంది వరకు బదిలీలు జరిగే అవకాశం ఉండటంతో బదిలీలు జరిగే ఆ ఉద్యోగులంతా బదిలీలు ఆపుకోవడం కోసం పైరవీలు చేస్తున్నారు..ఇప్పటికే కొంతమంది తప్పుడు మెడికల్ సర్టిఫికెట్ లు, ఈవో తో రిపోర్ట్ లు రాయించుకున్నట్లు ఆలయవర్గాలు గుసగుసలాడుకుంటున్నారు....
ఉత్తరాంద్ర జిల్లాల ఆరాధ్య దైవం, సింహాచలం శ్రీ వరాహాలక్ష్మి నృసింహ స్వామివారి దేవాలయంలో ఉద్యోగులకు బదిలీల భయం ....