31/05/2024
*లెక్కింపు కేంద్రంలో అలజడులు సృష్టిస్తే జైలుకే: సీఈవో*
AP: ఎన్నికల ఫలితాల రోజున లెక్కింపు కేంద్రంలో అలజడులు సృష్టిస్తే జైలుకు పంపుతామని సీఈవో ముఖేశ్ కుమార్ మీనా తెలిపారు.
కౌంటింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు.
ఫలితాల తర్వాత విజయోత్సవ ర్యాలీలు నిర్వహించకూడదని తెలిపారు.