*'ప్రజా టీవీ తెలుగు' 2025 క్యాలెండర్ ను ఆవిష్కరించిన...*
*గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్...!*
ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం పనిచేస్తున్న మన ప్రజా టివి తెలుగు 2025 నూతన సంవత్సరం క్యాలెండర్ ను గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ ఈరోజు గూడూరులో తన క్యాంపు కార్యాలయంలో ప్రజా టివి క్యాలెండర్ ను ఆవిష్కరించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ప్రజా టివి నియోజకవర్గ ఇన్చార్జ్ బురగా సిద్దయ్య మరియు చిట్టమూరు మండలం ప్రజా టీవీ రిపోర్టర్ అరిగెల ప్రసాద్ మరియు తడ మండల్ రిపోర్టర్ ఇరకం పెంచలయ్య ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
టిడిపి పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షులు *వెంకటశివుడు యాదవ్* కి తన నివాసం గుత్తి నందు కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ప్రజా టీవీ చైర్మన్ *"డాక్టర్ మార్నే బాల నరసింహులు"* మరియు వారి తోటి జర్నలిస్ట్ మిత్రబృందం.
Dr Marne Balanarasimhulu
Chairman - Prajaa Tv Telugu
జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా వారికి నివాళులర్పించిన ప్రజా టీవీ చైర్మన్ డాక్టర్ మార్నే బాల నరసింహులు.
Dr.Marne Balanarasimhulu
Chairman -Prajaa Tv Telugu
తిరుపతిలో జరిగిన ఎడిటర్స్ అండ్ మీడియా యాజమాన్యం ఆత్మీయ కలయిక కార్యక్రమంలో పాల్గొన్న ప్రజా టీవీ చైర్మన్ 'డాక్టర్ మార్నే బాల నరసింహులు'
Dr.Marne BalaNarasimhulu
Chairman -Prajaa Tv Telugu
ప్రజా టివి తెలుగు
గోపాలపురం నియోజకవర్గం, జగన్నాధపురం టీడీపీ మాజీ ఉపసర్పంచ్ శేఖర్ సచివాలయ మహిళ పోలీస్ ఉద్యోగి పట్ల దురుసు ప్రవర్తన..
*ఇంటికి రమ్మని హుక్కుం జారీ..
*ఉద్యోగం చేయాలంటే మేము చెప్పింది చేయాలి అని బెదిరిస్తున్న టీడీపీ నేత..*
మేము ఓటు వేయడానికి వెళ్తే కమ్మ వారు వచ్చి మమ్మల్ని కొడుతున్నారు
- ఎస్సీ, ఎస్టీ మహిళలు
ఇదీ మాచర్లలో టిడిపి చేసిన చిల్ల రాజకీయం, వైయస్ఆర్ సీపీ కోర్ ఓటు బ్యాంక్ పై దాడులు. వారిని భయభ్రాంతులకు గురి చేసి ఓట్లు వేయకుండా చేసిన గూండా చంద్రబాబు
మాచర్లలో టీడీపీ దాస్టీకం
పోలింగ్ రోజు జనంపై దాడి చేసి రిగ్గింగ్ చేసిన టీడీపీ
ఈసీ ప్రేక్షక పాత్ర, పోలీసులు కుమ్మక్కు
పోలీసులు సహకారంతో రెచ్చిపోయిన టీడీపీ రౌడీలు
వెలుగు చూస్తున్న టీడీపీ రిగ్గింగ్ వీడియోలు
పాల్వాయి గేటులో టీడీపీ దాదాగిరి
తుమ్ర కోటలో ఇళ్లపైన, మహిళలపైన దాడి చేసి మరీ టీడీపీ రిగ్గింగ్
వైఎస్సార్సీపీ మద్దతుదారులను ఓటు వేయనివ్వకుండా అడ్డుకున్న టీడీపీ మూకలు
రెంటచింతల మండలం పాల్వాయి గేటులోని 201, 202 పోలింగ్ బూత్లో టీడీపీ రిగ్గింగ్
ఓటర్లు బూత్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో దాడులక
లండన్ లోను తగ్గని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి హవా.!
మళ్లీ జగనే సీఎం అవుతారు తాడిపత్రిలో పెద్దారెడ్డి ఎమ్మెల్యే అవుతారు: బొంబాయి రమేష్ నాయుడు
*"మార్నే బాల నరసింహులు" ప్రజా టివి చైర్మన్ ఏపీ స్టేట్ హ్యూమన్ రైట్స్ వైస్ చైర్మన్ కి గౌరవ డాక్టరేట్ !*
సికింద్రాబాద్ నందుగల లయన్స్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో హోప్ తీయెలాటికల్ యూనివర్సిటీ వారు మార్నే బాల నరసింహులు కి డాక్టరేట్ అందజేశారు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ప్రతిక్షణం ప్రజల కోసం పనిచేస్తూ ప్రజల పక్షాన అధికారులను, రాజకీయ నాయకులను, పోలీస్ డిపార్ట్మెంట్ వారిని ప్రశ్నిస్తూ ప్రజల తరఫున నిలబడి ప్రజల కోసం పనిచేస్తున్న "మార్నే బాల నరసింహులు" సేవలను గుర్తించి హోమ్ తీయెలాటికల్ యూనివర్సిటీ వారు మార్నే బాల నరసింహులు కి డాక్టర్ ఆఫ్ బెస్ట్ సోషల్ సర్వీస్ అవార్డు ఇవ్వడం జరిగింది.
మార్నే బాల నరసింహులు మాట్లాడుతూ తాను ప్రజలకు చేసిన సేవలను గుర్తించి తనకు డాక్టరేట్ ప్రదానం చేసిన హోప్ తీయెలాటికల్ యూనివర్సిటీ వారికి ధన్యవాదాలు త