అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు
చలో రఖీబ్ షావలి దర్గా....
కడప నగరం నడిబొడ్డున ఉన్న రామకృష్ణ స్కూల్ వెనుక వైపు హజరత్ రఖీబ్ షావల్లి దర్గా స్థలం ఆక్రమణకు గురవుతున్నది. దాదాపు 200 కోట్లు రూపాయలు విలువ చేసే దాదాపు రెండు ఎకరాలు స్థలం ఆక్రమణకు గురవుతున్నది..
సజ్జల రామకృష్ణారెడ్డి బామర్ధి సుబ్రహ్మణ్యం ఆక్రమణ చేసి కాంపౌండ్ వాల్ నిర్మిస్తున్నాడు
అడ్డుకున్నందుకు అరెస్టు చేసి జమ్మలమడుగు పోలీస్ స్టేషన్ కు 11 మంది అఖిలపక్ష,ప్రజాసంఘాల నాయకులను తరలించారు..
జగనన్న కాలనీలలో మౌలిక సదుపాయాలు కల్పించాలి
ఇంటి నిర్మాణ వ్యయాన్ని 1.8 లక్షల నుండి 5 లక్షలకు పెంచాలి
టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు స్వాధీనం చేయాలి
పేదలను అప్పుల ఊపులోకి నెట్టొద్దు
కలెక్టర్ కార్యాలయంలోనికి ర్యాలీగా ప్రవేశించాలని చూసిన సిపిఐ నాయకులను,లబ్ది దారులను పోలీసులు అడ్డగించక స్వల్పఉద్రిక్తత, తోపులాట, బైటాయించి ఆందోళన
సీపీఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రకటించిన నవరత్నాల్లో భాగంగా జగనన్న కాలనీలలో మౌలిక సదుపాయాలు కల్పించి, ఇంటి నిర్మాణ సామగ్రి సిమెంట్, స్టీల్, ఇటుకలు,ఇసుక, కంకర, కిటికీలు,తలుపులు ఉచితంగా ఇచ్చి పెరిగిన ధరలకు అనుగుణంగా 1 లక్ష 80 వేల నుండి 5 లక్షలకు పెంచి ఇవ్వాలని, టిడ్కో ఇల్లను లబ్ధిదారులకు తక్షణమే స్వాధీనం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర డిమాండ్ చేశారు.
సిపిఐ రాష్ట్రవ్
మతోన్మాదుల చెర నుండి భారత దేశాన్ని కాపాడుకుందాం.
అష్ఫాఖుల్లా ఖాన్ గారి ఆశయాలను సాధిస్తాం.
ఈరోజు ఇన్సాఫ్ ఆధ్వర్యంలో కడప జిల్లా సిపిఐ కార్యాలయం హోచిమిన్ భవన్లో ఇన్సాఫ్ నగర కార్యదర్శి ఎస్.కె.మైనుద్దీన్ మరియు ఏ.ఐ.ఎస్.ఎఫ్ జిల్లా కార్యదర్శి G.వలరాజు అష్ఫాఖుల్లా ఖాన్ మరియు రామ్ ప్రసాద్ బిస్మిల్ గారి వర్ధంతి సందర్భంగా పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది.
ఈ సందర్భంగా ఇన్సాఫ్ నగర కార్యదర్శి ఎస్.కె.మైనుద్దీన్ మాట్లాడుతూ వీరిద్దరి స్నేహం యావత్ భారతదేశానికి స్ఫూర్తిదాయకం అని.
వీరిద్దరూ పరస్పర మతానికి చెందిన వారైనా భారతదేశ స్వాతంత్రం కోసం కులాలకు మతాలకు అతీతంగా ఐక్యమత్యంమై బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడి తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా అమరవీరుల అయ్యారు అని తెలిపారు.
కానీ ఈరోజు భారతదేశంలో ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్య ఏదైనా ఉంది అం
మైనార్టీ విద్యార్థుల పట్ల
కేంద్ర ప్రభుత్వం వివక్షత మానుకోవాలి
ప్రి మెట్రిక్ స్కాలర్షిప్ మరియు మౌలానా ఆజాద్ నేషనల్ ఫెలోషిప్ (MANF)లను కొనసాగించాలి,
AISF --- INSAAF
అఖిల భారత విద్యార్థి సమాఖ్య (AISF ) మరియు ఇన్సాఫ్ ఆధ్వర్యంలో శుక్రవారం ఆర్డీవో కార్యాలయం ఎదుట ప్రి మెట్రిక్ స్కాలర్షిప్లు మరియు మౌలానా ఆజాద్ నేషనల్ ఫెలోషిప్ లను కొనసాగించాలని ధర్నా నిర్వహించడం జరిగింది,
ఈ సందర్భంగా అఖిల భారత విద్యార్థి సమాఖ్య AISF జిల్లా కార్యదర్శి గుజ్జుల వలరాజు మరియు ఇన్సాఫ్ నగర కార్యదర్శి SK మైనుద్దీన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి విద్యా రంగంలో సమూల మార్పులు చేస్తూ SC , ST BC , MT మైనార్టీ విద్యార్థులను చదువుకు దూరం చేసే విధంగా వారి యొక్క ఫాసిస్టు ధోరణులు విద్యా వ్యవస్థ పై అడుగడుగునా రుద్దుతున్నారు, అందులో భాగంగానే 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఉన్న
మైనారిటీ విద్యార్థుల స్కాలర్షిప్స్ రద్దు పునరుద్ధరించాలి డిసెంబర్ 16న ఆందోళన
ఇన్సాఫ్
మైనారిటీ విద్యార్థులకు విద్యను దూరం చేయడంలో భాగంగానే స్కాలర్షిప్స్ ను రద్దుతో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అసలు రూపం బయటపడిందని స్కాలర్షిప్స్ ను కొనసాగించాలని కడప సబ్ కలెక్టర్ (ఆర్డిఓ) కార్యాలయం ఎదుట డిశంబర్16న నిరసన ధర్నా నిర్వహిస్తున్నట్లు ఇన్సాఫ్ జిల్లా అధ్యక్షులు కేసి.బాదుల్లా, జిల్లా ఉపాధ్యక్షులు ఎస్.గౌస్, నగర అధ్యక్ష,కార్యదర్శి షాజహాన్,మైనుద్దీన్ లు తెలిపారు.
మంగళవారం స్థానిక హోచిమిన్ భవన్ యందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ 2006 సంలో పార్లమెంట్ కు నివేదించిన సచార్,రంగనాద్ మిశ్రా రిపోర్టు ముస్లిం మైనారిటీలు విద్యలో అందరికంటే ఎస్సి,ఎస్టీ ల కంటే వెనుకబడి ఉన్నారని తెలిపారు.
ప్రీ-మెట్రిక్ స్కాలర్షిప్స్, (MANF) మౌలానా ఆజాద్ న
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణతో ముఖాముఖి.
కడపలో స్టీల్ ప్లాంట్ నిర్మాణం గురించి...
ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణానికి సిపిఐ డిసెంబర్ 9 నుంచి 13 వరకు చేపట్టిన పాదయాత్రలకు అనుమతులు ఇవ్వాలని జిల్లా ఎస్పీ గారిని సిపిఐ ప్రతినిధి బృందం విజ్ఞప్తి
విభజన చట్టంలో ఆమోదించిన కడప జిల్లా ఉక్కు కర్మాగారా పనులు ప్రారంభించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ గారి చేపట్టిన డిసెంబర్ 9 నుంచి 13 వరకు పాదయాత్రలకు అనుమతులు ఇవ్వాలని గురువారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఆన్పురాజన్ గారికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జి .ఈశ్వరయ్య, జిల్లా కార్యదర్శి గాలి.చంద్ర నేతృత్వంలో ప్రతినిధి బృందం వినతి పత్రం సమర్పించడం Vజరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగం, సుప్రీంకోర్టు గైడ్లన్స్ అనుసరించి ఆర్టికల్ 14,18,19 ప్రకారం స్వేచ్ఛగా పాదయాత్రలు నిర్వహించుకోవచ్చని ప్రజలకు ఆటంకం కలిగించినచో ఆర్టికల్14 అనుసరించి పోలీసులుగా జోక్యం చేసుకోగా తప్
ముస్లిం,మైనారిటీలకు కేటాయించిన,ఖర్చుచేసిన నిధులుపై శ్వేతపత్రం విడుదల చేయాలి
ఇన్సాఫ్
ముస్లింల,మైనారిటీలకు కేటాయించిన నిధులను ముస్లింల అభివృద్ధికి కేటాయించకుండా మీ గొప్పలకు సంక్షేమ పథకాలకు కేటాయించి ముస్లింలకు ద్రోహం చేశారని ఇన్సాఫ్ జిల్లా అధ్యక్షులు కేసి.బాదుల్లా, నగర కార్యదర్శి ఎస్.మైనుద్దీన్, జిల్లా సహాయ కార్యదర్శి ఎస్.గౌస్ లు అన్నారు.
గురువారం స్థానిక హోచిమిన్ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం వారు మాట్లాడుతూ
ఉర్దూ స్కూల్లలో మౌఖిక వసతులు , విధ్యార్థులు సరాపడ ఉపాధ్యాయులను కేటాయించిన దాఖలాలు లేవు ఇది ముస్లింలకు విధ్యను దూరం చేయడం కాదా ఇలా ముస్లింలపై వివక్షత చూపుతూ వుంటే ముస్లిం మైనారిటీ ప్రజలు ఎలా అభివృద్ధి చెందుతారన్నారు.
ముస్లింలకు మీరు ఇచ్చిన హామీలపై స్వేతపత్రం విడుదల చేయాలని వారన్నారు ఇప్పటీకైనా మీరు ఇచ్చిన హ
చెత్త పన్ను రద్దు చేయాలంటూ అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో కడప కార్పొరేషన్ కార్యాలయం ఎదురుగా ఆందోళన....
సర్వసభ్య సమావేశం తీర్మానం చేయాలని డిమాండ్....
మున్సిపల్ కార్యాలయంలోకి చొచ్చుకునిపోయే ప్రయత్నం చేసిన ఆందోళనకారులు...
అఖిలపక్ష కమిటీ నాయకుల పోలీసుల మధ్య ఘర్షణ....
అఖిలపక్ష నాయకులను అరెస్ట్ చేసి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించిన డిఎస్పీ వెంకట శివారెడ్డి....