05/03/2024
ఆర్.టి.ఐ. యాక్ట్ మీడియా 2024 సంవత్సర క్యాలెండరు ను తెలంగాణ స్టేట్ బ్యూరో శ్రీనివాస యాదవ్ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా కోర్టు ఆవరణలో జరిగినది. ఈ కార్యక్రమం లో డాక్టర్ బాచిరెడ్డి సాయి రెడ్డి, అడ్వకేట్స్ సొసైటీ కోఆపరేటివ్ డైరెక్టర్ మరియు ఫణింద్ర భార్గవ్ బార్ కౌన్సిల్ మెంబెర్ తెలంగాణ మరియు పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం 2005 లో తెచ్చిన ఈ చట్టాన్ని ప్రజలు అందరు వారి సమస్యల ని వారే పరిష్కరించుకోవచ్చు అని తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో సమాచారం ఈ చట్టం ద్వారా ప్రతీ ఇండియన్ పొందవచ్చని తెలిపారు. అనంతరం 5 వసంతాలు పూర్తి చేసికున్న సందర్బంగా ఫౌండర్ వలవల రాంబాబు గారికి, రెండు రాష్ట్రాల సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేసారు.