N.95 news madanapalli news

N.95 news madanapalli news madanapalli news chenel

మదనపల్లి మున్సిపల్ ఎక్స్ అఫీషియో సభ్యులుగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి...
29/06/2024

మదనపల్లి మున్సిపల్ ఎక్స్ అఫీషియో సభ్యులుగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ భాష...

తిరుమల తిరుపతి దేవస్థానం నూతన చైర్మన్ గా కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు నియామకఓ.....
28/06/2024

తిరుమల తిరుపతి దేవస్థానం నూతన చైర్మన్ గా కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు నియామకఓ.....

విద్యాశాఖ మంత్రి యువనేత నారా లోకేష్ ని మర్యాదపూర్వకంగా కలుసుకున్న తంబళ్లపల్లి తెదేపా నేత మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్
28/06/2024

విద్యాశాఖ మంత్రి యువనేత నారా లోకేష్ ని మర్యాదపూర్వకంగా కలుసుకున్న తంబళ్లపల్లి తెదేపా నేత మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్

*ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఆహ్వానం*రేపు 29-6-24 శనివారం ఉదయం 9:30 కు మదనపల్లి పట్టణం మున్సిపల్ కార్యాలయం నందు ప్రమాణ స...
28/06/2024

*ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఆహ్వానం*

రేపు 29-6-24 శనివారం ఉదయం 9:30 కు మదనపల్లి పట్టణం మున్సిపల్ కార్యాలయం నందు ప్రమాణ స్వీకారం చేయనున్న మదనపల్లి శాసనసభ్యులు శ్రీ యం షాజహాన్ బాషా.. ప్రమాణ స్వీకార మహోత్సవానికి నియోజకవర్గ ప్రజలు, తెలుగుదేశం జనసేన బిజేపీ పార్టీల కుటుంబ సభ్యులు, నాయకులు, కార్యకర్తలకు అందరికీ ఆహ్వానం....

మంగళగిరి టీడీపి కేంద్ర కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గా ప్రమాణస్వీకారం చేసిన పల్లా శ్రీనివాసులు గారికి సన్మాన...
28/06/2024

మంగళగిరి టీడీపి కేంద్ర కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గా ప్రమాణస్వీకారం చేసిన పల్లా శ్రీనివాసులు గారికి సన్మానం చేసి హృదయపూర్వక అభినందనలు తెలిపిన తెలుగు యువత రాష్ట్ర అద్యక్షులు శ్రీరామ్ చినబాబు గారు మరియు పంతగాని నరసింహ ప్రసాద్, సిస్లా లోహిత్, దొరస్వామి నాయుడు, మహబూబ్ ఖాన్

27/06/2024

కుప్పం పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కలిసి శుభాకాంక్షలు తెలిపిన ఏపీ ట్రాన్స్ కో ఏసు వర్ధన్ రావు...

*భార్యను హత్య చేసిన కసాయి* బీ _కొత్తకోట మండలంలో ఘోరం_  *https://youtu.be/ABoEV7prdwc**ట్రాక్టర్  ఢీకొని వలసపల్లికి చెంది...
25/06/2024

*భార్యను హత్య చేసిన కసాయి* బీ _కొత్తకోట మండలంలో ఘోరం_

*https://youtu.be/ABoEV7prdwc*

*ట్రాక్టర్ ఢీకొని వలసపల్లికి చెందిన యువకుడు మృతి* _ఆసుపత్రి వద్ద కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే షాజహాన్ భాష_

*https://youtu.be/ABoEV7prdwc*

*కూతురి కోసం పోలీస్ స్టేషన్ ఎదుట తల్లిదండ్రుల నిరసన*

*https://youtu.be/ABoEV7prdwc*

*మదనపల్లిను జిల్లాగా ప్రకటించాలని కోరుతూ షిరిడి ఆలయంలో పూజల నిర్వహించిన మదనపల్లి భక్తులు*

*https://youtu.be/ABoEV7prdwc*

*మౌలిక వసతులకు ప్రథమ ప్రాధాన్యత* _మండల సమీక్షలో అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే_

*https://youtu.be/ABoEV7prdwc*

ప్రతిరోజు రాత్రి 7:౦౦ లకు న్యూస్ బులిటెన్ కలదు. లోకల్ మరియు జిల్లా వార్తల కోసం మా మీ చానల్ ని సబ్స్క్రైబ్ చేసి, లై.....

షాజహాన్ భాష  మదనపల్లి శాసనసభ్యులు గా ఎన్నికైన సందర్భంగా మదనపల్లి మండలం వలసపల్లి గ్రామం లోని అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజ...
25/06/2024

షాజహాన్ భాష మదనపల్లి శాసనసభ్యులు గా ఎన్నికైన సందర్భంగా మదనపల్లి మండలం వలసపల్లి గ్రామం లోని అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి 101 కొబ్బరికాయలు కొట్టి ముక్కు చెల్లించుకున్న వలసపల్లి తెలుగుదేశం నాయకులు... ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన తెలుగుదేశం యువ నాయకుడు జునైద్ అక్బరి.. తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు...

25/06/2024

మదనపల్లి టౌన్ నడిబొడ్డున జ్ఞానోదయ గ్రౌండ్ లో బర్తడే అంటూ నడి రోడ్డుపై కేకు కోసి సంబరాలు పేరుతో దారిన వచ్చి పోయే వారికి తీవ్ర ఇబ్బందులు కల్పిస్తున్న జూనియర్ కళాశాల విద్యార్థులు పోలీస్ యంత్రాంగం స్పందిస్తే బాగుంటది... విద్యార్థుల ఆగడాలకు భయభ్రాంతులకు గురవుతున్న స్థానికులు...

రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మైనారిటీ సెల్ ఉపాధ్యక్షులు SA మస్తాన్ తల్లి ఈరోజు తెల్లావారు జామున అనారోగ్యంతో మరణించారు.. వీర...
25/06/2024

రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మైనారిటీ సెల్ ఉపాధ్యక్షులు SA మస్తాన్ తల్లి ఈరోజు తెల్లావారు జామున అనారోగ్యంతో మరణించారు.. వీరి అంత్యక్రియలు మదనపల్లి టౌన్ MSR థియేటర్ ఎదురు గా ప్యారడైజ్ కల్యాణ మండపం ప్రక్కన వీధి లోని స్వగృహం నుండి సాయంత్రం 4" గంటలకు జరుపబడునని కుటుంబ సభ్యులు తెలిపారు .....

24/06/2024

బ్రేకింగ్ న్యూస్

అన్నమయ్య జిల్లా గుర్రంకొండ

*గుర్రంకొండలో పోలీస్ స్టేషన్ పై దాడికి యత్నం*..

*దాడిని అడ్డుకున్న ఏఎస్ఐ హెచ్ సి పైన దాడి*

*పోలీసులపై దాడితో ఉద్రిక్తత*

అన్నమయ్య జిల్లా, పీలేరు నియోజకవర్గం లోని గుర్రంకొండ పోలీస్ స్టేషన్ పై సోమవారం రాత్రి కొందరు దాడికి యత్నించడాన్ని అడ్డుకున్న పోలీసులపై దాడి చేశారు. సోమవారం రాత్రి జరిగిన ఘటనపై వివరాలు.. గుర్రంకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని అమిలేపల్లికి చెందిన ఓ వ్యక్తిని ఘర్షణ పడ్డాడని తీసుకొచ్చిన ఏఎస్ఐ శ్రీనివాసులు నాయక్, హెడ్ కానిస్టేబుల్ వేణు పై కోపంతో ఖాదర్, వెంకటేష్, ప్రకాష్ స్టేషన్ కు వచ్చి గొడవపడ్డారని తెలిసింది. అదే సమయంలో స్టేషన్ వద్ద ఉన్న ఓ పార్టీ ఎంపీపీ ని చుసిన అతనిపైన దాడికి యత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకోగా ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్ పై దాడి చేశారు. దీంతో గుర్రంకొండలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..

24/06/2024

సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నుండి ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆదేశాలతో... గాడి తీసి నివారణ చర్యలు చేపట్టిన రెవెన్యూ సిబ్బంది...

రాష్ట్ర వైద్యశాఖ మంత్రివర్యులు... MRPS ఉద్యమ ఆత్మబంధువు...సత్యకుమార్ ను గౌరవప్రదంగా కలిసి సన్మానించి శుభాకాంక్షలు తెలిపి...
24/06/2024

రాష్ట్ర వైద్యశాఖ మంత్రివర్యులు... MRPS ఉద్యమ ఆత్మబంధువు...సత్యకుమార్ ను గౌరవప్రదంగా కలిసి సన్మానించి శుభాకాంక్షలు తెలిపిన MRPS అధినేత మందకృష్ణ మాదిగ..Sనరేంద్రబాబు మాదిగ..

మంత్రి సబితమ్మను బెంగళూరు ఎయిర్ పోర్ట్ లో కలిసి బొకే అందించి ఘన స్వాగతం పలికిన  రాష్ట్ర కురబ సంఘం  వర్కింగ్ ప్రెసిడెంట్ ...
24/06/2024

మంత్రి సబితమ్మను బెంగళూరు ఎయిర్ పోర్ట్ లో కలిసి బొకే అందించి ఘన స్వాగతం పలికిన రాష్ట్ర కురబ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ బెల్లే రెడ్డి ప్రసాద్....

23/06/2024

అందరికీ నమస్కారం!!! 24-06-2024 సోమవారం మదనపల్లి శాసనసభ్యులు శ్రీ యం. షాజహాన్ భాష గారి ప్రజా కార్యక్రమం యొక్క వివరాలు...
*1 ఉదయం 7. 30 నిమిషాలకు మున్సిపాలిటీ పరిధిలోని వార్డులో పర్యటిస్తారు ప్రజా సమస్యలు పై మాట్లాడుతారు...
*2 ఉదయం 10 గంటలకు అన్నగారి నివాసం దగ్గర మదనపల్లి మున్సిపల్ కమిషనర్ మరియు అధికారులతో రివ్యూ మీటింగ్ లో పాల్గొంటారు ..
*3 ఉదయం 11. 15 నిమిషాలకు నీరు గట్టు వారి పల్లి గౌతమ్ స్కూల్ వారి ఆహ్వానం మేరకు కార్యక్రమంలో పాల్గొంటారు..
*4 ఉదయం 11:30 నిమిషాలకు ఎంపీడీవో కార్యాలయం నందు రూరల్ డిపార్ట్మెంట్ సంబంధించి అధికారులతో రివ్యూ మీటింగ్ లో పాల్గొంటారు..
*5 మధ్యాహ్నం 1.15 నిమిషాలకు నిమ్మనపల్లి ఎంపీడీవో కార్యాలయం నందు అధికారులతో రివ్యూ మీటింగ్ లో పాల్గొంటారు.
*6 మధ్యాహ్నం 3. 30 నిమిషాలకు రామసముద్రం ఎంపీడీవో కార్యాలయం నందు అధికారులతో రివ్యూ మీటింగ్ లో పాల్గొంటారు.
*7 సాయంత్రం 5. 30 నిమిషాలకు STU భవన్ ప్రభుత్వ ఉపాధ్యాయులతో సమావేశంలో పాల్గొంటారు...

విలేకరిపై తప్పుడు కేసు పెట్టిన సిఐ సస్పెండ్ఖమ్మం పట్టణంలో స్థానిక విలేకరి ఇంటిలో తుపాకీ తూటాలు దొరికినట్లుగా తప్పుడు కేస...
23/06/2024

విలేకరిపై తప్పుడు కేసు పెట్టిన సిఐ సస్పెండ్

ఖమ్మం పట్టణంలో స్థానిక విలేకరి ఇంటిలో తుపాకీ తూటాలు దొరికినట్లుగా తప్పుడు కేసులు పెట్టడం. అధికారాన్ని దుర్వినియగం చేసి పోలీసు గౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్య వరించిన సీఐ శ్రీధర్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఐజీ రంగనాథ్.

23/06/2024

*కేరళ లో మావటి ప్రాణాలు తీసిన ఏనుగు వైరల్ అవుతున్న వీడియో..*

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధ్యక్షులు  కొణిదెల పవన్ కళ్యాణ్ ను  మంగళగిరి పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా...
23/06/2024

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ ను మంగళగిరి పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన మదనపల్లె కూటమి ఎమ్మెల్యే షాజహాన్ భాష జనసేన రాష్ట్ర కమిటీ సభ్యులు దారం అనిత మదనపల్లి జనసేన నాయకులు శ్రీరామ రామాంజనేయులూ డిప్యూటీ సీఎం వివిధ శాఖల మంత్రిగా పవన్ కళ్యాణ్ గ ఉండటం చాలా సంతోషకరమైన విషయమని వారికి అభినందనలు తెలియజేశారు... ఈ సందర్భంలో మదనపల్లి నియోజకవర్గం రాజకీయ పరిస్థితుల గురించి పవన్ కళ్యాణ్ షాజహాన్ భాష ను అడిగి తెలుసుకున్నారు.

22/06/2024

మదనపల్లి ఎమ్మెల్యేగా షాజహాన్ భాష రెండవసారి ప్రమాణ స్వీకారం...

కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన షెడ్యూల్..రెండు రోజుల పాటు కుప్పం నియోజకవర్గంలో సీఎం పర్యటన..25 న సీఎం చంద్రబాబు పర్యటన వ...
22/06/2024

కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన షెడ్యూల్..

రెండు రోజుల పాటు కుప్పం నియోజకవర్గంలో సీఎం పర్యటన..

25 న సీఎం చంద్రబాబు పర్యటన వివరాలు..

మధ్యాహ్నం 12:30 కు కుప్పం పిఈఎస్ మెడికల్ కళాశాల వద్దకు చేరుకోనున్న చంద్రబాబు..

1:00 కు అన్న క్యాంటీన్ ను ప్రారంభించనున్న సీఎం..

1:30 కు ఎన్టీఆర్ విగ్రహం వద్ద జరిగే బహిరంగ సభలో పాల్గొనున్న సీఎం..

3:30 కు పిఈఎస్ మెడికల్ కళాశాలలోని ఆడిటోరియంలో జిల్లా అధికారులతో సమీక్ష..

5:30 నుండి 6:00 వరకు రిజర్వడ్..

6:00 కు ఆర్ అండ్ బి అతిథి గృహంలో కుప్పం నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశం..

8:00 కు కుప్పం ఆర్ అండ్ బి అతిథి గృహంలో బస చేయనున్న సీఎం..

రెండవ రోజు సీఎం చంద్రబాబు పర్యటన వివరాలు..

ఉదయం 10:00 కు జిల్లా నేతలతో సమీక్ష..

11:00 కు ప్రజల నుండి వినతులను స్వీకరింనున్న సీఎం..

12:00 కు శాంతిపురం మండలంలోని గుండిశెట్టిపల్లి వద్ద కాలువను పరిశీలించనున్న సీఎం..

1:00 నుండి 2:00 వరకు రిజర్వడ్..

మధ్యాహ్నం 2:00 కు నుండి 4:00 వరకు పిఈఎస్ కళాశాలలోని ఆడిటోరియంలో నియోజకవర్గ నాయకులతో సమావేశం..

4:30 కు కుప్పం పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణం కానున్న సీఎం చంద్రబాబు..

22/06/2024

ఫ్లాష్ ....ఫ్లాష్.....

*తిరుమల స్పెషల్ దర్శనం*
*గతంలో 300 /- లు*
*ఉన్నదాన్ని 200 /- లు తగ్గింపు.*

*లడ్డు 50 /- ఉన్నదాన్ని*
*25 /- చేసిన*
*ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.*

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

22/06/2024

సెక్రటేరియట్‌లో మంత్రులకు ఎక్కడ ఛాంబర్లు ఇచ్చారు. పూర్తి వివరాలివీ*

మొదటి బ్లాక్లో సీఎంవో కార్యాలయం ఉండగా..

*బ్లాక్ - 2, గ్రౌండ్ ఫ్లోర్*

రూం నెంబర్ 135 - పొంగూరు నారాయణ
రూం నెంబర్ 136 - వంగలపూడి అనిత
రూం నెంబర్ 137 - ఆనం రామనారాయణ రెడ్డి

*బ్లాక్ - 2, ఫస్ట్ ఫ్లోర్*

రూం నెంబర్ 208 - కందుల దుర్గేశ్
రూం నెంబర్ 211 - పవన్ కల్యాణ్
రూం నెంబర్ 212 - పయ్యావుల కేశవ్
రూం నెంబర్ 215 - నాదెండ్ల మనోహర్

*బ్లాక్ - 3, ఫస్ట్ ఫ్లోర్*

రూం నెంబర్ 203 - గొట్టిపాటి రవి కుమార్
రూం నెంబర్ 207 - కొల్లు రవీంద్ర
రూం నెంబర్ 210 - డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి
రూం నెంబర్ 211 - గుమ్మడి సంధ్యారాణి
రూం నెంబర్ 212 - నాస్యం మహ్మద్ ఫరూక్

*బ్లాక్ - 4, గ్రౌండ్ ఫ్లోర్*

రూం నెంబర్ 127 - అనగాని సత్య ప్రసాద్
రూం నెంబర్ 130 - కింజరాపు అచ్చెన్నాయుడు
రూం నెంబర్ 131 - ఎస్. సవిత
రూం నెంబర్ 132 - టీజీ భరత్

*బ్లాక్ - 4, ఫస్ట్ ఫ్లోర్*

రూం నెంబర్ 208 - నారా లోకేశ్
రూం నెంబర్ 210 - మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి
రూం నెంబర్ 211 - కొలుసు పార్థసారథి
రూం నెంబర్ 212 - నిమ్మల రామానాయుడు

*బ్లాక్ - 5, గ్రౌండ్ ఫ్లోర్*

రూం నెంబర్ 188 - బీసీ జనార్థన్ రెడ్డి
రూం నెంబర్ 191 - కొండపల్లి శ్రీనివాస్

*బ్లాక్ - 5, ఫస్ట్ ఫ్లోర్*

రూం నెంబర్ 210 - వాసంశెట్టి సుభాష్
రూం నెంబర్ 211 - సత్య కుమార్ యాదవ్

22/06/2024

రెండోసారి మదనపల్లి ఎమ్మెల్యేగా అమరావతి అసెంబ్లీలో ప్రమాణస్వీకారం చేసిన షాజహాన్ భాష

19/06/2024

ప్రజాస్వామ్యాన్ని గూర్చి మాట్లాడే అర్హత జగన్ మోహన్ రెడ్డి కి లేదు

గెలిస్తే ఒక మాట ఓడితే మరో మాట

అధికారం కోల్పోయిన వైకాపా అరాచకాలను కొనసాగిస్తుంది

టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి సురేంద్ర కుమార్ వెంకటీల

చిత్తూరు. ప్రజాస్వామ్యాన్ని గూర్చి మాట్లాడి అర్హత మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి లేదని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి సురేంద్ర కుమార్ వెంకటిల పేర్కొన్నారు. బుధవారం స్థానిక చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సురేంద్ర కుమార్ మాట్లాడుతూ
ప్రజాస్వామ్యంలో ప్రజలకు రక్షణ లేనివిధగా అరాచకాలను సృష్టించి, అన్ని వ్యవస్థలను
నిర్వీర్యం చేసి రాష్ట్రాన్ని తిరోగమనంలో తీసుకెళ్లిన మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, వైకాపా నాయకులు ప్రజాస్వామ్యం గూర్చి
మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికలలో ఈవీఎంల ద్వారా జరిగిన ఎన్నికలలో 151 సీట్లు వచ్చినప్పుడు, ఈవీఎంల గూర్చి ప్రస్తావించలేదు, అత్యధిక మెజారిటీ రావడంతో ప్రజా తీర్పు తమ వైపు ఉందన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికలలో కూటమి ప్రభుత్వానికి ప్రజలు 164 స్థానాలలో
అధికారాన్ని ఇస్తూ ఇచ్చిన తీర్పుని తప్పు పట్టడం, ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహించడం బదులు సాధారణ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని, అభివృద్ధి చెందిన దేశాలలో సహితం ఇదే విధానాన్ని కొనసాగిస్తున్నాయని చెప్పడం ప్రజా తీర్పును కించపరచడం అవుతుందన్నారు. 53 లక్షల మంది అమ్మ ఒడి అందుకున్న వారు ఏమయ్యారు, 66 లక్షల మంది పెన్షన్ అందుకున్న లబ్ధిదారులు ఏమయ్యారు, ఒక కోటి ఐదు లక్షల పొదుపు సంఘాల వారేమయ్యారు, 26 లక్షల మంది చేయూత అందుకున్న వారి ఏమయ్యారు, రైతు భరోసా ద్వారా లబ్ధి పొందిన 54 లక్షల మంది రైతులు ఏమయ్యారో అంటూ జగన్ మాట్లాడడం విడ్డూరం గా ఉందన్నారు.
వైకాపా ప్రభుత్వం అధికారం కోల్పోయిన అనంతరం కూడా మంగళగిరి లో ఒక టిడిపి నాయకున్ని, కర్నూలు జిల్లాలో మరో టిడిపి కార్యకర్తను, తాడిపత్రిలో
ఒక తెలుగుదేశం నాయకున్ని హతమార్చడం
వైకాపా అరాచకానికి నిదర్శనం అన్నారు.
వాళ్ళు దాడులు , హత్యలు , విధ్వంసాలు చేస్తూ టిడిపి నాయకులు వైకాపా వారిపై దాడులు చేస్తున్నారని దుష్ప్రచారం చేస్తున్నారు .

ఫోటో. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి లేదని మీడియా సమావేశంలో మాట్లాడుతున్న టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి సురేంద్ర కుమార్ వెంకిటీల .

19/06/2024

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ పాలన ముగిసి 15 రోజులు కావస్తున్న మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ వైయస్సార్ ఆరోగ్యశ్రీ పేరుతోనే కొనసాగిస్తున్న ఆస్పత్రి వైద్యాధికారులు..

19/06/2024

ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో హోంమంత్రి గా బాధ్యతలు చేపట్టిన వంగలపూడి అనిత గారికి సన్మానం చేసి అభినందనలు తెలిపిన తెలుగు యువత రాష్ట్ర అద్యక్షులు శ్రీరామ్ చినబాబు గారు

నేడు మదనపల్లి శాసనసభ్యులు శ్రీ షాజహాన్ భాషా గారు ఈరోజు మదనపల్లి పట్టణం రామారావు కాలనీ నందు బాబూజీ హైస్కూల్లో  పాఠశాలలో ఆ...
18/06/2024

నేడు మదనపల్లి శాసనసభ్యులు శ్రీ షాజహాన్ భాషా గారు ఈరోజు మదనపల్లి పట్టణం రామారావు కాలనీ నందు బాబూజీ హైస్కూల్లో పాఠశాలలో ఆకస్మిక తనిఖీ చేసి స్కూలు యొక్క బాగోగులు విద్యార్థులతో మాట్లాడటం వారి తల్లిదండ్రులతో స్కూలు విద్య గురించి మధ్యాహ్న భోజనం గురించి అడిగి కోవడం జరిగింది....

18/06/2024

ఈరోజు మదనపల్లి మండల విద్యాశాఖ అధికారి ప్రభాకర్ రెడ్డి గారికి విద్యను వ్యాపారంగా మార్చి, విద్య పేరుతో తల్లిదండ్రులను దోపిడీ చేస్తున్న విద్యాసంస్థలపై బహుజన్ యువసేన బి వై ఎస్ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేయడం జరిగింది, ఈ సందర్భంగా బహుజన యువసేన అధ్యక్షుడు పునీత్ మాట్లాడుతూ నేటి కాలంలో తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి విద్యను అందించి మంచి భవిష్యత్తు ఇవ్వాలని కోరుకుంటున్నారని, దాన్ని ఆసరాగా తీసుకుని మదనపల్లెలో చాలాచోట్ల ప్రైమరీ స్కూల్స్, ప్రీ స్కూల్స్, కిడ్స్ జోన్స్ అని ప్రారంభించి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఎల్కేజీ కి 35 వేల రూపాయల నుండి 50వేల రూపాయలు ఫీజులు రూపంలో వసూలు చేస్తున్నారని, అలాగే స్నాక్స్ మరియు ఆక్టివిటీస్ అని వేలకు వేల రూపాయలను తల్లిదండ్రుల నుండి వసూలు చేస్తూ దోపిడీ కి పాల్పడుతున్నారని పునీత్ అన్నారు, ప్రభుత్వ నియమ నిబంధనలను ప్రకారం ప్రతి స్కూల్స్ లోను 1to5 వా తరగతికి చదువు చెప్పాలంటే కనీసం TTC కోర్సులు కంప్లీట్ చేసిన వారు ఉండాలని, అలాగే 6to10th వా తరగతులకు చదువు చెప్పాలంటే B ED పూర్తిచేసిన సర్టిఫైడ్ స్టాప్ ఉండాలని, కానీ మదనపల్లిలో చాలావరకు స్కూల్స్లో సర్టిఫైడ్ స్టాఫ్ ను పెట్టుకోకుండా, సర్టిఫైడ్ స్టాఫ్ ను పెట్టుకుంటే వారికి ఎక్కువ జీతం ఇవ్వాల్సి వస్తుందని ఇంటర్, డిగ్రీ, టెన్త్ పాసైన తోనే చదువులు చెప్పిస్తున్నారని, పిల్లల తల్లిదండ్రుల దగ్గర మాత్రం వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తారు కానీ పిల్లలకు చదువు చెప్పడానికి మాత్రం ఎక్కువ జీతాలు ఇచ్చి సర్టిఫైడ్ స్టాఫ్ ను మాత్రం నియమించారని పునీత్ అన్నారు, అలాగే ప్రభుత్వ నిబంధనలు ప్రకారం ఏ విద్యాసంస్థల్లోనూ కూడా స్టేషనరీ మరియు యూనిఫార్మ్స్ అమ్మకూడదని, కానీ మదనపల్లిలో దాదాపుగా చాలా స్కూల్స్లో బయట మార్కెట్లో దొరుకుతున్న ధరలు కంటే ఐదు రెట్లు ఎక్కువ ధరలు పెట్టి స్టేషనరీ మరియు యూనిఫాం అమ్ముతున్నారని, తల్లిదండ్రులు కొంతమంది మేము బయట తీసుకుంటాం అని కోరిన స్కూల్స్ యాజమాన్యాలు మాత్రం ఒప్పుకోకుండా కచ్చితంగా వాళ్ళు స్కూల్స్ లోనే స్టేషనరీ మరియు యూనిఫార్మ్స్ కొనాలని అధిక ధరలను ఆ స్టేషనరీ యూనిఫార్మ్స్ పై వేసి తల్లిదండ్రులను దోపిడీ చేస్తున్నారని పునీత్ అన్నారు, అలాగే ప్రభుత్వ నిబంధనలను ప్రకారం, స్కూల్స్ కి రికగ్నైజేషన్ పర్మిషన్ ఇచ్చేటప్పుడు కచ్చితంగా పిల్లలకు ప్లే గ్రౌండ్స్ మరియు సైన్స్ అండ్ కంప్యూటర్ ల్యాబ్స్ ఉండాలని చెప్పిన, మదనపల్లిలో దాదాపుగా చాలా విద్యాసంస్థల్లో అలాంటి సౌకర్యాలు లేకుండా విద్యాసంస్థలు నడుపుతున్నారని, మరీ ముఖ్యంగా ఫైర్ సేఫ్టీ మెజర్స్ పాటించకుండా ప్రమాదవశాత్తు ఎలాంటి అగ్ని ప్రమాదం జరిగిన దాదాపుగా చాలా విద్యాసంస్థల్లో ప్రమాదాన్ని నియంతరించడానికి ఫైర్ సేఫ్టీ మెజర్స్ పాటించడం లేదని పునీత్ అన్నారు, ఇలాంటి నియమ నిబంధనలు ఎలాంటివి పాటించకుండా అధికంగా ఫీజులు వసూలు చేస్తున్న, సర్టిఫైడ్ స్టాప్ లేకుండా పిల్లల భవిష్యత్తుతో చలగాటం చేస్తున్న విద్యాసంస్థలను ప్రలోభాలకు లోనై పట్టించుకోకుండా వారిపై చర్యలు తీసుకోకుండా meo గారు, ఉన్నత అధికారులు పట్టించుకోవడంలేదని పునీత్ అన్నారు, కావున ఇప్పటికైనా వెంటనే విద్యాసంస్థలపై ఎంక్వయిరీ వేసి ఏం ఇబ్బందులకు విరుద్ధంగా నడుపుతున్న విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున meo కార్యాలయం దగ్గర నిరసన కార్యక్రమం చేస్తారని, ఏ విద్యా సంస్థ అయితే ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుపుతూ తల్లిదండ్రులను దోచుకుంటున్నారో, ఆరోగ్య సంస్థల దగ్గర కూడా నిరసన కార్యక్రమాలు చేపడతారని, కావున వెంటనే చర్యలు తీసుకుని తల్లిదండ్రుల ఆదాయాన్ని, విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని పునీత్ కోరారు, ఈ కార్యక్రమంలో బహుజన యువసేన నాయకులు హరీష్, శశి కుమార్, పూర్ణ, జగదీష్, వినయ్, నందీష్, సాయి,కిషోర్, సాదిక్, వంశీ,శశి,తదితరులు పాల్గొన్నారు

ప్రధానమంత్రి కిసాన్ సన్మానిధి నిధులను విడుదల చేస్తున్న నరేంద్ర మోడీ గారి లైవ్ కార్యక్రమాన్ని ఈరోజు రాజంపేట పార్లమెంట్ మద...
18/06/2024

ప్రధానమంత్రి కిసాన్ సన్మానిధి నిధులను విడుదల చేస్తున్న నరేంద్ర మోడీ గారి లైవ్ కార్యక్రమాన్ని ఈరోజు రాజంపేట పార్లమెంట్ మదనపల్లి నియోజకవర్గం అంకి శెట్టిపల్లి గ్రామపంచాయతీలో రైతుబరస్ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాయలసీమ జోనల్ ఇంచార్జ్ హోసూర్ కిరణ్ కుమార్ బిజెపి పార్టీ మండల అధ్యక్షులు పచ్చిపాల వసంత కుమార్ అగ్రికల్చర్ అధికారి హిమబిందు రైతులు రెడ్డప్ప తదితరులతో కలిసి వీక్షించారు సందర్భంగా కిరణ్ కుమార్ మాట్లాడుతూ నరేంద్ర మోడీ గారు మొట్టమొదటిగా రైతుకు సాయంగా ప్రారంభించిన కిసాన్ సంబంధించిన కార్యక్రమం నిరాటంకంగా కొనసాగటం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ రైతుల కోసం అత్యధిక నిధులు కేటాయిస్తున్నందుకు గాను సంతోషం వ్యక్తం చేస్తూ భారతీయ జనతా పార్టీ పట్ల ఆంధ్రప్రదేశ్ ఓటర్లు చూపించిన అభిమానానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో రైతు సాయం ఆంధ్రప్రదేశ్లోని ఎన్డీఏ కూటమి పెంచుతున్న విషయాన్ని రైతుల గుర్తుచేస్తూ అలాగే ప్రాజెక్టులకు మరియు రైతు దిగుబడులు గిట్టుబాటు ధరలతో అమ్ముకోవడానికి కావలసిన వసతులు కల్పించడానికి కృషి చేస్తామని తెలియజేశారు

Address

Madanapalle

Website

Alerts

Be the first to know and let us send you an email when N.95 news madanapalli news posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Share


Other Media/News Companies in Madanapalle

Show All