SK Mynuddin Yuvasena

SK Mynuddin Yuvasena For The People To The People

💯హిందూ,ముస్లిం కు మధ్య జరుగుతున్న యుద్ధం కాదు ఇది💯 💥రాజ్యాంగం కు మనుధర్మానికి జరుగుతున్న యుద్ధం ఇది💥 ❤️భారతీయులారా తస్మా...
21/01/2024

💯హిందూ,ముస్లిం కు మధ్య జరుగుతున్న యుద్ధం కాదు ఇది💯
💥రాజ్యాంగం కు మనుధర్మానికి జరుగుతున్న యుద్ధం ఇది💥
❤️భారతీయులారా తస్మాత్ జాగ్రత్త జై భారత్ జై హింద్❤️

చిరునవ్వు ప్రతికూల పరిస్థితులను కూడా అవకాశాలుగా మార్చగలదు.ఎప్పుడు బాధపడుతుంటే బ్రతుకు భయపెడుతుంది...అదే ప్రతి క్షణం "నవ్...
02/01/2024

చిరునవ్వు ప్రతికూల పరిస్థితులను కూడా అవకాశాలుగా మార్చగలదు.
ఎప్పుడు బాధపడుతుంటే బ్రతుకు భయపెడుతుంది...
అదే ప్రతి క్షణం "నవ్వుతూ" ఉంటే జీవితం తలదించుతుంది...

ప్రపంచంలో కమ్యూనిస్టులు చేసే పోరాటాలు....1. ప్రపంచంలోని ప్రతి మానవాళి సమస్యల పరిష్కారం కోసం ఇది అందరికీ తెలుసు. 2.కమ్యూన...
16/11/2023

ప్రపంచంలో కమ్యూనిస్టులు చేసే పోరాటాలు....

1. ప్రపంచంలోని ప్రతి మానవాళి సమస్యల పరిష్కారం కోసం ఇది అందరికీ తెలుసు.
2.కమ్యూనిస్టుగా కొనసాగడం కోసం తన జీవితంతో తాను చేసే పోరాటం ఇది కేవలం సామాజిక బాధ్యత కలిగిన వాడికి మాత్రమే తెలుసు.

జగన్మోహన్ రెడ్డి గారి రాకతో ముందస్తు అరెస్టు నోటీసులు....ఒక్కమాటలో చెప్పాలంటే అభివృద్ధి ఉండదు అనిచివేత మాత్రమే ఉంటుంది.....
08/11/2023

జగన్మోహన్ రెడ్డి గారి రాకతో ముందస్తు అరెస్టు నోటీసులు....
ఒక్కమాటలో చెప్పాలంటే అభివృద్ధి ఉండదు అనిచివేత మాత్రమే ఉంటుంది...

కరువు కోరల్లో కడప జిల్లాభూమిలో వేసిన ఎరువులు బుగ్గిపాలురాజకీయాలు తప్ప రైతాంగ సమస్యలు పట్టని జగన్ సర్కార్కరువు జిల్లాల జా...
06/11/2023

కరువు కోరల్లో కడప జిల్లా
భూమిలో వేసిన ఎరువులు బుగ్గిపాలు
రాజకీయాలు తప్ప రైతాంగ సమస్యలు పట్టని జగన్ సర్కార్
కరువు జిల్లాల జాబితాలో కడప లేకపోవడం విచారకరం
కరువు మండలాలు ప్రకటించి సహాయక చర్యలు చేపట్టకపోతే సామాజిక సాధికారిక బస్సు యాత్రలను అడ్డుకుంటాం
కరువు పర్యటనలో జి.ఓబులేసు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గాసభ్యులు

కరువు వలసలు ఆత్మహత్యలకు నిలయంగా మారిన కడప జిల్లా మరో మారు కరువు వాతన పడిందని భూమిలో వేసిన ఎరువులు విత్తనాలు బుగ్గిపాలయ్యాయని తక్షణం కడప జిల్లాలో కరువు జాబితాలో చేర్చి సహాయక చర్యలు చేపట్టకపోతే వైసీపీ ప్రభుత్వం చేపట్టిన సామాజిక సాధికారిక బస్సు యాత్రను అడ్డుకుంటామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గాసభ్యులు జి.ఓబులేసు, పి రామచంద్రయ్య హెచ్చరించారు. సిపిఐ చేపట్టిన రాష్ట్ర వ్యాప్త కరువు పర్యటనలో భాగంగా సోమవారం కమలాపురం మండలం చదిపిరాళ్ళ, ఎర్రగుంట్ల మండలంలోని దండుపల్లి, సిరాజుపల్లె, వామి కొండ రిజర్వాయర్, గ్రామాల్లో పర్యటించిన వారు మాట్లాడుతూ రాష్ట్రంలో తగినంత వర్షపాతం నమోదు కాక ఖరీఫ్,రబీ సీజన్లు పూర్తిగా సాధారణ సాగు విస్తీనానికి నోచుకోలేదన్నారు. అర, కోరగా వేసిన పంటలు కూడా పూర్తిగా ఎండిపోయాయి అన్నారు. భూగర్భ జలాలు గరినీయంగా పడిపోతున్నాయన్నారు. రైతాంగం కరువు కోరల్లో చిక్కి శల్యమవుతుంటే ఆదుకోవాల్సిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దుష్ట రాజకీయాలను నడుపుతూ ప్రజలు ప్రజా సమస్యలు పూర్తిగా విస్మరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 443 మండలాల్లో కరువు ఏర్పడినట్లు ప్రాథమిక అంచనా నివేదికలు చెబుతున్నప్పటికీ ప్రభుత్వం కేవలం 103 కరువు మండలాలు ప్రకటిస్తే అందులో కడప జిల్లాలోని ఒక్క మండలాన్ని కూడా చేర్చకపోవడం, జిల్లాలో ఎమ్మెల్యేలు ఎంపీ స్పందించకపోవడం శోచనీయమన్నారు. ప్రాజెక్టుల్లో ఆరా కొరగా నీళ్లు ఉన్నప్పటికీ పంట కాలువల పూర్తి కాకపోవడంతో వినియోగించుకునే వెసులుబాటు కూడా లేదన్నారు. ఈ సందర్భంగా రైతులను వివరాలు సేకరించారు వర్షాలు వస్తాయన్న ఆశతో దుక్కి దున్ని, ఎరువులు విత్తనాలు ఎకరాకు 10000 నుండి 15,000 అప్పు చేసి మరీ భూమిలో విత్తితే బుగ్గిపాలయ్యాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అరాకొరగా వేసిన శనగ, కంది, మినుము, పత్తి పంటలు పూర్తిగా ఎండిపోయాయన్నారు. వరుస కరువులతో తల్లడిల్లుతున్న రైతాంగానికి మరో మారు కరువు తీరని నష్టాన్ని తెచ్చిపెట్టిందన్నారు.
తక్షణం ప్రభుత్వం కడప జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి సహాయక చర్యలు చేపట్టాలని పెట్టుబడి సహాయాన్ని, పంట నష్టపరిహారాన్ని అందించాలని వారి డిమాండ్ చేశారు. రైతులు తీసుకున్న వ్యవసాయ రణాలను పూర్తిగా మాఫీ చేయాలని, ప్రత్యామ్నాయ పంటలకు ఉచితంగా విత్తనాలు, ఎరువులు అందించాలని డిమాండ్ చేశారు. పశువుల దాన, పశుగ్రాస విత్తనాలు ఉచితంగా ఇవ్వాలని, ఉపాధి హామీ పని దినాలను 300 రోజులు కల్పించాలని, సూక్ష్మ నేటి సభ్యత్వం పరికరాలపై ఇచ్చే రాయితీని పెంచాలని డిమాండ్ చేశారు.
ప్రాజెక్టుల పూర్తిపై తండ్రి ఆశయాలకు తిలోదకానిచ్చిన జగన్:
జగన్ అధికారంలోకి వస్తే తన తండ్రి ఆశయాలైన నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తి చేసి ప్రతి గ్రామానికి త్రాగునీరు ప్రత్యేకరావు సాగునీరు అందించడం లక్ష్యంగా పనిచేస్తానని నమ్మవలికి అధికారంలోకి వచ్చి నాలుగున్నర సంవత్సరాలు దాటిన పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు, వంటకాలువలు పూర్తి చేయలేకపోయారు అన్నారు. నీటి హక్కులపై అన్యాయం జరుగుతున్న పల్లెత్తు మాట మాట్లాడలేని జగన్ నాలుగు దశాబ్దాలుగా రాజకీయ జీవితాన్ని ఇస్తున్న కడప జిల్లా సొంత గడ్డ ప్రజల సమస్యలు కూడా పట్టించుకోకపోతే జిల్లా ప్రజలకు క్షమించరన్నారు. కరువు మండలాలపై నోరు మెదపని ఎమ్మెల్యేలు, ఎంపీ రానున్న ఎన్నికల్లో ఓట్లు ఆడిగే హక్కు కూడా కోల్పోయారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన తీవ్రతరం చేస్తామని అన్నారు.
కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు యం. వి సుబ్బారెడ్డి, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పీ చంద్రశేఖర్, కే.సి.బాదుల్లా, మునయ్య, నాగేశ్వర్ రావు, వరప్రసాద్, రామ్మోహన్ రెడ్డి, భవాని, చాంద్ బాషా, రాధా కృష్ణ, నాగిరెడ్డి, పక్కిరప్ప, చంద్ర, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు...

కడప ఉక్కు కర్మాగార నిర్మాణం మరియు విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం KG To PG నవంబర్ 8న జరిగే విద్యా సంస్థల బంద్ ను జయప్రదం చేయాల...
02/11/2023

కడప ఉక్కు కర్మాగార నిర్మాణం మరియు విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం KG To PG నవంబర్ 8న జరిగే విద్యా సంస్థల బంద్ ను జయప్రదం చేయాలని....
AIYF, DYFI, AISF, SFI, PDSU, NSUI, RSYF నాయకులు...
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రామచంద్ర రెడ్డి గారిని, స్కూల్స్ యూనియన్ నాయకులు జోగిరామిరెడ్డి గారిని, డిగ్రీ కాలేజీల యూనియన్ సుబ్బారెడీ గారిని కోరడం జరిగింది......

బానిసత్వం ఉన్నచోటు విప్లవం వస్తుంది....విప్లవం ఉన్న చోటు ఎప్పుడూ బానిసత్వం ఉండదు...
31/10/2023

బానిసత్వం ఉన్నచోటు విప్లవం వస్తుంది....
విప్లవం ఉన్న చోటు ఎప్పుడూ బానిసత్వం ఉండదు...

26/10/2023

Today's news papers cutting
26/10/2023

Today's news papers cutting

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వ్యతిరేకిద్దాం....కడపలో ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఉద్యమిద్దాం..రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి యువజన సం...
22/10/2023

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వ్యతిరేకిద్దాం....
కడపలో ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఉద్యమిద్దాం..
రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో నవంబర్ 8న జరుగుతున్న విద్యాసంస్థల బందును జయప్రదం చేద్దాం...

కాలనికనుగుణంగా అవసరాలు మారుతాయి...అవసరాలకు మించి ఆశించడమే యుద్ధానికి దారి తీస్తుంది.
21/10/2023

కాలనికనుగుణంగా అవసరాలు మారుతాయి...
అవసరాలకు మించి ఆశించడమే యుద్ధానికి దారి తీస్తుంది.

కృష్ణానది నీటి వివాదాలపైఏపీ- తెలంగాణ రాష్ట్రాలకే పరిమితం చేస్తూ బిజెపి కుట్రపూరిత పునః పంపిణీని వ్యతిరేకిస్తూ వైసిపి చేత...
08/10/2023

కృష్ణానది నీటి వివాదాలపై
ఏపీ- తెలంగాణ రాష్ట్రాలకే పరిమితం చేస్తూ బిజెపి కుట్రపూరిత పునః పంపిణీని వ్యతిరేకిస్తూ
వైసిపి చేతగానితనానికి నిరసనగా..

09-10-2023 ఉదయం 10 గంటలకు
కలెక్టరేట్ వద్ద జరిగే ఆందోళనలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని కోరుచున్నాము.

కడప నగరంలో పారిశుద్ధ్యం ను మెరుగుపరిచి సీజనల్ వ్యాధులను, విష జ్వరాలను, అంటు వ్యాధులను నియంత్రించాలని, ప్రభుత్వ రంగంలో మె...
05/10/2023

కడప నగరంలో పారిశుద్ధ్యం ను మెరుగుపరిచి సీజనల్ వ్యాధులను, విష జ్వరాలను, అంటు వ్యాధులను నియంత్రించాలని, ప్రభుత్వ రంగంలో మెరుగైన వైద్య సౌకర్యo కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు కడప కార్పొరేషన్ కార్యాలయం వద్ద సిపిఐ నిరసన..

అత్యున్నత స్థాయిలో దోపిడీ జరుగుతున్న విద్యా, వైద్యం, ఉపాధి, కోసం యువత ఉద్యమించాలని అఖిల భారత యువజన సమాఖ్య ఆధ్వర్యంలో సభ్...
30/09/2023

అత్యున్నత స్థాయిలో దోపిడీ జరుగుతున్న విద్యా, వైద్యం, ఉపాధి, కోసం యువత ఉద్యమించాలని అఖిల భారత యువజన సమాఖ్య ఆధ్వర్యంలో సభ్యత్వ కార్యక్రమం.

ఉద్యోగ పరీక్షల ప్రశ్న పత్రాలు తెలుగు ను ప్రామాణికంగా తయారు చేయాలి అధికార భాష సంఘం సభ్యులు తావ్వా వెంకటయ్య కు వినతి  ఆంధ్...
23/09/2023

ఉద్యోగ పరీక్షల ప్రశ్న పత్రాలు తెలుగు ను ప్రామాణికంగా తయారు చేయాలి

అధికార భాష సంఘం సభ్యులు తావ్వా వెంకటయ్య కు వినతి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నియామక పరీక్షాల ప్రశ్నపత్రాలను తెలుగులో ప్రామాణికం చేసుకుని తయారు చేయాలని అఖిలభారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్ ) జిల్లా కార్యదర్శి ద్రవిడ సురేష్ కోరారు శనివారం కడపలో రాష్ట్ర అధికార భాష సంఘం సభ్యులు డాక్టర్ తవ్వా వెంకటయ్య కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) వారు గ్రూప్ 1,2,4 తో పాటు ఇతర ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు పరీక్షలు నిర్వహిస్తున్నారు అయితే ఈ పరీక్షల ప్రశ్న పత్రాలు ఇంగ్లీష్ ను ప్రామాణికం చేసుకొని తయారుచేయటం వలన ఇంగ్లిష్ నుండి తెలుగు లోకి అనువాదం చేసే క్రమంలో అనేక తప్పులు వస్తున్నాయి తెలుగు మరియు ఇంగ్లీష్ లో చదవాల్సి వస్తుంది దీని వలన సమయం వృధా అవుతుంది అంతే కాకుండా అమ్మ భాషలో చదివి అర్ధం చేసుకున్నంత సులభంగా ఇంగ్లీష్ లో అర్థం చేసుకోలేరు ఇంగ్లీష్ ప్రామాణికంగా చేసుకుని ప్రశ్నపత్రం తయారు చేయటం వలన తెలుగు మాధ్యమ అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నారు ఇంగ్లీష్ ప్రామాణికం లేకపోతే నాణ్యత నైపుణ్యత దెబ్బతింటుంది అనేది కొంతమంది వాదన నమిత ప్రమాణాలను భాషతో కొలవలేము
రాష్ట్రం మొత్తం తెలుగు మాట్లాడే వారి ఉన్నప్పుడు తెలుగులో ప్రామాణికం చేసుకుని ప్రశ్నపత్రాలు తయారు చేయాలి పరిపాలన వ్యవహారాలు అన్ని తెలుగులో ఉండాలని ఒకవైపున చెబుతూనే ఇంగ్లీష్ ప్రామాణిక చేసుకుని ప్రశ్నపత్రాలు తయారు చేయడం తెలుగు వారికి తీవ్ర అన్యాయం ద్రోహం చేయటమే అవుతుంది కావున ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు నిర్వహించే ఉద్యోగ నియామక పరీక్షల ప్రశ్న పత్రాలు అన్ని తెలుగును ప్రామాణికం చేసుకొని తయారు చేయాలి తెలుగు విద్యార్థులకు న్యాయం చేసి తెలుగును గౌరవించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు బి దస్తగిరి, నగర కార్యదర్శి ఎస్కే మైనుద్దిన్ , ఉపాధ్యక్షులు సంజీవ్ లు పాల్గొన్నారు...

19/09/2023

హ్యాండ్ రైటింగ్ బాగా రావాలని అందరూ ప్రయత్నిస్తారు...

కానీ కేవలం కొంతమంది డాక్టర్లు హ్యాండ్ రైటింగ్ అర్థం కాకుండా ఉండాలని ప్రయత్నిస్తారు...
???

భారతదేశ సమైక్యతను, సమగ్రతను, కాపాడుకోవడం కోసం సిద్ధమవుతున్న ఎర్రసైన్యం...ఈనెల 10వ తేదీ నుంచి 18వ తేదీ వరకు తెలంగాణ రాష్ట...
15/09/2023

భారతదేశ సమైక్యతను, సమగ్రతను, కాపాడుకోవడం కోసం సిద్ధమవుతున్న ఎర్రసైన్యం...
ఈనెల 10వ తేదీ నుంచి 18వ తేదీ వరకు తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లాలో జరుగుతున్న జాతీయస్థాయి జనసేవాదళ్ శిక్షణ శిబిరం...
BJP
RSS

13/09/2023

Address

Kadapa

Telephone

+918712286102

Website

Alerts

Be the first to know and let us send you an email when SK Mynuddin Yuvasena posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to SK Mynuddin Yuvasena:

Videos

Share