Mana Palakollu

Mana Palakollu Fans Page

21వ తేదీన నరసాపురంలో  శ్రీ పవన్ కళ్యాణ్ గారి బహిరంగ సభ
16/11/2021

21వ తేదీన నరసాపురంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారి బహిరంగ సభ

కారుణ్య ట్రస్ట్ చైర్మన్ తుంగ నాగేశ్వరరావు..కాపా సురేష్ కి రూ.10 వేలు ఆర్ధిక సహాయం అందించారు.* విషయం ఏంటంటే.. నెల రోజుల క...
12/11/2021

కారుణ్య ట్రస్ట్ చైర్మన్ తుంగ నాగేశ్వరరావు..
కాపా సురేష్ కి రూ.10 వేలు ఆర్ధిక సహాయం అందించారు.

* విషయం ఏంటంటే.. నెల రోజుల క్రితం యలమంచిలి మండలం కుమ్మరిపాలెం గ్రామానికి చెందిన కాపా సురేష్, ఉష దంపతుల ముగ్గురు పిల్లలు దొడ్లిపట్ల బ్యాంకు కెనాల్ లో సరదాగా ఈత కొడుతూ ఆడుకుంటున్నారు. నిండుగా ప్రవహిస్తున్న ఈ కాల్వలో ఈ ముగ్గురిలో ఒకరు (రేణుక) మునిగిపోయి ప్రాణాపాయ స్థితికి వెళ్లింది. అటుగా వెళ్తున్న యలమంచిలి ఎస్సై ప్రసాద్ ఈ దృశ్యం చూసి తక్షణమే స్పందించారు. రేణుకను కాపాడే ప్రయత్నంలో తన జీపులో హుటాహుటిన ఎక్కించుకొని హస్పటల్ కి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో రేణుక (10) మరణించింది. ఈ దురదృష్టకర సంఘటన నుండి బాదిత కుటుంబం కోలుకోలేకపోయింది. దీనికి తోడు ఆర్ధిక ఇబ్బందులు ఆ కుటుంబాన్ని మరింత కృంగదీశాయి. ఈనేపధ్యంలో కుమ్మరిపాలెంకి చెందిన పలువురు కాపా సురేష్ పరిస్థితిని కారుణ్య ట్రస్ట్ చైర్మన్ తుంగ నాగేశ్వరరావు దృష్టికి తీసుకొచ్చారు. మానవతాదృక్పథంతో ఆయన స్పందించారు. కారుణ్య ట్రస్ట్ ద్వారా రూ.10 వేలు ఆర్ధిక సహాయం అందించారు. ఈ సందర్భంగా తుంగ నాగేశ్వరరావుకి కాపా సురేష్ కృతజ్ఞతలు తెలిపారు.

28/10/2021
యలమంచిలి మండలం గుంపర్రు గ్రామ పంచాయతీ పరిధిలోని సుంకరపాలెం రామాలయం వద్ద నిర్వహిస్తున్న దేవీ నవరాత్రి మహోత్సవాల కమిటీ సభ్...
18/10/2021

యలమంచిలి మండలం గుంపర్రు గ్రామ పంచాయతీ పరిధిలోని సుంకరపాలెం రామాలయం వద్ద నిర్వహిస్తున్న దేవీ నవరాత్రి మహోత్సవాల కమిటీ సభ్యులకు కారుణ్య ట్రస్ట్ చైర్మన్ తుంగ నాగేశ్వరరావు రూ.10 వేలు విరాళం అందజేశారు.

Address

Palakollu
Palakollu
534260

Alerts

Be the first to know and let us send you an email when Mana Palakollu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share


Other News & Media Websites in Palakollu

Show All